All meadia

 

Thursday, 30 April 2015

Food Krafters & Services LLP (FKS) acquires Hyderabad House Brand

Food Krafters & Services LLP (FKS) acquires Hyderabad House Brand

FKS plans to invest Rs. 35 Crores in next 2 years to set up 50 outlets across different locations



HYDERABAD, APRIL 30th 2015:  Food Krafters & Services LLP (FKS) a company promoted by Mr Khalil Ahmed has acquired Hyderabad House (HH), the pioneering Brand which provided & popularized the iconic Hyderabadi Kacche Ghost ki Biryani & other Deccan delicacies, to the food connoisseurs through its multiple outlets across the world.


With an objective to add more vibrancy and visibility, FKS intends to rebrand Hyderabad House in an all new design, with a view of providing traditional culinary experience to its patrons in a semi QSR format.


FKS will also bring on board a fresh team of expert Professional Chefs and Traditional Master Chefs with rich and varied experience to prepare and offer the best food experience to its customers.


FKS also plans to further strengthen Hyderabad House’s catering business by offering on-site services for weddings, corporate events, conferences and other private banquets, and offering more than 1000 new and expanded items on the menu in addition to the Distinctive “Mehmaan Nawaazi” service.


Announcing the deal Mr Khalil Ahmed, Managing Director- Food Krafters & Services LLP said “The deal would serve Food Krafters establish a firm foothold in the food retail industry. Hyderabad House fits well in our scheme of things and we intend to grow and expand using this brand name. Our objective is to do business while celebrating our traditional Indian culture, and we want everyone to get a taste of it. With every dish we serve, we strive to bring our heritage to life.”


The company will open a flagship outlet in Hyderabad and plans to expand across the country investing 35 crores in next 2 years to set up 50 outlets through a combination of company owned and franchisee route. A central commissary will be set at each regional hub which will cater to the outlets in that territory.

About Food Krafters & Services

Food Krafters & Services LLP is a SPV setup by Mr. Khalil Ahmed & his daughter Ms. Sumaiya Khalil to foray and channelize their investments in the food industry. FKS intends to enter the food retail through this acquisition and further expand its footprint through other value additions and expansions.

Mr. Khalil Ahmed’s name is synonymous with the name of the Country’s first biotech company, SHANTA BIOTECH, which researched and developed India’s first genetically engineered health care product. They made history with the launch of the first indigenous r-DNA vaccine for Hepatitis B in India. Shanta Biotech was the recipient of many prestigious national awards. Mr. Khalil Ahmed was the co-founder and Executive Director of the Company since inception till 2009. Mr. Khalil invests in entrepreneurial opportunities through his proprietary funds.

Ms. Sumaiya Khalil is a graduate from Singapore Management University with a double major in Finance & Marketing. After interning for a year, she chose to become entrepreneur. She handles the Marketing initiative for the new Brand.


About Hyderabad House

In 1975, Mir Babar Ali started a catering business in the city of Hyderabad.  Subsequently, his son, Mazhar stepped into the family business. In 1998, he set up the first Hyderabad House restaurant at Masab Tank, Hyderabad. Over the years, the brand grew from being a single restaurant to a chain of almost 40 stores across India.

Hyderabad House has outlets in Australia, Nepal, Saudi Arabia and UAE.

Hyderabad House Pvt Ltd has now sold the rights to the brand name “HYDERABAD HOUSE” to Food Krafters & Services LLP

Website: www.hyderabadhouse.com

మే 5 నుంచి 2 వారాలు యుఎస్ లో మంత్రి కె టి.ఆర్ పర్యటన

రెండు వారాల అమెరికా పర్యటనకి ఐటి మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు
 తెలంగాణకి  భారీ పెట్టుబడులే లక్ష్యం
 సాంకేతిక మరియు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ
 ఐటి, ఫార్మ మరియు ఏలక్ర్టానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై ప్రత్యేక దృష్టి
 భారత రాయభారి అరున్ కె సింగ్ తో కలసి ప్రత్యేక విందుకి హజరు
 పారిశ్రామిక వేత్తలతోపాటు ప్రవాస భారతీయులతో మమేకం కానున్న మంత్రి
 తెలంగాణ ప్రవాసుల కార్యక్రమాల్లో పాల్గోననున్న మంత్రి
 రెండువారాలపాటు అత్యంత బిజీ షెడ్యూల్లో మంత్రి పర్యటన
 తెలంగాణ రాష్ర్టానికి  మునుపెన్నడు లేనన్ని పెట్టుబడుల తరలింపు పైకన్ను
ఇప్పటికే జాతీయ స్ధాయిలో ఐటి మరియు పారిశ్రామిక రంగాల్లో తనదైన ముద్ర వేసుకుని, విజయవంతంగా తెలంగాణలో ఐటి పరిశ్రమను ముందుకు నడుపుతున్న తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు అమెరికాలో పర్యటించనున్నారు. మే 5వతేది నుండి రెండు వారాలపాటు అమెరికా వ్యాప్తంగా పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడులే లక్ష్యంగా సాగే ఈ పర్యటనలో అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలతో పాటు ప్రవాస భారతీయులను కలవనున్నారు. అక్కడ నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గోంటారు.
అమెరికాలోని వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, పిట్స్ బర్గ్, డల్లాస్, బే ఏరియా వంటి ప్రాంతాల్లోని నిర్ణీత సమావేశాల్లో పాల్గోననున్నారు. వీటితోపాటు న్యూజెర్సీ, డల్లాస్, బే ఏరియాలో తెలంగాణ ప్రవాసులు ఏర్పాటు చేసే పలు కార్యక్రమాల్లో పాల్గోంటారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రవాసుల భాగసామ్యం, పాత్రపైన వారితో చర్చిస్తారు.  తన పర్యటనలో భారత రాయభారి అరున్ కె. సింగ్ తోపాటు ఓక ప్రత్యేక విందులో కార్యక్రమంలోనూ పాల్గోంటారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో ఐటి మరియు ఇతర పారిశ్రామిక వర్గాల్లో తన చొరవతో ఉత్సాహం నింపిన మంత్రి, అమెరికా పర్యటనలో ప్రధానంగా తెలంగాణలోని పెట్టుబడులకున్న అవకాశాలను, ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రస్తావించనున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా  సెల్ప్ డిక్లరేషన్ తో అనుమతులు పొందే విధానం, నిర్ణీత గడువులోగా అనుమతులివ్వని అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఇచ్చేలా రూపోందించిన పారిశ్రామిక విధానాన్ని అమెరికా పెట్టుబడిదారులకి వివరించనున్నారు.
మంత్రి కె.తారక రామారావు  పర్యటన బృందంలో  ఐటిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు పలువురు ఉన్నతాధికారులుంటారు.

విదేశీ పర్యటనకు వెళుతున్న ఐటి శాఖ మంత్రి కె టి ఆర్

IT Minister Mr KT Rama Rao will be touring in the US for two weeks, starting the 5th of May 2015. During his visit, Mr KT Rama Rao would be meeting several industry leaders, and potential investors. The minister will be attending a series of meetings in Washington DC, New York, Pittsburg, Dallas and Bay Area.

During his visit, the IT Minister will meet the Indian Ambassador Arun K Singh.

He will also attend events organized by Telangana Diaspora in New Jersey, Dallas and Bay Area. The Minister will be interacting with Telangana Diaspora and soliciting their partnership in achieving Bangaru Telangana.

During his interactions and meetings with potential investors, the IT Minister would highlight the advantages of investing in Hyderabad and Telangana. He would be explaining about the TS-iPass, Single-window clearances for industries and the self-certification provision in the new Industrial Policy. The main focus of the trip would be on attracting investments into IT, Electronics, Pharma, Defense and Aerospace industries.

IT Secretary Mr Jayesh Ranjan would be accompanying the IT Minister in this visit.

సరికొత్త బ్రిడ్జి ప్రారంభం

This is the bridge
connecting Sweden
& Denmark..
it is 1.9kms under water
and 14kms above water
open for public yesterday..
Great engineering !

Wednesday, 29 April 2015

కాలకర్మ సిద్దాంతం

                                   కాలకర్మ సిద్దాంతం
పక్షి సజీవంగా ఉన్నప్పుడు,చీమలు దాని ఆహారం.
   అదే పక్షి మరణిస్తే,అది చీమలకు ఆహారం.
  కాలము,పరిస్థితులు ఎప్పుడైనా మారతాయి.
జీవితంలో ఎవరినీ కించపరచవద్దు,బాధ పెట్టవద్దు.
గుర్తుంచుకో !ఈ రోజు నువ్వు బలంగా ఉన్నా,
  నీ కన్నా కాలం బలీయమైనదని.
 ఒక వృక్షం,కోట్లకొలది అగ్గిపుల్లల తయారీకి ఉపకరిస్తుంది.
    కానీ...ఒక్క అగ్గిపుల్ల కోట్లకొద్ది వృక్షాలను కాల్చివేస్తుంది.
                           కాబట్టి,మంచి కోరండి,
                             మంచి చేయండి.

Tuesday, 28 April 2015

తాగు నీటి పథకం ప్రయోజనాలు


తెలంగాణ తాగునీటి పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి- పంచాయితీరాజ్ శాఖ మంత్రి  కె.తారక రామా రావు
• పథకం లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని అధికారులకి అదేశం
• సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేస్తే అంతర్జాతీయ అవార్డులు
• ప్రాజెక్టు మ్యాపులను , జిల్లా, మండల,గ్రామ పంచాయితీ కేంద్రాల్లో ఉంచాలి
• జిల్లాలోని ఏనిమిది శాఖలలో సమన్వయ కమీటీలు ఏర్పాటు చేసుకోవాలి
• ప్రతి వారం సమీక్ష కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వాని నివేధికలు పంపాలి

తెలంగాణ తాగునీటి పథకం పై పంచాయితీరాజ్ శాఖ మంత్రి  కె.తారక రామా రావు సమీక్షనిర్వహించారు. పథకం పనులు జరుగుతున్న తీరు మీద సమీక్ష నిర్వహించారు. త్వరలోనే ముఖ్యమంత్రి తెలంగాణ తాగునీటి ప్రాజెక్టు పై సమీక్ష సమావేశం నిర్వహిస్తరని. అలోగా పూర్తి స్ధాయి సమాచారం, జరిగిన పనుల నివేధికలతో సిధ్దంగా ఉండాలన్నారు. ప్రాజెక్టు జరుగుతున్న తీరుని, ప్రాజెక్టు లో భాగంగా చేప్పట్టిన వినూత్న పద్దతులను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ప్రాజెక్టు ప్రయోజనాలు, లక్ష్యాలను ప్రజలకి తెలియజేస్తే వారికి త్వరలోనే మంచినీరు అందుతుందన్న నమ్మకం ఉంటుదన్నారు . ప్రతి జిల్లా కేంద్రంలో అయా జిల్లాలో ఉండే ప్రాజెక్టు వివరాల సమగ్ర మ్యాపులు ఉంచాలన్నారు.  జిల్లాలతో పాటు మండల కేంద్రంలోను, గ్రామ పంచయితీ కార్యలయాల్లోను వాటి పరిధిలోని ప్రాజెక్టు మ్యాపులను ఉంచాలన్న్నారు. దీనిపైన అవగాహన కల్పించేలా జిల్లాలోని రెవెన్యూ, సాగునీటి పారుదల, అటవి, అర్ అండ్ బి వంటి ఏనిమిది కీలక శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లా స్ధాయి అధికారులతో ఈ ఏనిమిది మందితో ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలని, వాటి మినట్స్ ని రాష్ర్ట ప్రభుత్వానికి పంపించాలని అదేశించారు.
ఇంటెక్ వెల్స్ నిర్మాణం పనులను సాద్యమైనంత త్వరగా పూర్తి చేయ్యాలని, వేసవి కాలంలో సాద్యమైనంగా ఏక్కువగా మేర నిర్వహించి, వర్షకాలం ప్రారంభంలోపల సేప్ స్టేజ్ కి చేర్చచాలని అదేశించారు. గతంలో అదేశించిన విధంగా ఈ ఈలు కార్యయాలయాల త్వరలోనే ప్రారంభించాలని, వారంలో అక్కడనుంచి వీడియో కాన్ఫరెన్స సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. వారం రోజుల్లోపల తాగునీటి ప్రాజెక్టు అధికారులంతా పూర్తి స్ధాయిలో క్షేత్రస్ధాయి నుంచి పనిచేయాలని, పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అర్ డబ్యూయస్ అధికారులు ప్రాజెక్టు కోసం చేస్తున్న పనికి దేశవ్యాప్తంగా మంచి ప్రశంశలు లభిస్తున్నాయని. పలువురు ఇతర రాష్ర్టాల అధికారులు, మంత్రులు తమను కలసి ప్రాజెక్టు పట్ల అసక్తి చూపిస్తున్నారన్నారు.  ఇదే విధంగా ప్రాజెక్టు పూర్తి అయ్యేదాక పని చేయాలని కోరారు. ఇప్పటికే హడ్కోలాంటి ప్రతిష్టాత్మక సంస్ధ అవార్డు ఇచ్చిందని, మెత్తం రాష్ర్టానికి నల్లాద్వారా నీళ్లిచ్చే ఈ బృహత్ ప్రయత్నాన్ని  అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తే అంతర్జాతీయ అవార్డుల సైతం వస్తాయన్నారు.

ఈ సమావేశంలో పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, అర్ డబ్యూయస్ ఈ ఏన్ సి సురేందర్ రెడ్డిలున్నారు.

Sunday, 26 April 2015

నేపాల్ నుంచి తెలంగాణ ప్రజలను రపించేందు మంత్రి KTR చర్యలు

                                       

నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలను స్వరాష్ట్రానికి రప్పించేందుకు  ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. నేపాల్ లోని భరత్ పూర్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్న 50 మంది తెలంగాణ విద్యార్థులని స్వస్థలాలకు రప్పించేందుకు... విదేశాంగ శాఖ అధికారులతో పాటు...ఢిల్లీ లోని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కరీంనగర్, వరంగల్ , హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఈ 50 మంది విద్యార్థులు నేపాల్ భూకంపంలో చిక్కుకున్నారు. వీళ్లు చదువుతున్న కళాశాల యాజమాన్యం వారిని నేపాల్ సరిహద్దుల వరకు ప్రత్యేకంగా ఒక బస్సు ద్వారా పంపుతున్నదని , అక్కడినుంచి వారిని సాధ్యమైనంత త్వరగా సొంతప్రాంతాలకు తీసుకొచ్చేందుకు అందుబాటులో ఉన్న విమాన, రైలు సౌకర్యాలని ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఢిల్లీ లోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ తో మాట్లాడారు. నేపాల్ సరిహద్దులోని గోరఖ్ పూర్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి విద్యార్థులను అక్కడ రిసీవ్ చేసుకోవాలని కోరారు.  ప్రకృతి వైపరిత్యంలో చిక్కుకున్న విద్యార్థులకు  ఎలాంటి ఆందోళనా అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని  మంత్రి విద్యార్థులతో తెలిపారు. గంభీరమైన పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు కొంత ధైర్యంగా వ్యవహరించాలని చెప్పారు. మంత్రి స్వయంగా చొరవ తీసుకోవడంతో విద్యార్థులు కొంత రిలీఫ్ అయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మంత్రి మాట్లాడి ఎలాంటి ఆందోళనా చెందవొద్దని.. విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత తమదని హామీఇచ్చారు. విద్యార్థుల క్షేమ సమాచారాలు తల్లిదండ్రులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు తెలంగాణ వారు నేపాల్ లో ఎవరు చిక్కుకున్నా ప్రభుత్వం వారికి సాయం చేస్తుందని తెలిపారు. నేపాల్ లో తెలంగాణ వారు ఎవరైనా చిక్కుకుంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. 

Gangavaram Port wins TV5 Business Leader Award


 

Hyderabad, April 26th 2015 - Gangavaram Port has been awarded the prestigious TV5 Business Leader award under the Infrastructure Category at the TV5 Business Leader Awards 2015. The award was accepted by Mr. DVS Raju Chairman & Managing Director Gangavaram Port Limited from Sri M Venkaiah Naidu Hon’ble Union Minister of Urban Development and Parliamentary Affairs in presence of Sri Bandaru Dattatreya, Union Minister for Labour and Employment, Sri K E Krishna Murthy, Andhra Pradesh Deputy Chief Minister, Sri KT Rama Rao, Telangana State Minister for Information Technology and other eminent guests and senior management team of Gangavaram Port. The awards event was organised at Hyderabad International Convention Centre (HICC) and was attended by senior leaders and eminent personalities. 

 

Speaking on the occasion Mr. D.V.S Raju, Chairman and  Managing Director of Gangavaram Port Limited said “We are delighted to receive this prestigious TV 5 Business Leaders award. This recognition only furthers our resolve to remain committed to creating a modern and efficient port asset that brings about efficiency in maritime trade and sustainable growth and development in the region. I would also like to congratulate and thank all the stakeholders including the Government that has helped us achieve this success”

 

Gangavaram Port is an all-weather, deepest, most modern and fully mechanized port in India. The Port is a cost-effective logistic solution provider as it offers significant cost advantages & savings to Port Users. With 21 m water depth, it is the deepest port and has redefined the port operational standards in India. The port and all its related facilities and cargo handling equipments, meet the highest standards in terms of pollution prevention and safety. The port has been showing steady growth since inception and expects to change the maritime history of the India.

TV5 Business Leader Awards serves as a platform for the leaders who have successfully steered transformation in their fields and have embarked on a journey of growth of development. More than 500 companies across categories like Food Processing, Pharmaceuticals, Agriculture, Real Estate, Infrastructure, Hospitality and many more were evaluated by a special jury comprising of eminent industrialists including Mr.BVR Mohan Reddy, Chairman, Cyient Technologies, Mr. J A Chowdary, Vice Chairman FICCI, Mr. Jasti Venkat, Chairman, Suven Lifesciences and Mr. C Shekar Reddy, Former President CREDAI National. The winners were shortlisted after a detailed analysis of performance, processes and growth of all participants.

RTA

Auto

Minister KTR

Minister for PRIT K TARAKA RAMA RAO will receive an award from HUDCO for outstanding initiatives in DRINKING WATER supply at STEIN auditorium, INDIA HABITAT centre, Lodhi road news Delhi
Time-9-30am
Date -27-04-2015
Minister will speak to media afterwards.....
Pls cover....

మల్లి చిగురెసిన మామిడి


                                                                 పంట కాలంలో మామిడి
                                                                 తోటలు నీరు అందకా చేట్టు
                                            ఎండిన విషయం ప్రతి రైతు
                                             కు తెల్సిన విషయమే కోన్ని
                                             తోటలో పూత లేదు,కాపు లేదు,
                                              చివరకు చేట్లు ఎండి పోతున్నవి.
                                            వాన దేవుని దయవల మల్లి చీగురు
                                             పూతలతో పచ్చగా మారుతున్నవి.

Friday, 24 April 2015

ఆటో-బైక్ ఢి

 


                                                                        ఆటో-బైక్ ఢీ.
                                               ఆటో నెం,,AP2247521
                                                గల ఆటో షాద్ నగర్ నుంచి
                                                మొతిఘనపూర్ మాళ్తుండగా
                                               బైక్ నెం,,AP.22F4473 
                                                                      బాల్ నగర్ నుంచి వస్తుండగా 
                                              ప్రమాదం జరిగింది,
                                              బైక్ నడుపుతున్న వ్యక్తులకు
                                               వాళ్లకు,కాళకు గాయలు
                                                అయినవి ఆటోలో ప్రయనిస్తున్న
                                               మాహిళలకు గాయాలు అయ్యాయి.

Thursday, 23 April 2015

TRs Formation day

KCR Speech in 2001

సరికొత్త పుషఎ వికాసం

బూర్గుల దగ్గరలో

తెలంగాణలో ఆంధ్ర ముఖ్యమంత్రి పర్యటన


                                         తెలంగాణలో ఆంధ్ర ముఖ్య
                                          మంత్రి పర్యటన,
                                           ఆంధ్రను ఎలుతున్న
                                            ముఖ్యమంత్రి,
                                            చంద్రబాబుకు తెలంగాణ
                                            మీద ఎందుకు ప్రేమ కల్గిందన్న
                                             విషయం తెలంగాణలోని తెలుగు
                                              తమ్ముడ్లు గుర్తీంచాలి, 

Wednesday, 22 April 2015

Cybercity Builders & Developers Pvt Limited pledges support to "Mission Kakatiya"

Press Release


Undertakes drive to clean & maintain “Kamuni Cheruvu Lake “

Hyderabad, 22nd April, 2015: Cybercity Builders & Developers Pvt Limited has pledged its support to “Mission Kakatiya” (by Government of Telangana) and will be undertaking the task to clean & maintain the “Kamuni Cheruvu” lake near Balanagar in Hyderabad.

As a part of the initiative Cybercity Builders & Developers Pvt Ltd. will take primary steps to protect Kamuni Cheruvu Lake and make it clean and beautiful for residents to relax and enjoy.  Cybercity will also align with consultants from Mumbai & Bengaluru to support them in cleaning & maintenance and lake management.  

Cybercity has already started working on an action plan for lake protection and will start the work on lake once the process is completed and handed over to them by Government.  

Speaking on the occasion Mr. Venu Vinod, Managing Director, Cybercity Builders & Developers Pvt Ltd said:  At Cybercity it’s been our endeavour to provide our residents a serene and peaceful environment with world class infrastructure. As an extension of this philosophy we are extending our wholehearted support to Mission Kakatiya by Government of Telangana. As a part of the mission we are extremely pleased to adopt “Kamuni Cheruvu” near Balanagar Mandal. As we are aware that most of the lakes in Hyderabad & Telangana are facing extinction and are badly polluted. We have come forward to join the Government of Telangana in this noble initiative and are committed to take the necessary steps to clean and maintain “Kamuni Cheruvu” and ensure that the people in the vicinity of the lake enjoy the tranquility of the lake in a clean and hospitable environment.”

Government of Telangana has taken up the massive programme of restoring all the 46,531 minor irrigation sources under the name "Mission Kakatiya" (mana ooru-mana cheruvu) through community involvement. With increasing water pollution and negligence by industries and people the water bodies including lakes, tanks etc are becoming unfit for human use and fast becoming source of infection.  Cleaning India's fresh water bodies is critical and needs to be done on a war footing. All the water bodies are being converted into sewer drains and dumpyards. This has to change and the society needs to understand the significance of conserving these water bodies. The Telangana Government has earmarked an ambitious project to complete the restoration of all the tanks in next five years.







About Cybercity Builders & Developers Pvt Ltd:


Cybercity Builders & Developers Pvt Ltd. is a leading developer in the construction industry providing quality solutions in the field of High rise apartments, Villas, retail & Office spaces, Shopping Malls, Education, IT/ITES SEZ construction.  Cybercity is a young and dynamic company found along with the promoters of Ashoka Builders & Developers Pvt Ltd. in 2005 and since its inception it has matured into a dynamic result-oriented and professional company. The group has so far completed more than 42 commercial and residential properties in and around Hyderabad. With expertise in construction, project management, engineering and marketing, its customer relationship is the backbone of the company’s success. Construction of integrated townships & building residential complexes with all amenities like schools, banks, playground etc is something the company excels in.


Congress leaders joined in trs


సిరిసిల్లా నుంచి భారీగా  ముఖ్యమంత్రి సమక్షంలో టియారెస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు- సిరిసిల్లాకి సియం వరాలు...
 త్వరలో  సిరిసిల్లాకి ముఖ్యమంత్రి
 రోజంతా పట్టనంలో ఉంటానన్న సియం
 ప్రజలతో కలిసి నియోజక వర్గ అభివృద్ది ప్రణాళికలు
 సిరిసిల్లా కి 50-60 కోట్ల నిధులు కేటాయిస్తామన్నాసియం
 అత్మహత్యలు, పేదరికంలేని లేని సిరిసిల్లాని చూస్తాం...
 కరీనంగర్ జిల్లా డిసిసిబి చైర్మన్, వైస్ చైర్మన్, పిఏసియస్ చైర్మన్లు, సిరిసిల్లా కౌన్సిలర్లు, యంపిటిసిలు, జిల్లా కీలక నేతలు సియం సమక్షంలో చేరిక
ప్రత్యేక తెలంగాణ వచ్చింది కాబట్టే ఈసాది రైతుల పొలాలు ఏండడంలేదని..కరెంటు కోతల్లేని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భవిష్యత్తులో తెలంగాణాలో కరెంటు  కోతలుండవని, వచ్చే మార్చి తర్వతా రైతులకి తోమ్మది గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. తెలంగాణలోని రాజకీయ నాయకులు ఓక్క ఐదు  సంవత్సరాలు కలిసి నడిస్తే...మరో వందేశళ్లు తెలంగాణ సుఖ సంతోషాలతో వర్ధిలిల్లుతదన్నారు. . గ్రామాస్ధాయి నుంచి రాష్ర్ట స్ధాయి వరకి కలిసి రాజకీయాలకతీతంగా ప్రజల సంక్షేమమే పరమావధిగా ఐకమత్యంతో ముందుకు సాగితే....ప్రభుత్వం పథకాలు ప్రజలకి చేరుతాయన్నారు వలస పాలనలో అరవై ఏళ్ల చెరువుల పూడిక తీయడానికి మిషన్ కాకతీయ కి 20 వేల కోట్లు ఖర్చ చేయాల్సి వస్తుందని, పాతం కాలంనాటి చెరువుల నాటి పరిస్ధితి పునరుద్దరిస్తే ఉర్లలో కరువు దూరమైతుందని...ఖచ్చితంగా అప్పర్ మానేరు నీళ్లతో నిండుతుందని...కరీంనగర్, నల్లగొండా,వరంగల్ జిల్లాకి కరువు చాయలు తోలగుతాయన్నారు. గతంలో కేవలం రాజకీయాలకే సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించేకునే వారని.. తాము అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకి 1000 రూపాయల పించన్లిస్తున్నామన్నారు...తమని ఏవరు అడగకున్నా బీడి సంక్షేమ కోసం 1000బృతి ఇస్తున్నామని, ...పేద పిల్లల కోసం హస్టళ్లలో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నరు. కేవలం సిరిసిల్లాలో 50 నుంచి 60 వేల మందికి పించన్లు వస్తున్నాయని, అత్మ హత్యలను దూరం చేసేందకు , అపూర్వమైన అబివృద్ది కోసం కలిసిరావాలని అక్కడి నాయకులను కోరానన్నారు. సిరిసిల్లా నియోజకర్గాని చెందిన కాంగ్రెస్ నసినియర్ నాయయకులు రవీందర్ రావుని, మెహన్ రెడ్డి ను కలిసి రావాలని కోరానని, ఖచ్చితంగా వారికి రాజకీయంగా మంచి భవిష్కత్ ఉంటుందన్నారు. తాను స్వయంగా త్వరలోనే సిరిసిల్లాకి వస్తాయని....అక్కడి ప్రజలతో కలసి సిరిసిల్లలో ఓక రోజు పూర్తిగా పట్టనంలో ఉంటానని ముఖ్యమంత్రి తెలిపారు. సిరిసిల్లా కోసం 50-60 కోట్ల రూపాయాలను కేటాయిస్తానని హమీ ఇచ్చారు.

నాలుగు దశాబ్దాలుగా కరీంనగర్ లో కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న కరీనగర్ సెంట్రల్ బ్యాంకు ( డిసిసిబి) చైర్మన్  కొండూరి రవీందర్ రావు టియార్ యస్ లో చేరారు. 40 సంవత్సరాలుగా కేవలం కాంగ్రెస్ పార్టీలో కోనసాగిన కొండూరి రవీందర్ రావు కుటుంబం కాంగ్రెస్ కి అండగా ఉంటూ వస్తుంది. రవీందర్  రావు గత సాదరణ ఏన్నికల్లో(2014) వరకి నాలుగేళ్లపాటు జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడిగా ఉంటూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన సంభాందాలు కలిగిఉన్నారు. రవీందర్ రావు గత ఏన్నికల్లో సిరిసిల్లాలో మంత్రి కె.తారక రామా రావు పై కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్ల్లా కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గా పదేళ్ళనుంచి కోనసాగుతున్నారు. చైర్మన్ గా అయన వరుసగా రెండవ పర్యాయం ఏన్నికయ్యారు.  
రవీందర్ రావు కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ కి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉంది. రవీందర్ రావు బావ జువ్వాడి నర్సింగరావు గతంలో రెండు సార్లు యంఏల్ల్యే గా సిరిసిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈనాడు రవీందర్ రావు కుటుంబం, అనుచరుల చేరికతో సిరిసిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుయ్యింది. రవీందర్ వెంబడి సిరిసిల్లా నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లాకి చెందిన కీలకమైన కాంగ్రెస్ నేతలు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో టియారెస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల గంబీరావుపేట మండలం గైసింగవరం గ్రామంలో పుట్టిన రవీందర్ రావు వరుసగా రెండవ సారి డిసిసిబి చైర్మన్ గా కోనసాగుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. తన నలబై సంవ్సరాల అనుభవంలో టియార్ ప్రభుత్వం చేపట్టినన్ని సంక్షేమ, రైతు మిత్ర కార్యక్రమాలను చూడలేదని, ముఖ్యంగా రైతుల అభివృద్ది కోసం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి కార్యక్రమాలను చూసిన తర్వతా తెలంగాణలో అభివృద్దిలో భాగసామ్యం తీసుకునేందుకే పార్టీలో చేరుతున్నట్లు రవీందర్ రావు తెలిపారు.  గత ఏన్నికల్లో వైయస్సార్ సిపి పార్టీ నుంచి సిరిసిల్లా అభ్యర్దిగా పోటీచేసిన వెలుముల శ్రీదర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. గతంలో ఏన్ యస్ యూ ఐ, యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన శ్రీదర్ రెడ్డి, వైసిపిలో కరీంనగర్ జిల్లాలో కీలక నేతగా ఉన్నారు.
నేడు పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతల్లో  పలువురు జిల్లా కోఅపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ మెహన్ రెడ్డితో( మాజీ ఏంఏల్యే సిరిసిల్లా) సహ పలువురు డైరెక్టర్లు, జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ కీలక నేతలు ఉన్నారు.  ఏడుగురు సిరిసిల్లా మున్సిపాలీటీ కౌన్సిలర్లు ,   సిరిసిల్లా పట్టణ మాజీ అద్యక్షులు పత్తిపాక లక్మీ రాజం, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు చేరారు.  జిల్లాకు చెందిన పదుల మంది యంపిటిసిలు, సిరిసిల్లా మున్సిపాలీటీ కౌన్సిలర్లు ఏడుగురు పార్టీలో చేరిన వారి వివరాలు....రాపెల్లి లక్ష్మి,సయ్యద్ తస్లీం, రాగుల జగన్,గౌడ రాజు,కల్లూరి రేణుక…
 సిరిసిల్లా మున్సిపాలీటీ కౌన్సిలర్లు ఏడుగురు పార్టీలో చేరిన వారి వివరాలు....రాపెల్లి లక్ష్మి,సయ్యద్ తస్లీం, రాగుల జగన్,గౌడ రాజు,కల్లూరి రేణుక…
 యంపిటిసిలు సూమారు 20 మంది ,30 మంది సర్పంచ్లు పార్టీలో చేరారు.
 వీరితోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు
 మాజీ కౌన్సిలర్లు, మాజీ యంపిపిలు, మాజీ జడ్పిటీసీలు పార్టీలో చేరారు.
 త్వరలోనే మరో 50 ప్రాథమిక వ్యవసాయ సంఘాల చైర్మన్లు, యంపిటిసిలు పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుల చేరికతో జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. సిరిసిల్లాలోని మిగిలి ఉన్న అతికోద్ది మంది ఇతర పార్టీల నేతలంతా టియారెస్ లో చేరడంతో అయా పార్టీలకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. గత ఏన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్, వైయ్యాస్సార్ సిపి అభ్యర్దులు టియారెస్ లో చేరారు. నుంచి భారీగా  ముఖ్యమంత్రి సమక్షంలో టియారెస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు- సిరిసిల్లాకి సియం వరాలు...
 త్వరలో  సిరిసిల్లాకి ముఖ్యమంత్రి
 రోజంతా పట్టనంలో ఉంటానన్న సియం
 ప్రజలతో కలిసి నియోజక వర్గ అభివృద్ది ప్రణాళికలు
 సిరిసిల్లా కి 50-60 కోట్ల నిధులు కేటాయిస్తామన్నాసియం
 అత్మహత్యలు, పేదరికంలేని లేని సిరిసిల్లాని చూస్తాం...
 కరీనంగర్ జిల్లా డిసిసిబి చైర్మన్, వైస్ చైర్మన్, పిఏసియస్ చైర్మన్లు, సిరిసిల్లా కౌన్సిలర్లు, యంపిటిసిలు, జిల్లా కీలక నేతలు సియం సమక్షంలో చేరిక
ప్రత్యేక తెలంగాణ వచ్చింది కాబట్టే ఈసాది రైతుల పొలాలు ఏండడంలేదని..కరెంటు కోతల్లేని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భవిష్యత్తులో తెలంగాణాలో కరెంటు  కోతలుండవని, వచ్చే మార్చి తర్వతా రైతులకి తోమ్మది గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. తెలంగాణలోని రాజకీయ నాయకులు ఓక్క ఐదు  సంవత్సరాలు కలిసి నడిస్తే...మరో వందేశళ్లు తెలంగాణ సుఖ సంతోషాలతో వర్ధిలిల్లుతదన్నారు. . గ్రామాస్ధాయి నుంచి రాష్ర్ట స్ధాయి వరకి కలిసి రాజకీయాలకతీతంగా ప్రజల సంక్షేమమే పరమావధిగా ఐకమత్యంతో ముందుకు సాగితే....ప్రభుత్వం పథకాలు ప్రజలకి చేరుతాయన్నారు వలస పాలనలో అరవై ఏళ్ల చెరువుల పూడిక తీయడానికి మిషన్ కాకతీయ కి 20 వేల కోట్లు ఖర్చ చేయాల్సి వస్తుందని, పాతం కాలంనాటి చెరువుల నాటి పరిస్ధితి పునరుద్దరిస్తే ఉర్లలో కరువు దూరమైతుందని...ఖచ్చితంగా అప్పర్ మానేరు నీళ్లతో నిండుతుందని...కరీంనగర్, నల్లగొండా,వరంగల్ జిల్లాకి కరువు చాయలు తోలగుతాయన్నారు. గతంలో కేవలం రాజకీయాలకే సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించేకునే వారని.. తాము అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకి 1000 రూపాయల పించన్లిస్తున్నామన్నారు...తమని ఏవరు అడగకున్నా బీడి సంక్షేమ కోసం 1000బృతి ఇస్తున్నామని, ...పేద పిల్లల కోసం హస్టళ్లలో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నరు. కేవలం సిరిసిల్లాలో 50 నుంచి 60 వేల మందికి పించన్లు వస్తున్నాయని, అత్మ హత్యలను దూరం చేసేందకు , అపూర్వమైన అబివృద్ది కోసం కలిసిరావాలని అక్కడి నాయకులను కోరానన్నారు. సిరిసిల్లా నియోజకర్గాని చెందిన కాంగ్రెస్ నసినియర్ నాయయకులు రవీందర్ రావుని, మెహన్ రెడ్డి ను కలిసి రావాలని కోరానని, ఖచ్చితంగా వారికి రాజకీయంగా మంచి భవిష్కత్ ఉంటుందన్నారు. తాను స్వయంగా త్వరలోనే సిరిసిల్లాకి వస్తాయని....అక్కడి ప్రజలతో కలసి సిరిసిల్లలో ఓక రోజు పూర్తిగా పట్టనంలో ఉంటానని ముఖ్యమంత్రి తెలిపారు. సిరిసిల్లా కోసం 50-60 కోట్ల రూపాయాలను కేటాయిస్తానని హమీ ఇచ్చారు.

