All meadia

 

Thursday, 31 December 2015

Fwd: Hi




తేది-31-12-2015 ప్రకటన గ్రామీణ తెలంగాణకి ప్రభుత్వ నూతన సంవత్సర కానుక-భారీగా నూతన పంచాయితీ భవనాలు మంజూరు  గ్రామ పరిపాలన వ్యవస్ధని బలోపేతం చేసేందుకే అన్న పంచాయితీరాజ్ శాఖ మంత్రి మంత్రి కె.తారక రామారావు  1000 నూతన పంచాయితీ పంచాయితీ భవనాల నిర్మాణాలకి మంజూరీ  దీంతో రాష్ర్టంలో గ్రామ పంచాయితీ కార్యాలయం లేని ఓక్క గ్రామపంచాయితీ ఉండదు  ఇప్పటిదాకా గ్రామ పంచాయితీ భవనాలు లేని 344 గ్రామాలకి నూతన భవనాలు  శిధిలావస్థకి చేరిన పాత పంచాయితీ భవనాల స్ధానంలో కొత్త వాటిని నిర్మించేందుకు మరో 656 గ్రామ పంచాయితీ భవనాల మంజూరీ 1000 నూతన పంచాయితీ పంచాయితీ భవనాల నిర్మాణాలను మంజూరీ చేస్తున్నట్లు పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. గ్రామ పరిపాలన వ్యవస్ధని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వ చిత్తశుద్దిని చాటుకునేందుకే నూతన సంవత్సరం తొలి రోజు ఈ నిర్ణయం తీసుకోనునున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాల అభివృద్ది కోసం ఇప్పటికే తాము గ్రామ జ్యోతితో చిత్తశుద్ది తో ముందుకు వెలుతున్నామన్నారు. మన ఉరూ- మన ప్రణాళికలో భాగంగా పలు గ్రామాల్లోని ప్రజలు తమ దృష్టికి తీసుకుని వచ్చిన నేపథ్యంలో గ్రామ పంచాయితీల నూతన భవనా

..

తెలుసుకోండి...


🔣Maths day special🔢
1⃣2⃣3⃣4⃣5⃣6⃣7⃣8⃣9⃣0⃣

త్రి కరణములు-ఏదైనా పనిని చేసే ముందు ఆ పనిని త్రికరణ శుద్ధిగా చేయమని అంటారు.
త్రి కరణములు అనగా
1.మనస్సు
2. వాక్కు
3. పని (శరీరం)

త్రి గంధములు
1.ఏలుకలు
2.జాపత్రి
3.దాల్చిన చెక్క
🎋
త్రి గుణములు
మనిషిలోని గుణములును మూడుగా విభజించారు.
1.సత్వ గుణము
2.రజో గుణము
3.తమో గుణము

త్రి గుణముల-వాతావరణ పరిస్థితులు బట్టి కాలములను మూడుగా విభజించారు.
అవి
1.వేసవి కాలము - ఎండలు వేయును
2.వర్షా కాలము - వర్షాలు కురియును
3.శీతా కాలము - చలి గాలులు వీచును
🎋
త్రివేణీ సంగమ నదులు-
మూడు నదులు ఒక చోట కలవడాన్ని త్రివేణీ సంగమం అంటారు.
ఆ త్రివేణీ సంగమ నదులు ఏవంటే..
1.గంగ
2. యమున
3. సరస్వతి
🎋
త్రివిధ నాయకలు
మన పూర్వీకులు స్త్రీని మూడు విధాలుగా వర్గీకరించారు.
1.ముగ్ధ - ఉదయుంచుచున్న యవ్వనమూలజ్జ గల స్త్రీ
2.మద్య - సగము లజ్జ(సిగ్గు) వీడిన యువతి
3.ప్రౌడ - సిగ్గు విడిచిన సంపూర్ణ యవ్వనవతి

త్రివిధ మార్గములు
భగవంతున్ని ప్రసన్నం చేసుకొనుటకు మన పూర్వీకులు మూడు మార్గాలను అనుసరించారు.
అవి.
1.జ్ఞాన మార్గము
2.కర్మ మార్గము
3. ఉపాసనా మార్గము
🎋

త్రివిధ మార్గములు
మానవుడుకు ముఖ్యంగా మూడు రకాల కోర్కెలు ఉంటాయి.
అవి.
1.కాంత - అనగా స్త్రీ వ్యామొహం
2.కనకం - బంగారం మీద ఆశ
3.కీర్తి - పదిమంది చేతా పొగిడించుకోవడం

త్రివిధాగ్నులు
1.కామాగ్ని
2. క్రోధాగ్ని
3. క్షుద్రాగ్ని
🎋
చతుర్విధ బలములు
1. బాహు బలము
2. మనో బలము
3. ధన బలము
4. భందు బలము

చతుర్విధ పురుషార్ధాలు
1. ధర్మము
2. అర్ధము
3. కామము
4. మోక్షము
🎋
చతుర్విధ ఆశ్రమాలు
1.బ్రహ్మచర్యం
2.గార్హస్థ్యము
3.వానప్రస్థము
4.సన్యాసము
🎋
చతుర్విధ పాశములు
1. ఆశా పాశము
2. మోహ పాశము
3. మాయా పాశము
4. కర్మ పాశము

చతుర్విధొపాయములు
1. సామము
2. దానము
3. భేధము
4. దండము
🎋
చతుర్విధ స్త్రీజాతులు

మన పూర్వీకులు స్త్రీలను నాలుగు జాతులుగా విభజించారు.
1. పద్మినీ జాతి
2. హస్తినీ జాతి
3. శంఖినీ జాతి
4. చిత్తనీ జాతి

🎋
చతుర్విధ కర్మలు
1. ద్యానము
2. శౌచము
3. భిక్ష
4. ఏకాంతము

పంచ భూతాలు
ప్రకృతిలో మనకు కనిపించే భూమి,నీరు,ఆకాశము,అగ్ని,గాలులని పంచభూతాలు అని అంటారు.
అవి .
1. భూమి
2. నీరు
3. అగ్ని
4. ఆకాశము
5. గాలి
🎋
పంచభక్ష్యాలు

పంచభక్ష్యాలు అనగా ఐదు రకాలైన ఆహార పదార్ధాలు.ఎవరైనా మంచి భొజనం పెడితే పంచభక్ష్యపరవాన్నాలతో భొజనం పెట్టాడనడం పరిపాటి. అవి
1. భక్ష్యము - భక్ష్యము అనగా నమిలితినే పదార్ధము
2. భొజ్యము - భొజ్యము అనగా చప్పరిస్తూ తినేది
3. చోప్యము - చోప్యము అనగా జుర్రుకునేది
4. లేహ్యము - లేహ్యము అనగా నాకబడేది
5. పానియము - పానియము అనగా త్రాగేది
🎋
పంచారామాలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.
1.దాక్షారామము -
2.అమరారామము -
4.సోమారామము -
5.కుమార భీమారామము -
🎋
పంచపాండవులు

మహాభారతములో పాండవులకు అత్యంత ప్రాముఖ్యము కలదు.పాండవులు అనగా పాండురాజు కుమారులు.వీరు ఐదుగురు అందుచేత వీరిని పంచపాండవులు అని అంటారు.పాండురాజుకి ముని శాప కారణముగా ఏ స్త్రీ అయితే సంఘమిస్తే మరుక్షణమే మరణించును.పాండురాజు భార్య కుంతీ దేవి తనకు ఉన్న వరము కారణంగా కోరుకున్న వారితో సంతానం సిద్దించును.దీనితో పాండురాజు తన వంశం నిర్వంశం కాకూడదని కుంతీ దేవిని నీ వరము ఉపయోగించి పుత్రులు కావాలని కోరతాడు.తన భర్త అజ్ఞానుసారం కుంతీ తన వర ప్రభావముచే ధర్మరాజు,భీముడు,అర్జునుడు లకు జన్మనిస్తుంది.ఆ తర్వాత కుంతి పాండు రాజు రెండవ భార్య మాద్రి కి ఈ వరము ఉపదేశించడం వల్ల ఆమెకు నకుల సహదేవులు జన్మిస్తారు.
పంచపాండవులు
1.ధర్మరాజు - అజాత శత్రువైన ధర్మరాజు పాండవులలో పెద్దవాడు.ధర్మరాజు యముడు వరం కారణంగా జన్మిస్తాడు.
2.భీమసేనుడు - అతిబలశాలి అయిన భీముడు వయిదేవుడు వరప్రభావం చేత జన్మిస్తాడు.
3.అర్జునుడు - ఇంద్రుడు వలన విలువిద్యాపారంగతుడైన అర్జునుడు జన్మిస్తాడు
4.నకులుడు
5.సహదేవుడు - అశ్వనీదేవతల వర ప్రభావం చేత మాద్రికి వీరిరువురూ జన్మిస్తారు.

