.
Saturday, 21 February 2015
తేది-20-02-2015 పత్రికా ప్రకటన ప్రజల పన్నులు ప్రజా పనులకే అన్న నినాదంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు Ø గ్రామపంచాయితీలను అర్ధికంగా బలోపేతం చేస్తూ, స్వావలంబన దిశగా అడుగులు Ø గ్రామ పంచాయితీల్లో వందశాతం పన్నులు వసూలుకి శ్రీకారం Ø ప్రజల పన్నులు ప్రజా పనులకే అన్న నినాదంతో ముందుకు Ø పంచాయితీ కార్యలయాల్లో అందుబాటులోకి పన్నుల వసూలు, ఖర్చు వివరాలు Ø ఇతరులకి చెప్పేముందు అచరణలో మందున్న మంత్రి Ø సొంత నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామపంచాయితీల్లో వందశాతం పన్నులు వసూలు Ø ప్రజలకి నమ్మకం కలిగించేందుకు....నేరుగా మాట్లాడుతూ చొరవ చూపుతున్న మంత్రి Ø పన్నులతో గ్రామాల్లో మరింత మెరుగ్గా తాగునీటి, పారిశుధ్య, విద్యుత్ సేవలు Ø పంచాయితీలకి అధికారాలతోపాటు భాధ్యతలు అప్పజేప్పేందుకే ఈ కార్యక్రమన్న మంత్రి Ø త్వరలో మంత్రులకి, ప్రజాప్రతినిధులకి లేఖలు రాయనున్న మంత్రి వెనకబడిన గ్రామాలవృధ్దికి ఇప్పటికే పల్లెప్రగతి వంటి కార్యక్రమానికి, ఈ-పంచాయితీ వంటి అలోచనలకి శ్రీకారం చుట్టిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు, గ్రామాల అభివృద్ధికి మరో వినూత్నమైన కార్యక్రమానికి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment