Tuesday, 24 February 2015
Jntu-TASK- NASSCOM మద్య ఏంఓయూ.... పాల్గోన్న మంత్రి కె.టియార్, నాస్కామ్ వైస్ చైర్మన్ బివియార్ మెహన్ రెడ్డి, శైలజా రామయ్యర్, హర్ ప్రీత్ సింగ్ నాస్కమ్ లో కలసి చేస్తున్న ఈ పైలట్ ప్రాజెక్టుతో సూమారు 15 వేల మంది విద్యార్దులు ఉద్యోగాలు పొందే అవకాశం.. డాటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరీటీ, డిజైన్ ఇంజనీరింగ్లో శిక్షణ ఇస్తాం.... విద్యార్దులను ఉద్యొగులుగా మార్చేందుకే టాస్క్ ఏర్పాటు విద్యాప్రమాణాలు పెంచేందుకు కొన్ని కఠిన చర్యలు తీసుకున్నాం... రాష్ర్టంలో ఇంజనీర్ కావాడం చాల సులభంగా మరింది...కానీ రాసి కన్నా వాసి ముఖ్యమని బలంగా నమ్ముతున్నాం.. ఇంజనీరింగ్ డీగ్రీలు కాదు... ఇంజనీరింగ్ విద్యార్దులకి ఉద్యోగాలు కావాలి... విజువల్స్ అండ్ బైట్ టీన్యూస్ కెమరా మెన్ తో ఉన్నాయి...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment