Saturday, 28 February 2015
వినేవాడు లోకువ అయితే
మార్చి 14 వరకు అంబేద్కర్ వర్సటీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు
ప్రజల ఆశలను వమ్ము చేశారు
హామిలిచ్చి ఏపీ నోట్లో మట్టికొట్టారు;ఆనం
ఏప్రిల్ నుంచి ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం
వ్యాపారం కోసం ఎక్కడ్నుంచో రాలేదు
అండగా ఉంటా
Friday, 27 February 2015
ఎంసెట్ కు డీఎస్సీ పరీక్షల ఇక్కట్లు
పిల్లలే దేశానికి ఆస్తి
Coins history
ఏ నాణెం ఎక్కడ తయారయింది ?
**********************************
రూపాయి నాణెం చూసి.. అదెక్కడ తయారైందో చెప్పగలరా ? 'మింట్'లో.. అని చెబుతారా ? అది సరే.. ఎక్కడి మింట్లో తయారైంది అని అడిగితే చెప్పగలరా ? మీకీ విషయం తెలుసా ? ప్రతి నాణెం అదెక్కడ తయారైందో తెలిపే సూచిక దానిపైనే ఉంటాయి. వాటి సంగతేంటో.. ఇక్కడ తెలుసుకుందాం.
★ నాణెం ముద్రణా సంవత్సరం కింది భాగంలో 'డైమండ్' గుర్తు ఉంటే.. అది ముంబై మింట్లో తయారైనట్లు లెక్క.
★ ముద్రణా సంవత్సరం కింది భాగంలో ఎలాంటి గుర్తు ఉండకుంటే.. అది కచ్చితంగా కోల్కతా మింట్నాణెమే.
★ ముద్రణా సంవత్సరం కింది భాగంలో 'చీలిన డైమండ్' (స్ల్పిట్ డైమండ్) లేదా 'చుక్క' (డాట్) లేదా 'స్టార్' (నక్షత్రం) ఉందంటే.. అది మన హైదరాబాదీ మింట్ తయారీయే.
★ ముద్రణా సంవత్సరం కింద 'గుండ్రని బిందువు' (రౌండ్ డాట్) ఉంటే.. అది నోయిడా మింట్ నాణెమన్న దానికి సంకేతం.
★ ఇవేవీగాకుండా నాణెంపై ఇతర చిహ్నాలుంటే అవి విదేశీ మింట్లలో తయారైనట్టు లెక్క.
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫై ఛీప్ సెక్రటరీ తో పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమీక్ష. ప్రాజెక్టు మీద జరిగిన పురోగతిని వివరణ ప్రాజెక్టు పనుల కోసం సేకరించాల్సిన భూముల వివరాలపై చర్చ ప్రాజెక్టుకి కావాల్సిన నిదుల సేకరణ మీద వివరాలు తెలిపిన సియస్ . తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుని కాస్ట్ ఏఫీషియన్సీ ప్రాజెక్టుగా మలిచేందుకు తమ శాఖ ప్రయత్నం చేస్తున్నదన్న మంత్రి రాబోయే 3 సంవత్సరాల్లో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పూర్తి చేస్తమని నమ్మకం వ్యక్తం చేసిని మంత్రి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫై ఛీప్ సెక్రటరీ రాజీవ్ శర్మ తో పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాక ప్రాజెక్టు మీద జరిగిన పురోగతిని వివరించారు. ముఖ్యంగా లైన్ సర్వే జరిగిన తీరుని, ప్రాజుక్టులో చేపట్టబోతున్న నిర్మానాల వివరాలు సమగ్రంగా సియస్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ప్రాజెక్టుకి ప్రభుత్వం తరఫున అందాల్సిన ప్రదానమైన అంశాలను మంత్రి సియస్ కి తెలియజేశారు. ప్రాజెక్టు పనుల కోసం సేకరించాల్సిన భూముల వివరాలను అందించారు. రాష్ర్టస్ధాయిలో పను
వచ్చే ఐదేళ్లలో రైల్వేల్లో ఎనిమిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు త్వరలో బుల్లెట్ ట్రైన్లు ప్రవేశపెడుతున్నాం. రాబోయే రెండేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న ట్రాక్లపైనే బుల్లెట్ ట్రైన్లు పరుగులు తీస్తాయి. ఎంపీలు తమ నిధులను రైల్వేల అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఇద్దరు ఎంపీలు తమ నిధులు రైల్వే అభివృద్ధికి కేటాయించారు. స్టేషన్ల అభివృద్ధికి బిడ్డింగ్స్ నిర్వహిస్తాం. అన్ని రాష్ర్టాలకు సమానంగా కేటాయింపులు చేశాం. ఈశాన్య రాష్ర్టాలకు రైల్ కనెక్టివిటీ పూర్తి చేస్తాం ఉదంపూర్, కాత్రా రైల్వే లైన్ త్వరలోనే పూర్తి చేస్తాం. కేఎమ్పీఎల్ పెంచడం కోసం పవర్ లైన్స్ ఏర్పాటు చేస్తాం. ట్రాన్స్పోర్టు లాజిస్టిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో సరుకు రవాణా. పెద్ద నగరాల్లో పది శాటిలైట్ టెర్మినళ్లు రూ.9618 కోట్లతో 77 రూట్లలో 9400 కి.మీ డబ్లింగ్, ట్రిప్లింగ్ ఫ్రైట్ కారిడార్లుగా ఈస్టన్, వెస్టన్ కారిడార్లు గుర్తింపు ఎస్ఎంఎస్ ద్వారా 15 నిమిషాల ముందుగానే రైళ్ల సమాచారం. ఏ2 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం విస్తరిస్తాం. ప్రధాన రైళ్లలో సామాన్యుల కోసం అదనపు బోగీలు ఎస్కలేటర్ల కోసం రూ.120 కోట్లు
.
ఐటి పెట్టుబడులకోసం రోడ్ షోలను(పర్యటన) నిర్వహించనున్న మంత్రి కె. తారక రామారావు Ø హైదరాబాద్ లో సరికోత్త అవకాశాలు(UNLEASHING OPPURTUNITIES @HYDRABAD) Ø రేపు బెంగళూర్ లో మెదటి పెట్టుబడి రోడ్ షో నిర్వహించనున్న మంత్రి Ø హైదరాబాద్ లోని మౌళిక వసతులే ప్రదాన ఆకర్షణ Ø టిహబ్ ప్రత్యేక ప్రస్తావన Ø హైదరాబాద్ ని గ్లోబల్ సీటీగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించనున్న మంత్రి Ø సాప్ట్ వేర్ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలు, భవిష్యత్ పెరుగుదల పై హమీ Ø జూన్ రెండు తర్వతా సందిగ్ధత తోలగిన తర్వతా మారిన పరిణామాలను పరిశ్రమ వర్గాలకి వివరించనున్న మంత్రి Ø నూతన పారిశ్రామిక విధానంలో ఉన్న అనుమతుల ప్రక్రియపై ప్రధాన దృష్టి Ø రాబోయే ఐటి పాలసీలో ఉండే ప్రధాన అంశాలను వివరించనున్న మంత్రి తెలంగాణ ఐటి రంగాన్ని మరింత ముందుకు తీసుకుకెళ్లెందుకు కె.తారక రామా రావు మరో సరికోత్త ప్రయత్నాన్ని చేపట్టారు. తెలంగాణలో ని ఐటి, ఏలక్ట్రానికి పరిశ్రమల్లోకి పెట్టుబడులను అకర్షించేందుకు దేశంలోని పలు నగరాలతోపాటు, వీదేశాల్లోనూ పెట్టుబడుల రోడ్ షోలను నిర్వహించనున్నరు. “హైదరాబాద్- సరికోత్త అవకాశాలు” పేరిట వివిధ నగరాల్లో రొడ్ షోలన
.
[2/26, 12:43 PM] +91 87907 39192: * రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాల సహకారం తీసుకుంటాం * రైళ్లలో నాణ్యమైణ ఆహారం అందించేందుకు కృషి * ఆరు నెలల్లో 17వేల బయో టాయిలెట్స్ నిర్మాణం * ప్రయాణికులు అయిదు నిమిషాల్లో టిక్కెట్ పొందే ఏర్పాటు [2/26, 12:43 PM] +91 87907 39192: రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు.... * 650 స్టేషన్లలో కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం * రైళ్లలో బయో టాయిలెట్స్ నిర్మాణం * రైళ్లల్లో మహిళా భద్రతకు టోల్ ఫ్రీ నెంబర్ 182 * బ్యాంకులు, పెన్షన్ నిధులను పెట్టుబడులకు ఉపయోగిస్తాం * రైల్వేల అభివృద్ధికి అయిదేళ్ల యాక్షన్ ప్లాన్ * వచ్చే అయిదేళ్లలో రైల్వేల్లో రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు * ఛార్జీలు పెంచే యోచన లేదు * ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించటమే ప్రధాన లక్ష్యం * రైల్వే టిక్కెట్ ధరలు పెంచటం లేదు * కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో ప్రయివేట్ భాగస్వామ్యం * వచ్చే అయిదేళ్లలో రైల్వేలో రూ.8.5 కోట్లు పెట్టుబడులు * ప్యాసింజర్ రైళ్ల స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు పెంచలేమా? * రైల్వేలపై ప్రజలు భారీ అంచనాలతో ఉన్నారు * ఉన్నత భవిష్యత్ లక్ష్యంగా రైల్వే బడ్జెట్ వచ్చింది * శతాబ్ధి ఎక్స్ ప్రెస్ ను గంటక
[2/26, 12:43 PM] +91 87907 39192: రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు.... * 650 స్టేషన్లలో కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం * రైళ్లలో బయో టాయిలెట్స్ నిర్మాణం * రైళ్లల్లో మహిళా భద్రతకు టోల్ ఫ్రీ నెంబర్ 182 * బ్యాంకులు, పెన్షన్ నిధులను పెట్టుబడులకు ఉపయోగిస్తాం * రైల్వేల అభివృద్ధికి అయిదేళ్ల యాక్షన్ ప్లాన్ * వచ్చే అయిదేళ్లలో రైల్వేల్లో రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు * ఛార్జీలు పెంచే యోచన లేదు * ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించటమే ప్రధాన లక్ష్యం * రైల్వే టిక్కెట్ ధరలు పెంచటం లేదు * కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో ప్రయివేట్ భాగస్వామ్యం * వచ్చే అయిదేళ్లలో రైల్వేలో రూ.8.5 కోట్లు పెట్టుబడులు * ప్యాసింజర్ రైళ్ల స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు పెంచలేమా? * రైల్వేలపై ప్రజలు భారీ అంచనాలతో ఉన్నారు * ఉన్నత భవిష్యత్ లక్ష్యంగా రైల్వే బడ్జెట్ వచ్చింది * శతాబ్ధి ఎక్స్ ప్రెస్ ను గంటకు 125 కిలోమీటర్లు పెంచలేమా? * రాజధాని, శతాబ్ధి రైళ్లు అనుకున్న విధంగా నడవటం లేదు * పాతవాటిని తొలగించాలి...కొత్తవి నడపాలి * కాలం చెల్లిన రైళ్లను నడపాల్సి వస్తోంది * పెండింగ్ ప్రాజెక్ట్ లకు పూర్తికి ప్రాధాన్యత * భవిష్యత్ అవసరాలను దృష్టిలో
.
Railway budget-2015-16
[2/26, 12:43 PM] +91 87907 39192: రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు....
* 650 స్టేషన్లలో కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం
* రైళ్లలో బయో టాయిలెట్స్ నిర్మాణం
* రైళ్లల్లో మహిళా భద్రతకు టోల్ ఫ్రీ నెంబర్ 182
* బ్యాంకులు, పెన్షన్ నిధులను పెట్టుబడులకు ఉపయోగిస్తాం
* రైల్వేల అభివృద్ధికి అయిదేళ్ల యాక్షన్ ప్లాన్
* వచ్చే అయిదేళ్లలో రైల్వేల్లో రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు
* ఛార్జీలు పెంచే యోచన లేదు
* ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించటమే ప్రధాన లక్ష్యం
* రైల్వే టిక్కెట్ ధరలు పెంచటం లేదు
* కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో ప్రయివేట్ భాగస్వామ్యం
* వచ్చే అయిదేళ్లలో రైల్వేలో రూ.8.5 కోట్లు పెట్టుబడులు
* ప్యాసింజర్ రైళ్ల స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు పెంచలేమా?
* రైల్వేలపై ప్రజలు భారీ అంచనాలతో ఉన్నారు
* ఉన్నత భవిష్యత్ లక్ష్యంగా రైల్వే బడ్జెట్ వచ్చింది
* శతాబ్ధి ఎక్స్ ప్రెస్ ను గంటకు 125 కిలోమీటర్లు పెంచలేమా?