నాలుగు దశాబ్దాలుగా కరీంనగర్ లో కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న కరీనగర్ సెంట్రల్ బ్యాంకు ( డిసిసిబి) చైర్మన్  కొండూరి రవీందర్ రావు టియార్ యస్ లో చేరారు. 40 సంవత్సరాలుగా కేవలం కాంగ్రెస్ పార్టీలో కోనసాగిన కొండూరి రవీందర్ రావు కుటుంబం కాంగ్రెస్ కి అండగా ఉంటూ వస్తుంది. రవీందర్  రావు గత సాదరణ ఏన్నికల్లో(2014) వరకి నాలుగేళ్లపాటు జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడిగా ఉంటూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన సంభాందాలు కలిగిఉన్నారు. రవీందర్ రావు గత ఏన్నికల్లో సిరిసిల్లాలో మంత్రి కె.తారక రామా రావు పై కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్ల్లా కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గా పదేళ్ళనుంచి కోనసాగుతున్నారు. చైర్మన్ గా అయన వరుసగా రెండవ పర్యాయం ఏన్నికయ్యారు.  
రవీందర్ రావు కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ కి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉంది. రవీందర్ రావు బావ జువ్వాడి నర్సింగరావు గతంలో రెండు సార్లు యంఏల్ల్యే గా సిరిసిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈనాడు రవీందర్ రావు కుటుంబం, అనుచరుల చేరికతో సిరిసిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుయ్యింది. రవీందర్ వెంబడి సిరిసిల్లా నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లాకి చెందిన కీలకమైన కాంగ్రెస్ నేతలు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో టియారెస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల గంబీరావుపేట మండలం గైసింగవరం గ్రామంలో పుట్టిన రవీందర్ రావు వరుసగా రెండవ సారి డిసిసిబి చైర్మన్ గా కోనసాగుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. తన నలబై సంవ్సరాల అనుభవంలో టియార్ ప్రభుత్వం చేపట్టినన్ని సంక్షేమ, రైతు మిత్ర కార్యక్రమాలను చూడలేదని, ముఖ్యంగా రైతుల అభివృద్ది కోసం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి కార్యక్రమాలను చూసిన తర్వతా తెలంగాణలో అభివృద్దిలో భాగసామ్యం తీసుకునేందుకే పార్టీలో చేరుతున్నట్లు రవీందర్ రావు తెలిపారు.  గత ఏన్నికల్లో వైయస్సార్ సిపి పార్టీ నుంచి సిరిసిల్లా అభ్యర్దిగా పోటీచేసిన వెలుముల శ్రీదర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. గతంలో ఏన్ యస్ యూ ఐ, యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన శ్రీదర్ రెడ్డి, వైసిపిలో కరీంనగర్ జిల్లాలో కీలక నేతగా ఉన్నారు.
నేడు పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతల్లో  పలువురు జిల్లా కోఅపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ మెహన్ రెడ్డితో( మాజీ ఏంఏల్యే సిరిసిల్లా) సహ పలువురు డైరెక్టర్లు, జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ కీలక నేతలు ఉన్నారు.  ఏడుగురు సిరిసిల్లా మున్సిపాలీటీ కౌన్సిలర్లు ,   సిరిసిల్లా పట్టణ మాజీ అద్యక్షులు పత్తిపాక లక్మీ రాజం, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు చేరారు.  జిల్లాకు చెందిన పదుల మంది యంపిటిసిలు, సిరిసిల్లా మున్సిపాలీటీ కౌన్సిలర్లు ఏడుగురు పార్టీలో చేరిన వారి వివరాలు....రాపెల్లి లక్ష్మి,సయ్యద్ తస్లీం, రాగుల జగన్,గౌడ రాజు,కల్లూరి రేణుక…
 సిరిసిల్లా మున్సిపాలీటీ కౌన్సిలర్లు ఏడుగురు పార్టీలో చేరిన వారి వివరాలు....రాపెల్లి లక్ష్మి,సయ్యద్ తస్లీం, రాగుల జగన్,గౌడ రాజు,కల్లూరి రేణుక…
 యంపిటిసిలు సూమారు 20 మంది ,30 మంది సర్పంచ్లు పార్టీలో చేరారు.
 వీరితోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు
 మాజీ కౌన్సిలర్లు, మాజీ యంపిపిలు, మాజీ జడ్పిటీసీలు పార్టీలో చేరారు.
 త్వరలోనే మరో 50 ప్రాథమిక వ్యవసాయ సంఘాల చైర్మన్లు, యంపిటిసిలు పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుల చేరికతో జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. సిరిసిల్లాలోని మిగిలి ఉన్న అతికోద్ది మంది ఇతర పార్టీల నేతలంతా టియారెస్ లో చేరడంతో అయా పార్టీలకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. గత ఏన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్, వైయ్యాస్సార్ సిపి అభ్యర్దులు టియారెస్ లో చేరారు. సమక్షంలో టియారెస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు- సిరిసిల్లాకి సియం వరాలు...
 త్వరలో  సిరిసిల్లాకి ముఖ్యమంత్రి
 రోజంతా పట్టనంలో ఉంటానన్న సియం
 ప్రజలతో కలిసి నియోజక వర్గ అభివృద్ది ప్రణాళికలు
 సిరిసిల్లా కి 50-60 కోట్ల నిధులు కేటాయిస్తామన్నాసియం
 అత్మహత్యలు, పేదరికంలేని లేని సిరిసిల్లాని చూస్తాం...
 కరీనంగర్ జిల్లా డిసిసిబి చైర్మన్, వైస్ చైర్మన్, పిఏసియస్ చైర్మన్లు, సిరిసిల్లా కౌన్సిలర్లు, యంపిటిసిలు, జిల్లా కీలక నేతలు సియం సమక్షంలో చేరిక
ప్రత్యేక తెలంగాణ వచ్చింది కాబట్టే ఈసాది రైతుల పొలాలు ఏండడంలేదని..కరెంటు కోతల్లేని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భవిష్యత్తులో తెలంగాణాలో కరెంటు  కోతలుండవని, వచ్చే మార్చి తర్వతా రైతులకి తోమ్మది గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. తెలంగాణలోని రాజకీయ నాయకులు ఓక్క ఐదు  సంవత్సరాలు కలిసి నడిస్తే...మరో వందేశళ్లు తెలంగాణ సుఖ సంతోషాలతో వర్ధిలిల్లుతదన్నారు. . గ్రామాస్ధాయి నుంచి రాష్ర్ట స్ధాయి వరకి కలిసి రాజకీయాలకతీతంగా ప్రజల సంక్షేమమే పరమావధిగా ఐకమత్యంతో ముందుకు సాగితే....ప్రభుత్వం పథకాలు ప్రజలకి చేరుతాయన్నారు వలస పాలనలో అరవై ఏళ్ల చెరువుల పూడిక తీయడానికి మిషన్ కాకతీయ కి 20 వేల కోట్లు ఖర్చ చేయాల్సి వస్తుందని, పాతం కాలంనాటి చెరువుల నాటి పరిస్ధితి పునరుద్దరిస్తే ఉర్లలో కరువు దూరమైతుందని...ఖచ్చితంగా అప్పర్ మానేరు నీళ్లతో నిండుతుందని...కరీంనగర్, నల్లగొండా,వరంగల్ జిల్లాకి కరువు చాయలు తోలగుతాయన్నారు. గతంలో కేవలం రాజకీయాలకే సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించేకునే వారని.. తాము అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకి 1000 రూపాయల పించన్లిస్తున్నామన్నారు...తమని ఏవరు అడగకున్నా బీడి సంక్షేమ కోసం 1000బృతి ఇస్తున్నామని, ...పేద పిల్లల కోసం హస్టళ్లలో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నరు. కేవలం సిరిసిల్లాలో 50 నుంచి 60 వేల మందికి పించన్లు వస్తున్నాయని, అత్మ హత్యలను దూరం చేసేందకు , అపూర్వమైన అబివృద్ది కోసం కలిసిరావాలని అక్కడి నాయకులను కోరానన్నారు. సిరిసిల్లా నియోజకర్గాని చెందిన కాంగ్రెస్ నసినియర్ నాయయకులు రవీందర్ రావుని, మెహన్ రెడ్డి ను కలిసి రావాలని కోరానని, ఖచ్చితంగా వారికి రాజకీయంగా మంచి భవిష్కత్ ఉంటుందన్నారు. తాను స్వయంగా త్వరలోనే సిరిసిల్లాకి వస్తాయని....అక్కడి ప్రజలతో కలసి సిరిసిల్లలో ఓక రోజు పూర్తిగా పట్టనంలో ఉంటానని ముఖ్యమంత్రి తెలిపారు. సిరిసిల్లా కోసం 50-60 కోట్ల రూపాయాలను కేటాయిస్తానని హమీ ఇచ్చారు.