పంచకన్యలు
1.అహల్య
2.ద్రౌపతి
3.తార
4.మడోదరి
5.కుంతి

పంచ మహాపాతకాలు
1. స్త్రీ హత్య - స్త్రీని చంపడం
2. శిశు హత్య - చిన్నపిల్లలను చంపడం
3. గో హత్య - ఆవును చంపడం
4. బ్రహ్మ హత్య - బ్రాహ్మణున్ని చంపడం
5. గురు హత్య - చదుఫు నేర్పిన గురువుని చంపడం

పంచఋషులు
1. కౌశికుడు
2. కాశ్యపుడు
3. భరద్వాజ
4. అత్రి
5. గౌతముడు
🎋
పంచాంగం
పంచాంగం అనగా
1. తిథి
2. వారం
3. నక్షత్రం
4. యోగం
5. కరణం
ఈ ఐదు ఉన్న పుస్తకం

పంచజ్ఞానేంద్రియములు
పంచజ్ఞానేంద్రియములు అనగా ఐదు ఇంద్రియాలు
అవి
1. ముక్కు - ఘ్రాణేంద్రియం (వాసల చూడటానికి)
2. నాలుక - రసనేంద్రియం (రుచి చూడటానికి)
3. కన్ను - చక్షురింద్రియం (చూడటానికి)
4. చెవి - శ్రోత్రేంద్రియం (వినడానికి)
5. చర్మం - త్వగింద్రియం (మన శరీరంలోని అవయవాలను కప్పి ఉంచడానికి)

అయిదవతనం
అయిదవతనం అంటే అయిదు వన్నెలు కలిగి ఉండడం. ఇక్కడ "వన్నెలు" అంటే సుమంగళి యొక్క అలంకారాలు
ఆ అలంకారాలు ఏమనగా
1. మంగళసూత్రం
2. పసుపు
3. కుంకుమ
4. గాజులు
5. చెవ్వాకు

పంచగంగలు
1. గంగ
2. కృష్ణ
3. గోదావరి
4. తుంగభద్ర
5. కావేరి
🎋

షడ్గుణాలు

హిందూ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలుంటాయి.
అవి.
1. కామం
2. క్రోధం
3. లోభం
4. మోహం
5. మదం
6. మత్సరం

షట్చక్రాలు
మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు
1. మూలాధార చక్రము
2. స్వాధిష్ఠాన చక్రము
3. మణిపూరక చక్రము
4. అనాహత చక్రము
5. విశుద్ధ చక్రము
6. ఆజ్ఞా చక్రము

షడ్విధ రసములు
షడ్విధ రసములు
1. ఉప్పు
2. పులుపు
3. కారం
4. తీపి
5. చేదు
6. వగరు

షడృతువులు
షడృతువులు - ఋతువులు 6
అవి
1. వసంత ఋతువు
2. గ్రీష్మ ఋతువు
3. వర్ష ఋతువు
4. శరదృతువు
5. హేమంత ఋతువు
6. శిశిర ఋతువు
🎋

సప్త గిరులు
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.వీటినే సప్త గిరులు అని అంటారు.
అవి.
1 శేషాద్రి
2 నీలాద్రి
3 గరుడాద్రి
4 అంజనాద్రి
5 వృషభాద్రి
6 నారాయణాద్రి
7 వేంకటాద్రి
🎋
సప్త గిరులు
సప్త స్వరాలు - మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు.వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు.
అవి.
1. స = షడ్జమం (నెమలి క్రేంకారం)
2. రి = రిషభం (ఎద్దు రంకె)
3. గ = గాంధర్వం (మేక అరుపు)
4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
5. ప = పంచమం (కోయిల కూత)
6. ధ = ధైవతం (గుర్రం సకిలింత)
7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

సప్త ద్వీపాలు
బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది.
అవి .
1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
2. ప్లక్షద్వీపం - మేధాతిథి
3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
6. శాకద్వీపం - హవ్యుడు
7. పుష్కరద్వీపం - సేవనుడు.
🎋
సప్త నదులు
సప్త నదులు
1. గంగ
2. యమున
3. సరస్వతి
4. గోదావరి
5. సింధు
6. నర్మద
7. కావేరి