* రాజధాని, శతాబ్ధి రైళ్లు అనుకున్న విధంగా నడవటం లేదు
* పాతవాటిని తొలగించాలి...కొత్తవి నడపాలి
* కాలం చెల్లిన రైళ్లను నడపాల్సి వస్తోంది
* పెండింగ్ ప్రాజెక్ట్ లకు పూర్తికి ప్రాధాన్యత
* భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన
* రైల్వే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
* దేశాభివృద్ధిలో రైల్వేలదే కీలక పాత్ర
* రైల్వేల మీద ఇటీవల ఒత్తిడి పెరిగింది
* అంచనాల భారం రైల్వేపై ఎక్కువగా ఉంది
* రైల్వేలు ఆర్థికంగా వృద్ధి చెందాల్సి ఉంది
* పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు వస్తాయి
* ప్రజల మద్దతుతో రైల్వేలు మరింత అభివృద్ధి
* పర్యావరణ హితమైన అభివృద్ధే రైల్వేల లక్ష్యం
*గతంలో అనుకున్న రీతిలో రైల్వేలు అభివృద్ధి చెందలేదు
[2/26, 12:43 PM] +91 87907 39192: * రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాల సహకారం తీసుకుంటాం
* రైళ్లలో నాణ్యమైణ ఆహారం అందించేందుకు కృషి
* ఆరు నెలల్లో 17వేల బయో టాయిలెట్స్ నిర్మాణం
* ప్రయాణికులు అయిదు నిమిషాల్లో టిక్కెట్ పొందే ఏర్పాటు
[2/26, 12:47 PM] +91 87907 39192: * రైళ్ల రాకపోకలపై ఎస్ఎంఎస్ సదుపాయం
*తక్కువ ధరకే తాగునీరు
* సాధారణ బోగీల్లో మొబైల్ ఛార్జింగ్ సదుపాయం
* రాజధాని ఎక్స్ప్రెస్ల వేగాన్ని పెంచేందుకు కృషి
[2/26, 1:02 PM] +91 87907 39192: వెండింగ్ మిషిన్స్ను ఇంకా విస్తరంగా ఏర్పాటు చేస్తాం
2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పెరిగింది
108 రైళ్లలో ఈ క్యాటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం
టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో భోజనం ఆర్డర్ చేసుకునే సౌకర్యం కల్పించాం.
రైల్ కమ్ రోడ్ టికెట్స్ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తతం ఆరువందల ప్రాంతాల్లో ఇది అమలు అవుతోంది.
మొబైల్ ఎస్ఎమ్ఎస్ను టికెట్గా పరిగణిస్తున్నాం
పేపర్ లెస్ ట్రావెలింగ్లో రైల్వేదే అగ్రస్థానం
సదరన్ రైల్వేలో స్మార్ట్ ఫోన్ల ద్వారా టికెటింగ్ అమలు చేస్తాం.
రైల్ రాకపోకలపై ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాచారం అందిస్తున్నాం
లేడీస్ కాంపార్ట్మెంట్లలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తాం.
1,052 స్టేషన్లను అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది.
ఏ1 స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తున్నాం.
సీనియర్ సిటీజన్లకు ఆన్లైన్ వీల్ చైర్ బుకింగ్
అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వాటర్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తాం.
[2/26, 1:02 PM] +91 87907 39192: వచ్చే ఐదేళ్లలో రైల్వేల్లో ఎనిమిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు
త్వరలో బుల్లెట్ ట్రైన్లు ప్రవేశపెడుతున్నాం.
రాబోయే రెండేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి.
ప్రస్తుతం ఉన్న ట్రాక్లపైనే బుల్లెట్ ట్రైన్లు పరుగులు తీస్తాయి.
ఎంపీలు తమ నిధులను రైల్వేల అభివృద్ధికి ఉపయోగించుకోవాలి.
ఇద్దరు ఎంపీలు తమ నిధులు రైల్వే అభివృద్ధికి కేటాయించారు.
స్టేషన్ల అభివృద్ధికి బిడ్డింగ్స్ నిర్వహిస్తాం.
అన్ని రాష్ర్టాలకు సమానంగా కేటాయింపులు చేశాం.
ఈశాన్య రాష్ర్టాలకు రైల్ కనెక్టివిటీ పూర్తి చేస్తాం
ఉదంపూర్, కాత్రా రైల్వే లైన్ త్వరలోనే పూర్తి చేస్తాం.
కేఎమ్పీఎల్ పెంచడం కోసం పవర్ లైన్స్ ఏర్పాటు చేస్తాం.
ట్రాన్స్పోర్టు లాజిస్టిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో సరుకు రవాణా.
పెద్ద నగరాల్లో పది శాటిలైట్ టెర్మినళ్లు
రూ.9618 కోట్లతో 77 రూట్లలో 9400 కి.మీ డబ్లింగ్, ట్రిప్లింగ్
ఫ్రైట్ కారిడార్లుగా ఈస్టన్, వెస్టన్ కారిడార్లు గుర్తింపు
ఎస్ఎంఎస్ ద్వారా 15 నిమిషాల ముందుగానే రైళ్ల సమాచారం.
ఏ2 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం విస్తరిస్తాం.
ప్రధాన రైళ్లలో సామాన్యుల కోసం అదనపు బోగీలు
ఎస్కలేటర్ల కోసం రూ.120 కోట్లు
తేది-26-02-2015 పత్రికా ప్రకటన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫై ఛీప్ సెక్రటరీ తో పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమీక్ష ప్రాజెక్టు మీద జరిగిన పురోగతిని వివరణ ప్రాజెక్టు పనుల కోసం సేకరించాల్సిన భూముల వివరాలపై చర్చ ప్రాజెక్టుకి కావాల్సిన నిదుల సేకరణ మీద వివరాలు తెలిపిన సియస్ . తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుని కాస్ట్ ఏఫీషియన్సీ ప్రాజెక్టుగా మలిచేందుకు తమ శాఖ ప్రయత్నం చేస్తున్నదన్న మంత్రి రాబోయే 3 సంవత్సరాల్లో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పూర్తి చేస్తమని నమ్మకం వ్యక్తం చేసిని మంత్రి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫై ఛీప్ సెక్రటరీ రాజీవ్ శర్మ తో పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాక ప్రాజెక్టు మీద జరిగిన పురోగతిని వివరించారు. ముఖ్యంగా లైన్ సర్వే జరిగిన తీరుని, ప్రాజుక్టులో చేపట్టబోతున్న నిర్మానాల వివరాలు సమగ్రంగా సియస్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ప్రాజెక్టుకి ప్రభుత్వం తరఫున అందాల్సిన ప్రదానమైన అంశాలను మంత్రి సియస్ కి తెలియజేశారు. ప్రాజెక్టు పనుల కోసం సేకరించాల్సిన భూముల వివరాలను
.
Thursday, 26 February 2015
మంత్రుల మధ్య మాడుగుల చిచ్చు
5 నిమిషాల్లో టికెట్టు కొనుక్కునేలా
రైలులో ఆన్ లైన్ ఆహారం
కేంద్రం ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది
Wednesday, 25 February 2015
Joke of the day
A couple 👫 watching a 🎾 match on the TV 💻 together. After five minutes:
Wife: Is that Bret Lee
Husband: No. He is Chris Gayle. Bret Lee is the bowler.
Wife: Bret Lee is smart. He should be in the movies 😆 like his brother.
Husband: 😨 He does not have an actor brother
Wife: What about Bruce Lee 😄
Husband: No no, Bret Lee is an Australian
Wife: OK. Look. Another wicket in just two minutes.
Husband: No. It is called action replay.
Wife: Looks like India is going to win this one.
Husband: It is not Indian match😁
Wife: Why is the umpire calling for a helicopter🚡.