నాలుగు దశాబ్దాలుగా కరీంనగర్ లో కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న కరీనగర్ సెంట్రల్ బ్యాంకు ( డిసిసిబి) చైర్మన్  కొండూరి రవీందర్ రావు టియార్ యస్ లో చేరారు. 40 సంవత్సరాలుగా కేవలం కాంగ్రెస్ పార్టీలో కోనసాగిన కొండూరి రవీందర్ రావు కుటుంబం కాంగ్రెస్ కి అండగా ఉంటూ వస్తుంది. రవీందర్  రావు గత సాదరణ ఏన్నికల్లో(2014) వరకి నాలుగేళ్లపాటు జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడిగా ఉంటూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన సంభాందాలు కలిగిఉన్నారు. రవీందర్ రావు గత ఏన్నికల్లో సిరిసిల్లాలో మంత్రి కె.తారక రామా రావు పై కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్ల్లా కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గా పదేళ్ళనుంచి కోనసాగుతున్నారు. చైర్మన్ గా అయన వరుసగా రెండవ పర్యాయం ఏన్నికయ్యారు.  
రవీందర్ రావు కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ కి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉంది. రవీందర్ రావు బావ జువ్వాడి నర్సింగరావు గతంలో రెండు సార్లు యంఏల్ల్యే గా సిరిసిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈనాడు రవీందర్ రావు కుటుంబం, అనుచరుల చేరికతో సిరిసిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుయ్యింది. రవీందర్ వెంబడి సిరిసిల్లా నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లాకి చెందిన కీలకమైన కాంగ్రెస్ నేతలు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో టియారెస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల గంబీరావుపేట మండలం గైసింగవరం గ్రామంలో పుట్టిన రవీందర్ రావు వరుసగా రెండవ సారి డిసిసిబి చైర్మన్ గా కోనసాగుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. తన నలబై సంవ్సరాల అనుభవంలో టియార్ ప్రభుత్వం చేపట్టినన్ని సంక్షేమ, రైతు మిత్ర కార్యక్రమాలను చూడలేదని, ముఖ్యంగా రైతుల అభివృద్ది కోసం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి కార్యక్రమాలను చూసిన తర్వతా తెలంగాణలో అభివృద్దిలో భాగసామ్యం తీసుకునేందుకే పార్టీలో చేరుతున్నట్లు రవీందర్ రావు తెలిపారు.  గత ఏన్నికల్లో వైయస్సార్ సిపి పార్టీ నుంచి సిరిసిల్లా అభ్యర్దిగా పోటీచేసిన వెలుముల శ్రీదర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. గతంలో ఏన్ యస్ యూ ఐ, యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన శ్రీదర్ రెడ్డి, వైసిపిలో కరీంనగర్ జిల్లాలో కీలక నేతగా ఉన్నారు.
నేడు పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతల్లో  పలువురు జిల్లా కోఅపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ మెహన్ రెడ్డితో( మాజీ ఏంఏల్యే సిరిసిల్లా) సహ పలువురు డైరెక్టర్లు, జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ కీలక నేతలు ఉన్నారు.  ఏడుగురు సిరిసిల్లా మున్సిపాలీటీ కౌన్సిలర్లు ,   సిరిసిల్లా పట్టణ మాజీ అద్యక్షులు పత్తిపాక లక్మీ రాజం, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు చేరారు.  జిల్లాకు చెందిన పదుల మంది యంపిటిసిలు, సిరిసిల్లా మున్సిపాలీటీ కౌన్సిలర్లు ఏడుగురు పార్టీలో చేరిన వారి వివరాలు....రాపెల్లి లక్ష్మి,సయ్యద్ తస్లీం, రాగుల జగన్,గౌడ రాజు,కల్లూరి రేణుక…
 సిరిసిల్లా మున్సిపాలీటీ కౌన్సిలర్లు ఏడుగురు పార్టీలో చేరిన వారి వివరాలు....రాపెల్లి లక్ష్మి,సయ్యద్ తస్లీం, రాగుల జగన్,గౌడ రాజు,కల్లూరి రేణుక…
 యంపిటిసిలు సూమారు 20 మంది ,30 మంది సర్పంచ్లు పార్టీలో చేరారు.
 వీరితోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు
 మాజీ కౌన్సిలర్లు, మాజీ యంపిపిలు, మాజీ జడ్పిటీసీలు పార్టీలో చేరారు.
 త్వరలోనే మరో 50 ప్రాథమిక వ్యవసాయ సంఘాల చైర్మన్లు, యంపిటిసిలు పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుల చేరికతో జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. సిరిసిల్లాలోని మిగిలి ఉన్న అతికోద్ది మంది ఇతర పార్టీల నేతలంతా టియారెస్ లో చేరడంతో అయా పార్టీలకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. గత ఏన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్, వైయ్యాస్సార్ సిపి అభ్యర్దులు టియారెస్ లో చేరారు.

