All meadia

 

Monday, 16 February 2015

చిత్తూరు జిల్లాలో నీరు -చెట్టు పథకం ప్రారంభించనున్న చంద్రబాబు

తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 19న నీరు-చెట్టు కార్యక్రమం ప్రారంభించనున్నారు.చిత్తూరుజిల్లా తంబళ్లపల్లెలో ఆయన  ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

No comments:

Post a Comment