Husband: 😭😭😭He is not calling for a helicopter. It's a free hit. 😜
Wife: Did the spectators not pay for the tickets? Why is it a ' free' hit?
Wife: Now whom is he saying 'HI' to?
Husband: He is signalling a 'Bye'.
Wife: Why is he saying 'Bye'. Is the game over😆😆😆?
Wife: How many runs to win?
Husband: 72 in 36 balls
Wife: Ah. That is easy. Just 2 runs in 1 ball
Husband turns off the TV 😂😂😂.
Wife turns it on and watches 'Balika Vadhu'
😅😅😅
Husband: Who is this Anandi?
Wife: Tumhari Maa...😡😡😡
How many times have I told you.. Don't disturb me when m watching TV..
Husband: 😳😳😳
ALL HYDERABADIS MUST SHARE THIS INFORMATION 1885 - Telecommunications 1856 - First Post office 1871 - Singareni collieries 1873 - Spinning Mills 1878 - Pirani Factory 1876 - Printing Press 1910 - Soda Factory, Iron Factory, Deccan Button Factory 1912 - Distilleries, Iron foundry 1913 - Bone Factory 1919 - VST 1921 - Chemical Laboratory 1927 - Deccan Glass Factory 1929 - GBR Mills, Ram Gopal Cotton Mills 1931 - Azam Jahi Mills 1932 - Hyderabad Steel and World LTD 1933 - Kohinoor Glass factory 1936 - Indian Hume Pipe Company LTD, The Taj clay works ltd 1937 - Nizam Sugar Factory 1939 - Sirpur Paper Mill 1940 - Taj Glass works (Sanathnagar) 1941 - Golconda Cigarette Factory 1942 - Hyderabad State Bank 1943 - Praga Tool 1946 - Sursilk, Hyderabad Asbestos 1947 - Hyderabad Lamination Products, Hyderabad Soap Factory, Deccan Chemical Works, Zinda Tilismat, The Baba water Manufacturing Ltd, VasuDeva Ayurvedic pharmacy Ltd, Deccan Potteries and Enamel World Ltd, Charminar Potteries Hyderabad
.
Kejriwal govt cuts power tariffs by 50% in Delhi
New Delhi: Twelve days after coming into power in Delhi, Arvind Kejriwal-led AAP government on Wednesday slashed power tariff by 50 percent for consumption up to 400 units per month and 20,000 litres of free water per household every month that would cost the exchequer around Rs 1,670 crore annually.
The Delhi government's decision will benefit around 90 percent of Delhiites, announced Deputy Chief Minister Manish Sisodia here after a Cabinet meeting.
The Cabinet meeting was presided over by Chief Minister Arvind Kejriwal.
The cut in tariff and the free water scheme will be effective from Sunday (March 01).
"The reduction in power tariff will benefit 36,06,428 families, which is around 90 percent of the city's population," Sisodia said, adding that those consuming over 400 units would have to pay the full bill. Water tariff will also be charged if the consumption limit exceeds 20,000 litres.
After the announcement, Kejriwal took to Twitter to assure that he would fulfil other poll promises too.
Sisodia also said that around 18 lakh families will be able to reap the benefits of free water and informed that the Delhi Jal Board has been directed to speed up the process of setting up infrastructure to provide water to colonies which do not have pipelines.
The Deputy Chief Minister said the free water is being extended to group housing societies as well and all the consumers under the scheme will not require to pay any other charges including the sewerage charge. In the free water scheme announced by the first AAP government, the group housing societies were kept out.
On free power scheme, Sisodia said the government will review power rates after Comptroller and Auditor General of India completes audit of the accounts of the power discoms and submits its report.
Earlier, the Chief Minister had met Comptroller and Auditor General Shashi Kant Sharma and discussed the status of scrutiny of finances of the private power distribution companies by the auditor which was ordered by the AAP government in its first stint.
The power subsidy scheme will cost the government Rs 70 crore for the month of March and a total of Rs 1,427 crore for the next financial year.
Sisodia said relief in electricity bills will continue even in the eventuality of any tariff hike by Delhi Electricity Regulatory Commission.
For the water scheme, Rs 20 crore will be required for March and a total of Rs 250 crore has been set aside for 2015-16. This estimate includes the cost of installing more meters to allow more people to get the benefit of piped water.
The benefit of the water scheme will be made available to the consumers having metered connection.
"We do not make false promises. That is why today we decided to provide major relief to the citizens of Delhi. We have delivered on the promises," Sisodia said.
Cutting power tariff and providing free water were major election promises of AAP which had won a whopping 67 out of 70 seats in the Assembly polls earlier this month.
Officials said per unit of power from 0-200 slab will cost Rs 2 per unit while it will be Rs 2.97 per unit in the 201-400 slab. The rate for 401-800 slab will remain at Rs 7.30 per unit.
The city has seen a series of hike in power tariff in the past few years.
The tariff was hiked by 22 percent in 2011 followed by five percent hike in February 2012. The tariff was increased by up to two per cent in May 2012 year and again by 26 percent for domestic consumers in July 2012.
It was hiked by up to three percent in February 2013 and again by five percent in August last year. It was again enhanced up to seven per cent in November last year.
Attacking the BJP, Sisodia said the the ruling party at the Centre did not show any interest in solving problems faced by people of Delhi during President's Rule.
"Today is an important day for the aam aadmi (common man). We are happy to announce that as promised, we are slashing rates of electricity by half and will provide free water," he said.
(With Agency inputs)
MEDIA BRIEF FOR THREE SAR OPERATIONS UNDERTAKEN BY ICG ON 24-25 FEB 15 BY ICG OFF JAKHAU, GUJARAT 1. On the night/morning of 24-25 Feb 15, Indian Coast Guard undertook three different Search and rescue operations off the coast of Jakhau, Gujarat. Braving rough seas and weather conditions, ICG coordinated and rescued 21 precious lives from three sinking Barges during these operations. A brief detail of the incidents are enumerated below:- (a) Rescue of 04 Crew of Barge Sea Pearl. At about 2230 hrs on 24 Feb 15 ICG Station Jakhau, Gujarat received a telephonic call from Port Officer, Jakhau Port regarding sinking of barge 'Sea Pearl' with 05 crew about 09 Nm into Jakhau sea. Within minutes ICG Hovercraft H-189 was immediately launched for Search and Rescue. Considering unfavorable sea conditions with sea state - 3, swell height about 2.5 m and winds gusting to 25 knots, Coast Guard Interceptor Boat C-408 was also sailed to augment the SAR operation. Additionally, Tug Lucky ex- M/s Sang
.
Naturralle Refined Sunflower Oil announces the winners of Bumper Draw 2015
Hyderabad: 25th
Agrr Refineries Limited (SARL) today announced the winners of The Naturralle bumper draw Contest
which was held during the Numaish Industrial Exhibition in Hyderabad. The event was graced by the
renowned chef Sanjay Thumma who is known for his exquisite cooking and simple recipes along with
Mr. Prem Shankar Narain, CEO – Sales & Marketing SARL.