సప్త అధొలోకములు
1. అతలము
2. వితలము
3. సుతలము
4. తలాతలము
5. రసాతలము
6. మహాతలము
7. పాతాళము
🎋
సప్త ఋషులు
1.వశిష్టుడు
2.ఆత్రి
3.గౌతముడు
4.కశ్యపుడు
5.భరద్వాజుడు
6.జమదగ్ని
7.విశ్వామిత్రుడు
🎋
పురాణాలలో అష్టదిగ్గజాలు
1. ఐరావతం
2. పుండరీకం
3. వామనం
4. కుముదం
5. అంజనం
6. పుష్పదంతం
7. సార్వభౌమం
8. సుప్రతీకం

అష్ట జన్మలు
1.దేవ జన్మ
2. మనుష్య జన్మ
3. రాక్షస జన్మ
4. పిచాచ జన్మ
5. పశు జన్మ
6. పక్షి జన్మ
7. జలజీవ జన్మ
8. కీటక జన్మ

🎋
అష్ట భార్యలు

శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలును అష్ట భార్యలు లేదా అష్టమహిషులు అని అంటారు.
వారు
1. రుక్మిణి
2. సత్యభామ
3. జాంబవతి
4. మిత్రవింద
5. భద్ర
6. సుదంత
7. కాళింది
8. లక్షణ
🎋
ఆష్ట కష్టములు

ఆష్ట కష్టములు
1. ఋణము
2. యాచన
3. ముసలితనము
4. వ్యభిచారము
5. దొంగతనము
6. దారిద్ర్యము
7. రోగము
8. ఎంగిలి తిని బ్రతుకుట

అష్ట కర్మలు
1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హూమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము

అష్టభాషలు.

1. సంస్కృతము
2. ప్రాకృతము
3. శౌరసేని
4. మాగధి
5. పైశాచి
6. సూళికోక్తి
7. అపభ్రంశము
8. ఆంధ్రము
🎋

నవధాన్యాలు
మన నిత్య జీవితంలో ఉపయోగించే 9 రకాల ధాన్యాలను నవ దాన్యాలు అని పిలుస్తారు అవి -

గోధుమలు యవలు పెసలు

శనగలు కందులు అలసందలు

నువ్వులు మినుములు ఉలవలు

నవ రత్నాలు
నవ రత్నాలు
1.మౌక్తికం = ముత్యము
2.మాణిక్యం = కెంపు
3.వైఢూర్యం = రత్నం
4.గోమేదికం = పసుపురంగులోని ఒక రత్నం
5.వజ్రం
6.విద్రుమం = పగడం
7.పుష్యరాగం = తెల్లటి మణి
8.మరకతం = పచ్చ
9.నీలమణి
🎋

నవధాతువులు

నవధాతువులు
1. బంగారం
2. వెండి
3.ఇత్తడి
4.సీసం
5.రాగి
6.తగరం
7.ఇనుము
8.కంచు
9.కాంతలోహం

నవబ్రహ్మలు
1.మరీచి
2.భరద్వాజుడు
3.అంగీరసుడు
4.పులస్త్యుడు
5.పులహుడు
6.క్రతువు
7.దక్షుడు
8.వసిష్టుడు
9.వామదేవుడు

నవ చక్రములు

మానవ శరీరంలో గల చక్రస్థానాలు.
1. మూలాధార చక్రము
2.స్వాధిష్టాన చక్రము
3.నాభి చక్రము
4.హృదయచక్రము
5.కంఠ చక్రము
6.ఘంటికాచక్రము
7.భ్రూవుచక్రము
8.బ్రహ్మరంధ్రము
9. గగన చక్రము

🎋
నవదుర్గలు

నవదుర్గలు
1 శైలపుత్రి దుర్గ
2 బ్రహ్మచారిణి దుర్గ
3 చంద్రఘంట దుర్గ
4 కూష్మాండ దుర్గ
5 స్కందమాత దుర్గ
6 కాత్యాయని దుర్గ
7 కాళరాత్రి దుర్గ
8 మహాగౌరి దుర్గ
9 సిద్ధిధాత్రి దుర్గ

