తెలంగాణ వెబ్ న్యూస్;గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెంలో ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించారు.పత్తి తీసే ఆధునికయంత్రాన్ని స్వయంగా నడిపి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పరికరాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు.
No comments:
Post a Comment