The winners of the “Naturralle Bumper Draw” were announced at an event and the gifts were given
to the lucky winners. The winners were selected through a lucky draw and were invited to take home
their coveted prizes wherein three lucky winners won branded wet grinders, two lucky winners got
branded refrigerators and one lucky winner won a Hero Pleasure. This bumper draw was done in a
fair and transparent manner under the supervision of senior officials and management of SARL.
Speaking on the occasion Mr. Prem Shankar Narain, CEO – Sales & Marketing SARL said,
“Naturralle Refined Sunflower Oil has always been driven by the zeal to look beyond just offering
quality and safe products to our consumers. This endeavour has been rewarded by the customers
by making “Naturralle”, Asia’s Most Promising Brands for the year 2014 by WCRC. The weekly
lucky draws and the Bumper draw was a way to connect with the customers and create excitement
amongst the visitors to our stall at the exhibition. The weekly lucky draws also sprung many gifts and
pleasant memories for our esteemed customers. We are very happy with the response received and
congratulate all the Winners of the Bumper Prizes and thank all the visitors who participated in the
draw.”
Speaking on the occasion chef Sanjay Thumma said “It is a privilege to become a part of this event
and announce the winners of the Naturralle Bumper Draw. “Naturralle” is an amazing brand and
has become a household name in the edible oil category. I prefer using it, as the food cooked with
“Naturralle Refined Sunflower Oil” is less oily and brings out the natural flavours of the dishes.”
Naturralle Refined Sunflower oil helps cook more food with less oil. It is rich in Omega6 and vitamins
A,D &E. Naturralle offers you “The Taste of Good Health.
February, 2015: Naturralle Refined Sunflower Oil flagship brand of Saraiwwalaa
తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
ఆడ పిల్లల చదువుతోనే సమాజంలో మార్పు
జాబొస్తుందని నమ్మించి మోసం చేశారు
పరీక్షలో విద్యార్థులు ఎ,గ్రేడ్ సాధించాలి
Tuesday, 24 February 2015
press meet "To announce the winners of Naturralle Bumper Draw"
Mr. Anjani Kumar Gupta, Director - SARL
Chief Guest: Chef Sanjay Thumma
VENUE: Samagamam, The Plaza Hotel (Haritha Plaza), 2nd floor, Tourism Plaza, Greenlands, Begumpet, Hyderabad
DATE: Wednesday, 25th February, 2015
TIME: 03:30 PM
14 th finance commission report introduced in parliament by arun jaitley . commity recommended 42 percent share in central taxes for state govts .Telangana share would be 2.437 percent in central taxes while ap share is 4.305. Service tax share to telangana is 2.499 percent while ap is 4.305.Telangana wl get 4837 crores for rural local bodies and 2711 crores for urban local bodies between 2015-20. 14 th finance commission estimated Ap revenue deficit wl be 22,113 crores in coming 5 years.
.
OF TELANGANA A B S T R A C T Revenue (Endowments) Department - Offerings to various Temples on behalf of Endowments Department, Government of Telangana from Common Good Funds - Sanction - Orders - Issued. ---------------------------------------------------------------------------------- REVENUE (ENDOWMENTS.II) DEPARTMENT G.O.Ms.No. , Dated:24-02-2015. Read the following:- 1. District Collector, Warangal, Lr.Rc.No.14/CM-Assurances/ Planning.III /2015, Dt.19.01.2015. 2. Note from the Special Secretary to Chief Minister, Telangana, Letter No.03/CMA/2014, Dt.28.01.2015. * * * * * O R D E R:- The Hon'ble Chief Minister, Telangana during his visit to Warangal District on 11.01.2015 has announced to provide a "Golden Crown" to presiding deity 'Bhadrakali Ammavaru' at the historic "Bhadrakali Temple". The Government have also decided to provide certain offerings to various Temples in Telangana State in connection with the formation of Telangana State. 2. Accordingly, Government hereby order
.
టాటా గ్రూప్ కంపెనీలతో మంత్రి కె.తారక రామా రావు సమావేశం... హజరైనా టాటా క్యాపిటల్, రిటైల్, ప్రాజెక్ట్స్, అటోమెబైల్, డిపెన్స్, కాఫీ, హౌసింగ్ తో పాటు ఇతర విభాగాల ప్రతినిధులు... తెలంగాణలో ఏర్పటు చేయబోయే 200 మెగావాట్ల సోలార్ కేంద్రం పై చర్చ... టి హబ్ లో టాటా క్యాపిటల్ భాగసామ్యానికి సానూకూలం... తెలంగాణకి అంతర్జాతీక సంస్ధల రేటింగ్ పోందే కార్యక్రమానికి సహకారం అందిస్తామన్నా టాటా గ్రూప్ వ్యాపార అవకాశాలు, పాలసీ నిర్ణయాలు, ఇతర పరిస్ధితుల పై రేంటింగ్ పొందే అవకాశం ప్రభుత్వం స్పందిస్తున్న తీరుతో సంతోషం వ్యక్తం చేసిన టాటా గ్రూప్ ప్రతినిధులు
.
Jntu-TASK- NASSCOM మద్య ఏంఓయూ.... పాల్గోన్న మంత్రి కె.టియార్, నాస్కామ్ వైస్ చైర్మన్ బివియార్ మెహన్ రెడ్డి, శైలజా రామయ్యర్, హర్ ప్రీత్ సింగ్ నాస్కమ్ లో కలసి చేస్తున్న ఈ పైలట్ ప్రాజెక్టుతో సూమారు 15 వేల మంది విద్యార్దులు ఉద్యోగాలు పొందే అవకాశం.. డాటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరీటీ, డిజైన్ ఇంజనీరింగ్లో శిక్షణ ఇస్తాం.... విద్యార్దులను ఉద్యొగులుగా మార్చేందుకే టాస్క్ ఏర్పాటు విద్యాప్రమాణాలు పెంచేందుకు కొన్ని కఠిన చర్యలు తీసుకున్నాం... రాష్ర్టంలో ఇంజనీర్ కావాడం చాల సులభంగా మరింది...కానీ రాసి కన్నా వాసి ముఖ్యమని బలంగా నమ్ముతున్నాం.. ఇంజనీరింగ్ డీగ్రీలు కాదు... ఇంజనీరింగ్ విద్యార్దులకి ఉద్యోగాలు కావాలి... విజువల్స్ అండ్ బైట్ టీన్యూస్ కెమరా మెన్ తో ఉన్నాయి...