దిశలు
1. తూర్పు
2. ఆగ్నేయం
3. దక్షిణం
4. నైఋతి
5. పడమర
6. వాయువ్యం
7. ఉత్తరం
8. ఈశాన్యం
9.భూమి (క్రింది ప్రక్క)
10.ఆకాశం (పైకి)
🎋🎋
దశావతారాలు
1. మత్స్యావతారము
2. కూర్మావతారము
3. వరాహావతారము
4. నృసింహావతారము లేదా నరసింహావతారము
5. వామనావతారము
6. పరశురామావతారము
7. రామావతారము
8. కృష్ణావతారము
9. బుద్ధావతారము
10. కల్క్యావతారము
🎋
దశవిధ సంస్కారములు
1. వివాహము
2. గర్బాదానము
3.పుంసవనము
4.సీమంతము
5.జాతక కర్మ
6.నామకరణము
7.అన్న ప్రాశనము
8.చూడకర్మ
9.ఉపనయనము
10.సమావర్తనము

దశవిధ బలములు

1. విద్యా బలము
2.కులినితా బలము
3.స్నేహ బలము
4.బుద్ది బలము
5.ధన బలము
6.పరివార బలము
7.సత్య బలము
8. సామర్ద్య బలము
9. జ్ఞాన బలము
10. దైవ బలము

Wednesday, 30 December 2015

మహాశయులారా జనవరి 1 వ తేది ఉత్సవం జరుపుకునే ముందు ఈ విషయం ఒకసారి ఆలోచించండి మన భారతీయ క్యాలెండర్ ఋషులచే తయారుచేయబడింది. ఆర్యభట్టు, భాస్కరాచార్య వంటి మహా శాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది. కొన్నివేల సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరం లో, ఏ నెలలో ఏ రోజున రాహు కాలం యమగండ కాలం గుళిక కాలం అమృత కాలం యోగం పండుగలు ఏ గ్రహణం వస్తుందో, వారం వర్జ్యము తో సహా చెప్పగలిగేంతగా శోధించబడింది. ప్రకృతి కి అనుగుణంగా, వసంత ఋతువు చైత్రశుద్ధ పాఢ్యమి రోజున ఉగాది ప్రారంభ మవుతుంది. కొన్నిచోట్ల వసంత ఋతువు మేశరాశి లో సూర్యుడు ప్రవేశించటాన్ని ఉగాదిగా చేస్తారు ప్రపంచమంతా మొదటి నుంచీ అనుసరిస్తున్న ఉగాదిని కాదని, వాడెవడో ఫ్రాన్స్ వాడు ఏ ఆధారమూ లేకుండా ప్రతిపాదించిన నూతన సంవత్సరం ను అనుసరించ డం కంటే, ఆత్మాభిమానం కలిగి భారతీయుల మందరమూ మన సాంప్రదాయక ఉగాది నూతన సంవత్సరం ను అనుసరించడం ఉత్తమము మరియు మన కర్తవ్యము. ఏ లోపాలు లేని మన కాలమానం గొప్పతనాన్ని ప్రచారం చేయటమే మన తక్షణ కర్తవ్యం. ఈ మెసేజ్ జనవరి 1 లోగా తెలుగు వారికంతా వెళ్లేలా చేస్తే, సగం పని జరిగినట్లే.

.

Wednesday, 23 December 2015

Fwd: Farmers market

Farmars day celebrated in B.K.guda Vasista Vidyala high school. childrens participated in traditional farmers dresses and selling vegitables, fruits, flowers. 

Friday, 11 December 2015

WATER BULLETIN

WATER BULLETIN

          

  1.  To mitigate hardship of customers of O & M Div XV, Serilingampally, Twelve additional tankers have been deployed to supply drinking water to following areas on 11-12-2015; Chandanagar, HUDA Colony, Vemkunta, Taranagar, Subhashnagar, Bhikshapathi Enclave, Suraksha Colony, etc. About 50 free tanker trips were provided.

Further to overcome the water supply problem, the following immediate interventions are proposed to take up as an wavfooting the Serilingampally division

Installation of 30 HP online booster at Hafeezpet on PH-I; Installation of 30 HP online booster near BHEL, Taranagar cross roads on PH-I; Enhancement of off-take from existing 150 to 600 mm for HUDA Ph-I & Chandanagar at  old police station on Ph-I; Enhancement of existing 200 mm dia off-take to 600 mm dia at Hafeezpet on Ph-I;   Enhancement of existing 200 mm dia off-take to 400 mm dia  at Miyapur cross road on ph-II; Enhancement of existing 150 mm dia off-take to 250 mm dia at Deepthisrinagar on Ph-I; Junctioning the existing 600 mm dia pumping main to existing 350 mm dia  on Ph-III; line at Financial district pump house Interconnection between 300 and 150 mm dia main for integration at Nehru Nagar Lingampally on PH-III; Installation of 20 HP booster on Bachupally on Bollaram village 300 mm dia  line; Tanker filling point at Chandanagar connecting with ELSR outlet; Tanker filling point at Mayuri Nagar connecting with ELSR outlet; Interconnection between existing 300 mm dia line from Hydernagar with 400 mm dia off-take at Miyapur cross road on Ph-I.




