All meadia

 

Wednesday, 18 February 2015

రామానాయుడి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం

తెలంగాణ వెబ్ న్యూస్;ప్రముఖ నిర్మాత రామానాయుడు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం  ప్రకటించారు. రామానాయుడు శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచరికార్డు నెలకొల్పారని,చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తెచ్చేందుకు ఆయన కృషి వెలకట్టలేదని కేసీఆర్ పేర్కొన్నారు.రామానాయుడు మృతి యావత్ సినీ ప్రపంచానికి తీరనిలోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

No comments:

Post a Comment