ఆపరేషన్ ఆకర్ష్ ను ఉధృతం చేసిన టీఆర్ఎస్
అబద్ధాల బాబు ఇంటికెళ్లే సమయం వచ్చింది;వైఎస్ జగన్
బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 15 శాతం పెరిగాయ్
పింఛనుదారులను వేధించకండి
Monday, 23 February 2015
Auto Rickshaw Guidelines..as per Circular issued by T C... 1. GO Ms 90 Shall be fallowed. 2. Applicant must resident in GHMC area only. 3.He can purchase New Auto ANYWHERE from Telangana. 4.He shall possess a valid Three wheelar D L.. 5.only 1 Auto for person. 6.Auto shall run on LPG/CNG. 7.Non.transferable upto 3 yrs. 8.OC 5942..BC ..2258. SC&ST 528. 9.Dead line 120 days from 2/3/15. 9.A Committee with JTC v.JTC hyd DTC RR an officer from Com Tax Dept..Rep from Manf Dealers ..will decide on Invoice Price of Auto. Within another 7 days.
.
Sunday, 22 February 2015
యూఏఈ వార్షిక పెట్టుబడుల సదస్సుకి మంత్రి కె.తారక రామారావుని అహ్వనం 140 దేశాలప్రతినిదులు హజరయ్యే సమావేశం ప్రపంచంలోని అకర్షనీయ పెట్టుబడుల ప్రాంతాలపై చర్చ సదస్సుకి అహ్వనం పట్ల మంత్రి హర్షం ఈ సమావేశం ద్వార ప్రపంచానికి తెలంగాణలోని అవకాశాలను పరిచేయవచ్చన్న మంత్రి సోమవారం మెదక్ , కరీంనగర్ జిల్లాల పర్యటనకి మంత్రులు కె.తారక రామారావు- హరీష్ రావులు కలిసి మిడ్ మానేరు మరియ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులపై సమీక్ష
.
Saturday, 21 February 2015
CHIEF MINISTER'S OFFICE GOVERNMENT OF TELANGANA PRESS RELEASE DATE: 21-02-2015 National Bank for Agriculture and Rural Development (NABARD) has agreed to extend financial support to both Mission Kakatiya and Telangana Drinking Water Project. The Chief General Manager of NABARD, Hyderabad Unit Sri. Jiji Mammen called on the Honourable Chief Minister and said, that, this year they are funding Rs. 360 Crores for Mission Kakatiya and would extend to Rs. 500 Crores during the next financial year. He told the Honourable Chief Minister that the Drinking Water Supply Project would be funded from NABARD Infrastructure development fund as part of RIDF (Rural Infrastructure Development Fund) loan. He also assured the Honourable Chief Minister that with government guarantee, NABARD also bring down the rate of interest. He however, requested to phase out the project into smaller phases so that they can put up every year some funds. Starting from Rs. 1000 Crores during the financial year 2015-16 N
.
పత్రికా ప్రకటన-1 21,ఫిబ్రవరి, 2015 తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడతలో గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు పదిలక్షల రూపాయల చొప్పున ఆర్థికసహాయం అందించాలని ఆదేశించారు. ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని కోరారు. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, బీడీ కార్మికుల భృతి, ఫార్మసీ పరిశ్రమకు చేయూత తదితర అంశాలపై సమీక్షించారు. మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శులు నాగిరెడ్డి, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 1. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే విషయంపై మార్గదర్శకాలు రూపొందించాలని, ప్రతిపాదనలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగ అవకాశం కల్పిం
.
తేది-20-02-2015 పత్రికా ప్రకటన ప్రజల పన్నులు ప్రజా పనులకే అన్న నినాదంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు Ø గ్రామపంచాయితీలను అర్ధికంగా బలోపేతం చేస్తూ, స్వావలంబన దిశగా అడుగులు Ø గ్రామ పంచాయితీల్లో వందశాతం పన్నులు వసూలుకి శ్రీకారం Ø ప్రజల పన్నులు ప్రజా పనులకే అన్న నినాదంతో ముందుకు Ø పంచాయితీ కార్యలయాల్లో అందుబాటులోకి పన్నుల వసూలు, ఖర్చు వివరాలు Ø ఇతరులకి చెప్పేముందు అచరణలో మందున్న మంత్రి Ø సొంత నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామపంచాయితీల్లో వందశాతం పన్నులు వసూలు Ø ప్రజలకి నమ్మకం కలిగించేందుకు....నేరుగా మాట్లాడుతూ చొరవ చూపుతున్న మంత్రి Ø పన్నులతో గ్రామాల్లో మరింత మెరుగ్గా తాగునీటి, పారిశుధ్య, విద్యుత్ సేవలు Ø పంచాయితీలకి అధికారాలతోపాటు భాధ్యతలు అప్పజేప్పేందుకే ఈ కార్యక్రమన్న మంత్రి Ø త్వరలో మంత్రులకి, ప్రజాప్రతినిధులకి లేఖలు రాయనున్న మంత్రి వెనకబడిన గ్రామాలవృధ్దికి ఇప్పటికే పల్లెప్రగతి వంటి కార్యక్రమానికి, ఈ-పంచాయితీ వంటి అలోచనలకి శ్రీకారం చుట్టిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు, గ్రామాల అభివృద్ధికి మరో వినూత్నమైన కార్యక్రమానికి
.
Novotel Hyderabad Convention Centre and Hyderabad International Convention Centre appoints Mr. Anmol Pancholy as Director of Sales
Novotel Hyderabad Convention Centre and Hyderabad International Convention Centre appoints Mr. Anmol Pancholy as Director of Sales
21st February 2015, Hyderabad, India: Novotel Hyderabad Convention Centre (NHCC) and Hyderabad International Convention Centre (HICC) announced the appointment of Mr. Anmol Pancholy as the Director of Sales.
Mr Pancholy is a dedicated and disciplined professional with significant expertise in handling Sales and Marketing function with a focus on market and strategic analysis, negotiation, analytical, and communication skills. In his current role as Director of Sales, Mr Pancholy will be leading the corporate sale and will be focusing on increasing the business for the property.
Prior to joining Accor Group, he was working with Taj Hotels & his last assignment was as head of Sales at Taj Falaknuma Palace Hyderabad. Mr. Pancholy holds a Master’s degree in Business Administration from Institute of Marketing Management.
21st February 2015, Hyderabad, India: Novotel Hyderabad Convention Centre (NHCC) and Hyderabad International Convention Centre (HICC) announced the appointment of Mr. Anmol Pancholy as the Director of Sales.
Mr Pancholy is a dedicated and disciplined professional with significant expertise in handling Sales and Marketing function with a focus on market and strategic analysis, negotiation, analytical, and communication skills. In his current role as Director of Sales, Mr Pancholy will be leading the corporate sale and will be focusing on increasing the business for the property.
Prior to joining Accor Group, he was working with Taj Hotels & his last assignment was as head of Sales at Taj Falaknuma Palace Hyderabad. Mr. Pancholy holds a Master’s degree in Business Administration from Institute of Marketing Management.
Rajasthani Food Festival at The Square, Novotel Hyderabad Convention Centre
Hyderabad, 21st February 2015: Allure your senses to Rajasthan’s reminiscent culture and heritage with the Rajasthani Food Festival which is organised at the Square, Novotel Hyderabad Convention Centre. . The 10 day long food festival which is starting from 20th February 2015 and end on 1st March 2015 will focus on showcasing the limitless varieties of food from the royal regions like Jaipur, Marwar, and Udaipur. The festival is designed to provide the food connoisseur an ideal opportunity to indulge & relish the mouth watering specialties from the Royal land of India.