  1.  The Water problem arise at Sarojini Devi Eye Hospital on 8-12-2015 has been resolved.  There was some short fall felt in hospital because of replacement of valve at Asifnagar filter beds.  Now water is supplied normally and today the residual chlorine was also tested and found satisfactory.

  2. Executive Director reviewed water supply position and Revenue Collection in      O & M Div VI, VII, IX of O & M Circle-II and instructed the employees to improve Revenue Collection as more power charges to be paid because of additional pumping charges of Godavari Project Scheme.



                                                                          Sd/-


PUBLIC RELATIONS OFFICER


Thursday, 10 December 2015

"పని చేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించండి: కేటీఆర్" కంటోన్మెంట్‌లోని రసూల్‌పురాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...పేదలందరికీ గూడు కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. హైదరాబాద్‌లో ఈ ఒక్క సంవత్సరంలోనే 10వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు. రసూల్‌పురాలో 205 ఇండ్లకు శంకుస్థాపన చేశాం. నాలుగేళ్లలో హైదరాబాద్‌లో లక్షపై చిలుకు ఇండ్లను నిర్మిస్తామన్నారు. లక్షా 8వేల మందికి పట్టాలిచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది. హైదరాబాద్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాం. గోదావరి, కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. పాఠశాలల్లో, సంక్షేమహాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడ్తున్నాం. పేదవాడి డబుల్ బెడ్‌రూం ఇండ్ల కలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నది. పైసా తీసుకోకుండా పేదలకు అన్ని సౌకర్యాలతో ఇళ్లు కట్టిస్తున్నాం. ఈ రోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో 10వేల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. పని చేస్తున్న ప్రభుత్వాన్ని హైదరాబాద్ ప్రజలు ఆదరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు

Model apartment

Wednesday, 9 December 2015

Doubled bedrooms in hyderabad

ప్రెస్‌నోట్‌: 2, 09-12-2015.  గ్రేట‌ర్ ప‌రిధిలో టూబెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి గురువారం నాడు పెద్ద ఎత్తున శంకుస్థాప‌న‌లు జ‌రుగ‌నున్నాయి.
 

రాష్ర్ట ఐటి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కే.టి.రామారావుతో స‌హా ప‌లువురు మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఈ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. గురువారం నాడు జ‌రిగే డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాలు ఈ క్రింది ప్రాంతాల్లో మంత్రులు జ‌రుప‌నున్నారు. 1. కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని ర‌సూల్‌పుర క్రాస్‌రోడ్ క‌ట్ట‌మైస‌మ్మ సిల్వ‌ర్ కంపౌండ్‌, 2. ముషిరాబాద్ లంబాడి తండా, 3. శ్రీ‌సాయిచ‌ర‌ణ్ కాల‌నీ, 4. అంబ‌ర్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గంలోని కాంగారిన‌గ‌ర్‌, 5.మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు, 6. యాక‌త్‌పుర నియోజ‌క‌వ‌ర్గం స‌ర‌ళాదేవిన‌గ‌ర్‌, 7. చాంద్రాయ‌ణ‌గుట్టలోని రియాస‌త్‌న‌గ‌ర్‌, 8.జంగంమెట్‌, 9. మైసారం, 10. చార్మినార్ నియోజ‌క‌వ‌ర్గంలోని పార్థివాడ‌, ఎస్వీన‌గ‌ర్‌, 11.నాంప‌ల్లిలోని మంగ‌డి బ‌స్తి, 12.కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గంలోని హ‌రిదాసుపురల‌లో ఈ శంకుస్థాప‌న‌లు జ‌ర‌ప‌డానికి జిహెచ్ఎంసి ఏర్పాట్లు పూర్తిచేసింది.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అంగీక‌రించిన 22బ‌స్తీలు
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని 22నియోజ‌క‌వ‌ర్గాల్లో 47ప్రాంతాల్లో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేప‌ట్ట‌డానికి జిహెచ్ఎంసి నిర్ణ‌యించింది. అయితే ముందుగా ఈ 47బ‌స్తీవాసుల‌కు ముందుగా డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, వాటి వ‌ల్ల క‌లిగే నాణ్య‌మైన జీవ‌న‌విధానం, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న త‌దిత‌ర అంశాల‌పై స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌తో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ఏర్పాటు చేశారు. గ‌తంలో బ‌స్తీవాసుల అంగీకారం లేకుండా నిర్మించిన రాజీవ్ ఆవాస్ యోజ‌న (రే), జేఎన్‌యూఆర్ఎం ప‌థ‌కాల్లో భాగంగా నిర్మించిన ఇళ్లు ఇప్ప‌టికీ నిరుప‌యోగంగా ఉండడానికి ప్ర‌ధాన కార‌ణం ఈ ఇళ్ల నిర్మాణంపై ల‌బ్దిదారుల‌కు స‌రైన అవ‌గాహ‌న లోప‌మ‌ని క‌మిష‌న‌ర్ గుర్తించారు. ప్ర‌స్తుతం చేప‌ట్టే డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పై ముందుగా వారికి పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించి సంతృప్తి చెందిన అనంత‌ర‌మే ఇళ్ల‌ను నిర్మించాల‌ని స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు, జిహెచ్ఎంసి అధికారులు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌గా 22బ‌స్తీవాసులు లిఖిత‌పూర్వ‌కంగా డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అంగీక‌రించారు. వీటిలో 17 ప్రాంతాల్లో 9అంత‌స్తులలో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఆయా బ‌స్తీవాసులు అంగీక‌రించారు. ఒక్కో ఇంటికి దాదాపు రూ. 6.81ల‌క్ష‌ల వ్య‌యంతో ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం 8,650ఇళ్ల‌ను గ్రేట‌ర్ ప‌రిధిలో నిర్మించ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
----------------------------------------------------------------------------------------
- సిపిఆర్ఓ జిహెచ్ఎంసి చే జారీచేయ‌నైన‌ది.