For the gourmet treat savor the authentic dishes that includes Maas Ke Soole, Charkha Murg, Masala Chilla, Rajbhog Dahi Bara, Laal Maas, Bhuna Kukar, Machi Mewari, Rajputana Maas Kichri, Panner Mutter Rassa, Kher Sangri, Haldi Ke Subzi, Gatte Ka Pulao, Kesaria Ghewar and many more. Served with spicy mixes the lip-smacking varieties Food will literally be a scrumptious treat for the food enthusiasts in the city.
Executive Chef, Muthu Kumar along with the team of expert chefs at Novotel Hyderabad Convention Centre have meticulously prepared a menu keeping the discerning tastes of Rajasthan. It is an opportunity to enliven the senses with diverse food and delicacies from all across the state. The staff at the restaurant will be dressed in attractive attires and there will be a Live Puppet Show to entertain the guests. Come and discover the true flavours of Rajasthan at The Square
Friday, 20 February 2015
Mission Kakatiya has T-NRIs in tow
Herndon, VA: Telangana State Minister for Irrigation, T Harish Rao on Tuesday impressed upon
Telangana NRIs about his Government’s unflinching commitment and efforts to irrigate every acre of the
agricultural land in the State in the next 3-4 years and appealed to all Telanganites to be part of their
dream project, Mission Kakatiya with a missionary zeal.
Mr. Harish Rao was speaking to the 715 NRIs from countries like USA, UK, Australia, Singapore and Gulf
regions in a phone-in programme, a TDF-USA initiative aimed at bringing them closer to the Government
and the leadership and help collaborate in the development back home. The TDF had successfully
organized a similar program with the Deputy Chief Minister, Kadiam Srihari recently which saw about
600 NRIs taking part.
Mr. Harish, who accompanied the Chief Minister K Chandrashekhar Rao to Mumbai for talks with the
Maharashtra Chief Minister, Devendra Fadnavis on the inter-State water issues, caught up with the
callers just prior to his departure from Mumbai. He answered to the questions with great composure.
Not to mention, his command over the nitty-gritty in his subject area, floored the audience.
Mr. Harish said that Mission Kakatiya, with the tag line, mana vooru, mana cheruvu (our village and our
lake), is one of the illustrious projects for the Government. “Lakes in Telangana region enjoyed a great
legacy of 1000 years. They thrived under the Kakatiyas, Quli Qutubshahis and the Nizams. However, they
suffered due to callous attitude of successive governments in the erstwhile Andhra Pradesh affecting
people from all walks of life in Telangana. Mission Kakatiya is being taken up on a war-footing to revive
around 45000 lakes with 9000 every year until 2019 and with a huge budget of INR 20,000 crores. These
lakes require renovation and repair and should be freed from encroachments in some cases. Once they
were restored, they can store around 260 TMC of water and irrigate up to 25 lakh hectares in the State.
Apart from agriculture, the project would provide succor to communities like fishermen, washer men
and other artisans, who are greatly dependent on water. It also provides sort of cultural and spiritual
identity to the villages,” explained the Minister.
He said the government was overwhelmed with the response pouring in from various quarters like TJAC
and the four-lakh TNGOs, with the latter donating a day’s salary for the project.
Harish sought to dispel the feelings of most of the NRIs who were unsure if they were welcome to be
part of the ‘mission’ and outlined the modalities for adoption of the lakes.
“No project aimed at reconstruction of Telangana is complete without your (NRIs) participation. We
welcome you with both hands to be part of this grand project. There is no hard and fast rule as to how
much money you (NRIs) should contribute towards this. The government is willing to name the lakes
after the family members of the NRI who donate and adopt them,” said Harish, adding “if needed, we
are even willing to open a bank account for the donations to flow in. There will be transparency and
accountability in the whole process by way of updating the information with pictures regularly on the
government website.”
Harish also promised the NRIs that his department would maintain a close coordination with them
through calls and emails.
He reiterated his government’s commitment of giving safe drinking water to all villages and towns in
Telangana. “There is no doubt about that. We stand by his (CM’s) words that we won’t go to next
elections without keeping that promise.”
How much is your government dependent on the promised Central aid? Will the projects be stalled if
the grants are not forthcoming?
“Well, everyone is aware that Telangana is a backward region and facing drought, farmers’ suicides and
migration. We have an obligation to change this scenario. The Central Government is also sensitive to
this situation and we are pretty positive about help coming our way. We have approached the World
Bank, Japan International Cooperation Agency and NABARD and received favourable responses too from
them,” said the three-time legislator, who was first elected to Assembly at the age of 32 in 2004.
Asked if his Government is on a confrontation path with neighbouring States on the water issues even
after the formation of the State, Harish said: “We definitely want good relations with our neighbours.
That is the reason our Chief Minister is in Mumbai today to meet his Maharashtra counterpart. We are
out to settle all the disputes amicably. Similarly, we are open to a dialogue with the Andhra Pradesh
government on the problems confronting us today. However, we cannot compromise on our fair share
of the resources. We have to understand and appreciate the fact that Telangana movement itself
revolved around (equitable distribution of) water, funds and employment (opportunities) for
Telanganites. Hence it is extremely important for us to get the share we deserved in all these spheres
and we have to fight against any injustice in this regard.”
Lamenting the plight of Hussainsagar Lake in Hyderabad, which smacks of pollution and encroachments,
the Minister said efforts are being made to clean the lake and save it from further encroachments.
To a question, Harish, who holds Marketing portfolio too, said that his department is looking to
eliminate middlemen and create/improve storage facilities for farmers so that they get fair price for
their produce.
Earlier, TDF-USA’s Cultural Chair, Janardhan Pallela started the proceedings with an ode to lake and how
it shaped the lives of people dependent on that. TDF-USA lauded Harish’s role and the energetic
influence he had on the Telangana movement. They urged him to show the same spirit in the re-
construction of Telangana. Harish remembered TDF founder, Late Prof Jaishankar and acknowledged the
intellectual, moral and financial help TDF and other Telangana organizations lent during the agitation.
Mr. K.V. Ramanachary, Advisor to the Government, was instrumental in planning the event in
coordination with TDF President Mr. Vishweshwar Kalavala. Many in the TDF ranks and other
Telanganites readily came forward to donate and adopt lakes after the call. If the response of the NRIs
was any indication then Harish’s office should soon be inundated with emails and phone calls from the
‘sons of the soil’
Government of Telangana presents "Best Landscape" award to Novotel Hyderabad Convention Centre
Novotel Hyderabad Convention Centre wins award for Sixth year in a row.
Hyderabad 20th February 2015: Novotel Hyderabad Convention Centre (NHCC) managed by Accor, sets another milestone by winning the prestigious award for the Best Landscape, under the category “Best Garden Maintained by the Private Companies “for the Sixth year in a row for its dedication and work in the area of horticulture. The award was given by Horticulture, Department Government of Telangana. The award was received by Mr. Jai Prakash (Exec. Housekeeper NHCC) from Mr. Rahul Sharma (IAS).
This Hotel Landscaper Area award aims to promote excellence in landscaping by recognizing the outstanding work for horticultural development. The award has been granted to Novotel Hyderabad Convention Centre for its continuous focus on adopting and following the best practices in maintaining the hotel’s landscape and horticultural care. The hotel takes special initiative to ensure green belt development & have implemented effective steps to create a beautiful ambience at the property. The landscaping is done keeping in mind the environment aesthetics & sustainable development.
Mr. Jai Prakash R, Executive Housekeeper, Novotel Hyderabad Convention Centre said “We are honoured to be acknowledged for our efforts towards landscape development. The Hotels Landscaper Area award given by Government of Telangana is the accomplishment of the concentrated effort of our team who has worked hard to ensure a green & beautiful garden. We will continue to strive hard to maintain the ecological balance along with a beautifully landscaped property. ”
Neil Paterson, General Manager - Novotel Hyderabad Convention Centre & HICC presented the trophy to the entire team and extended his proud wishes and congratulations for their hard work, enthusiasm and the vital role each one played in maintaining such high standards of the landscape. He also appreciated for consistency especially considering the hotel has won this award for the last 6 years. It was certainly a proud moment for the hotel team.
బీహార్ మాంజీ రాజీనామా
సీమ,ప్రకాశంకు నీరందిస్తా;బాబు
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
జాబు ఎప్పుడిస్తావ్?
Thursday, 19 February 2015
మా రాష్ట్రంలో కొత్త కాలేజీలకు అనుమతులోద్దు;
తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు
Fwd: Indialogue Foundation to organise Turkish Cultural Extravaganza in Hyderabad
Hyderabad: 19th February, 2015: Indialogue Foundation an action-oriented dialogue and peace foundation plans to celebrate the Indian and Turkish culture, harmony and the spirit of peace by organizing a unique Indo Turkish Cultural & Food Extravaganza on 28th February 2015. The event will be hosted at the historic and picturesque Taramati Baradari from 7 pm onwards.
The Indo Turkish Cultural & Food festival will showcase the glorious flavors of Turkey with an extensive range of traditional mouth watering Turkish dishes. A renouned Turkish Cook is being specially flown in from Turkey to prepare the delicacies like the Turkish Doner Kebab and a very special selection of Baklava Sweet which are popular Turkish dishes. The festival will not only showcase an array of authentic and sumptuous Turkish cuisine but will also feature elements of Turkish and Indian culture including Sufi Dance with soul stirring music & poetry. The event will have colorful Turkish Folk Dances by dancers specially flown in from Turkey giving Hyderabad is a flavor of True Turkish culture. Any cultural event on Turkey is never complete without a display of Turkish Calligraphy. At the festival the masters of the art, will be showcasing their original and mesmerizing work. A selection of bollywood songs and Indian folk dances will add the desi tadka to the Indo Turkish cultural festival.
Speaking about the Festival, while unveiling the logo- Mr. Osman Kayaoglu, Director, Hyderabad Office, Indialogue Foundation said, “At Indialogue it is our constant endeavor to create forums for promoting peace and harmony cutting across the religion, civilizations and geographies. The Indo Turkish Cultural and Food festival is an effort to display the harmony of both Indian and Turkish culture. The event will showcase the best of Turkish food, dance and music for people to enjoy. The festival is an initiative to spread the message of peace, harmony and brotherhood. “
Visit Taramati Baradari on 28th February 2015 at 7pm for an Indo Turkish cultural rendezvous and some authentic, delectable Turkish cuisine, music, dance and calligraphy.ఒక రోజు దేవుడు ఓ కుక్కని తయారు చేసాడు.. . దేవుడు అన్నాడు: రోజంతా ఇంటి ముందు కూర్చో. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు. నేను నీకు 20 ఏళ్ళు ఆయుషుని ఇస్తాను. . కుక్క: స్వామి ఇదేమి బాలేదు… నేను అన్ని ఏళ్ళు అరవలెను. కాబట్టి ఇదుగో 10 ఏళ్ళు నీకు ఇచెస్తను. 10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను సరేనా ! . దేవుడు: సరే.. ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని తయారు చేసాడు. దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష పరుచు. నీకు 20 ఏళ్ళు ఆయుషు ఇస్తున్నాను. . కోతి: ఏంటి కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో! కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా నేను అలాగే ఇస్తాను. . దేవుడు: సరే… మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని తయారు చేసాడు. దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా ఎండలో కస్టపడి సాయత్రం పాలు ఇస్తూ రైతుకి సహాయం చేయి. నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను. . ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను. నాకు కూడా 20 ఏళ్ళు ఇచి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో… . దేవుడు: సరే… తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు. దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు.. నేను నీఎకు 20 ఏళ్ళు ఆయుషు ని ఇస్తునాను. . మనిషి: ఏ
.
Dear friends. In future do not share any unwanted pictures, xxx vedios, murder vedios in WHATS UP, etc to any 1 as we all are under the scanner of Cyber cell which has implemented from today.(17th feb) and Cyber cell is closely monitoring and if found guilty we are punishable unber the IT ACT and the Group Admin is closely monitered..for further details pls see todays Times of Inida news paper. . Pls pass on to your friends...
.
Wednesday, 18 February 2015
1960 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మీకోసం.. వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం. పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే. స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే. చాలా దూరం వాళ్ళు అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు. స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే.. మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం. అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం. రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం. అలాగే వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం. అలాగే ఇంటర్నెట్ లో చాట్ రూం లలో మాట్లాడినవాళ్ళం. VCR ని ఎలా వాడాలో తెలుసుకొని, వాడిన తరం మనదే.. అలాగే అటారి, సూపర్ నిటేండో లో విడియో టేపుల ద్వారా ప్రోగ్రామ్స్ 56 K బిట్ మోడెం లో ఎలా పనిచేస్తాయో తెలుసుకున్న తరం. కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం.. సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే. మన వద్ద ఫో
.
సురేష్ ప్రాడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూసారు
: మూవీ మొగల్ సురేష్ ప్రాడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూసారు. అపోలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మరణించారు. గత కొద్దికాలంగా ఆయన క్యాన్సర్తో బాధ పడుతున్నారు. ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కాగా, మరొకరు హీరో విక్టరీ వెంకటేష్. రాముడు భీముడుతో ప్రారంభమైన ఆయన సినీ జీవితంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. భారతీయ భాషలన్నింటిలోనూ సినిమా నిర్మించిన ఘనత కూడా రామానాయుడుదే. నిర్మాతగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆయన ఎంతోమంది నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకులను చిత్రసీమకు పరిచయం చేశారు.



