Fwd: Telangana lo 11 DSP lanu Transfer cheestu DGP Orders.

Telangana lo 11 DSP lanu Transfer cheestu DGP Orders.


Fwd: Mission bhagiratha


---------- Forwarded message ----------
From: Sekhar Bargela <bargelasekhar@gmail.com>
Date: 2015-12-09 18:28 GMT+05:30
Subject: Mission bhagiratha
To: sekhar bargela <bargelasekhar@gmail.com>


పత్రికా ప్రకటన               09-12-15
 మిషన్ భగీరథతోనే తెలంగాణ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం
 కోట్లాదిమంది దూప తీర్చడమే లక్ష్యంగా పనులు సాగాలి
 రైల్వే, అటవీ అనుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు
 ఏప్రిల్ 30 నాటికి 9 నియోజకవర్గాల్లో ఇంటింటికి తాగునీరు
 పైప్ లైన్ పనులతో పాటు ఇంట్రావిలేజ్ పనులు వేగంగా సాగాలి
 మిషన్ భగీరథ, కరువు పై RWS&S ఉన్నతాధికారులతో స్పెషల్ సిఎస్ ఎస్పీ సింగ్ సమీక్ష
          కాలంతో సంబంధం లేకుండా తెలంగాణ ఎదుర్కునే తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మిషన్ భగీరథే శరణ్యమని పంచాయితీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్నారు..ప్రపంచంలో ఎవరూ కనీసం ఊహించని విధంగా కోట్లాదిమంది దూప తీర్చడానికి సిఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేస్తున్నారన్నారు..ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు ఉన్నతాధికారులు,ఇంజనీర్లు కష్టపడి పనిచేయాలని కోరారు..మిషన్ భగీరథ, కరువు పై RWS&S కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఎస్పీ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు..వర్షాభావంతో వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉందని.. దాన్ని ఎదుర్కునేందుకు ఇప్పటి నుంచే పటిష్ట ప్రణాళికలు తయారుచేయాలన్నారు..HMSSB పరిధిలోని 9 నియోజవకవర్గాలకు ఏప్రిల్ 30 నాటికి తాగునీటిని అందించే విధంగా మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు... ఇక నుంచి తాను క్షేత్ర స్థాయి పర్యటనలు జరిపి పనులను పరిశీలిస్తానన్న ఎస్పీ సింగ్..పైప్ లైన్ పనులు చేస్తూనే ఇంట్రా విలేజ్ వర్క్ పూర్తిచేయాలని సూచించారు.. మిషన్ భగీరథ గురించి తెలుసుకునేందుకు నీతి అయోగ్ ఆసక్తి చూపుతోందని, ప్రాజెక్టు వివరాలతో సమగ్ర నివేదిక పంపాలని అధికారులను కోరారు..ఓ వైపు మిషన్ భగీరథ పనులు కొనసాగిస్తూనే మరోవైపు ఇప్పటికే కొనసాగుతున్న తాగునీటి సరాఫరా పథకాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు..పైప్ లైన్ పనుల కోసం అటవీ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని..ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు..ఆ శాఖ అధికారులతో తాను ప్రతీరోజు మాట్లాడుతున్నానని చెప్పారు..సర్వే పూర్తి చేసి సమగ్ర నివేదిక ఇస్తే వన్యప్రాణి అభయారణ్యాల్లోనూ పనులకు ఇబ్బందులు రావన్నారు..అటవీ శాఖ కు పరిహారంగా ఇచ్చే భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు..ఇక రైల్వే క్రాసింగ్ ల దగ్గర ఆ శాఖ అధికారులు చెప్పినట్టు పనులు చేయాలని ఎస్పీ సింగ్ సూచించారు..ట్రాన్స్ కో ఇంజనీర్లతో సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసి పనులు తొందరగా అయ్యేలా చూడాలన్నారు..WTP, OHBR తో పాటు మిషన్ భగీరథ కు చెందిన ప్రతీ డిజైన్ ను త్వరగా ఆమోదించి వర్క్ ఏజెన్సీలకు ఇవ్వాలని అధికారులకు చెప్పారు..జిల్లా ఎస్.ఈ లు అప్రూవ్ చేసి ఇచ్చే డిజైన్ లను త్వరగా పరిశీలించి ఇవ్వాలని వాప్కోస్ ప్రతినిధులను ఆదేశించారు.. ఈ సమీక్షా సమావేశంలో RWS&S ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, RWS&S ఈ.ఎన్.సి బి. సురేందర్ రెడ్డి, మిషన్ భగీరథ ప్రాజెక్టు సిఈ సురేష్ కుమార్,SE నందరావు, RWS&S కన్సల్టెంట్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు..


Friday, 4 December 2015

greater hyderabad WATER BULLETIN



 Providing water supply to the upstream areas of Lingampally and Hydernagar 

Master Balancing reservoirs.

Earlier these two master balancing reservoirs used to receive water from 

Manjeera Phase-I, Phase-II, Phase-III and Phase-IV schemes. 

The trunk mains from Patancheru to Lingampally and Patancheru to Hydernagar  

are passing through Lingampally areas. Therefore, earlier the water supply to the 

enroute colonies used to be directly drawn from these trunk mains before the 

water reaches to the master balancing reservoirs. 

In the present scenario due to no drawals from Singur and Manjeera, water is 

not flowing through these mains from Patancheru to Lingampally / Hydernagar 

In view of the above it is proposed to supply the water through these mains in 

the reverse direction from the Lingamaplly reservoir towards Patancheru and 

from Hydernagar reservoir towards Patancheru and to provide supplies to the 

enroute areas along these trunk mains. 

The required junction works and installation of pumps and motors and other 

connected works are completed at Lingampally reservoir. 

The supplies are released from Hydernagar reservoir to the following areas : J.P. 

Nagar, Mayuri Nagar, Deepti Sri Nagar, F.C.I Colony, Old Hafeezpet, 

Mythrinagar, Madinnaguda areas. 

Further the other areas such as Suraksha colony, Gowtham Nagar, Gangaram 

part are also programmed to be supplied from Lingampally reservoir in the 

reverse direction from the trunk mains. 

 Providing mobile tanker supply.

Due to no supplies from Singur and Manjeera sources to its command areas, 

there was a sudden rise in booking of tankers. Now with close monitoring and 

diversion of tankers it has been normalized and same will be continued without 

much difficulties to the customers.

 Commissioning of new reservoirs in the old city. 

It is proposed to commission the new reservoir at Bandlaguda including its 

distribution network on 10.12.2015 by completing all the balance minor finishing 

works to provide water supply to about 10,000 houses which are dependent only 

on tanker and borewell supply since many years. It is programmed to open one 

special single window cell unit to sanction the new water supply connections 

instantly to avoid any delays duly verifying all the documents at site to prevent 

the prospective customers without going around many offices and it also 

prevents the unauthorized connections.

           Sd/-

PUBLIC RELATIONS OFFICER