MINISTER KTR PRESS MEET


హైదరాబాద్ నగరం పై విస్తారా ఏయిర్ లైన్స్ ఆసక్తి- పంచాయితీరాజ్ ఐటి శాఖమంత్రిని సచివాలయంలో కలిసిన విస్తారా ఏయిలైన్స్ ( టాటా) సియివో ఫీతెక్ వో
విస్తారా ఏయిలైన్స్ సేవలను హైదరాబాద్ కేంద్రంగా విస్తరించేందుకు  ఆసక్తి చూపిస్తున్నది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఏయిర్ పోర్టుల్లో 3వ రేటింగ్ సాధించిన హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ మౌళిక వసతులను పూర్తి ఉపయోగించుకునేందుకు విస్తారా సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకి పంచాయితీరాజ్ ఐటి శాఖమంత్రిని సచివాలయంలో కలిసిన విస్తారా ఏయిలైన్స్ ( టాటా) సియివో ఫీ తెక్ వో మర్యదా పూర్వకంగా కలిసారు. హైదరాబాద్లోని ఏవియేషన్ రంగంలోని అవకాశాలను  విస్తారా సియివోకి  మంత్రి వివరించారు. హైదరాబాద్ ఏయిర్పోర్ట్ సూమారుగా  20 శాతం ప్రయాణీకుల వృద్దిని సాధిస్తున్నదనని మంత్రి తెలిపారు. నూతనంగా తమ కార్యకలాపాలు ప్రారంభించిన విస్తారాకి ఇలాంటి పరిణామం కలిసి వస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే టాటా గ్రూప్ కి విశాలమైన ఉనికి ఉన్నదని, పలు టాటా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయని...ఇప్పుడు టాటాకే చెందిన విస్తారా ఏయిర్ లైన్స్ హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని కార్యాకలాపాలను ప్రారంభించాలని కోరారు. ఈ మేరకి త్వరలోనే టాటా గ్రూప్ చైర్మన్ టాటా మిస్ర్తీని కలిసి ప్రత్యేకంగా కోరతామన్నారు. తమ ముఖ్యమంత్రి ఇప్పటికే టాటాలాంటి కంపెనీలే తమ తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్స్ అని ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
హైదరారాబాద్ ఏయిర్ పొర్ట్ లో ఇప్పటకే అత్యుత్తమ మౌళిక వసతున్నాయని మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే అక్కడ విమానా ఇంజనీర్ల ట్రయినింగ్ సంస్ధ కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరంలో విస్తారా ఏయిర్ లైన్స్ కి దక్షిణ భారత దేశంలో విస్తరించేందుకు వ్యూహాత్మకంగా భాగా కలసివస్తుందని మంత్రి తెలియజేశారు.
తాము ఇప్పటికే హైదరాబాద్ విమామానాశ్రాయంలో పర్యటించి అక్కడి మౌళిక వసతులు భాగున్నాయని...నూతనంగా సేవలు ప్రారంభించే ఏ కంపెనీకైనా హైదరాబాద్ లో అవకాశాలు కలిసి వస్తాయని విస్తారా సియివో ఫీతెక్ వో అన్నారు. తాము తమ విస్తారా ఏయిర్ లైన్స్ ద్వారా ప్రయానీకులకి అంతర్జాతీయ స్ధాయి సేవలను, అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని....తమ ప్రణాళికల్లో హైదరాబాద్ నగరాన్ని దృష్టిలో ఉంచుకుంటామని విస్తార సియివో  ఫీతెక్ వో తెలిపారు. 
సమావేశంలో పాల్గోన్న ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు గుజ్య్రోత్ సింగ్ మాల్హి , విస్తారా ఏయిలైన్స్ సలహదారు పాల్గోన్నారు.

MINISTER KTR PRESS release

పంచాయితీరాజ్& ఐటి శాఖమంత్రిని సచివాలయంలో కలిసిన విస్తారా ఏయిలైన్స్ ( టాటా) సియివో ఫీ తెక్ వో...
హైదరాబాద్లోని ఏవియేషన్ రంగంలోని అవకాశాలను వివరించిన మంత్రి
విస్తారా ఏయిలైన్స్ సేవలను హైదరాబాద్ కేంద్రంగా విస్తరించేందుకు సుముకత వ్యక్తం చేసిన సియివో...
శంశబాద్ ఏయిర్ పోర్ట్ప్  లోని ప్రపంచ స్ధాయి సౌకర్యాలపై సంతృప్తి కలిగిందనన్న విస్తారా ఏయిర్ వేస్
సమావేశంలో పాల్గోన్న ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్

Tuesday, 21 April 2015

TRS meeting

తెలంగాణ రాష్ర్ట సమితి  పార్టీ ఫ్లీనరీ సమావేశాలకి సర్వం సిద్ధం

తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు తర్వతా జరుగుతున్న తొలి పార్టీ ఫ్లీనరీ సమావేశాలకి తెలంగాణ రాష్ర్ట సమితి సర్వం సిద్ధం చేస్తున్నది. ప్లీనరీ ఏర్పాట్లని పూర్తి చేసేందుకు ఇప్పుటికే ఏడు కమీటీలు వేసింది. ఈ కమీటీలు తమకు అప్పచెప్పిన పనులను చురుగ్గా పర్యవేక్షిస్తున్నాయి. ఏర్పాట్ల కమీటీ, తీర్మానాల కమీటీ, భోజన ఏర్పాట్ల కమీటీ, మహిళా కమీటీ, అలంకరణ, పార్కింగ్ కమీటీ, స్టేజ్ కమీటీలను ఏర్పాటు చేశారు ... 24న జరగబోయే పార్టీ ఫ్లీనరీ వివరాలు....

Ø ప్రతి నియోజక వర్గం నుంచి  300 మంది ప్రతినిధులు రాబోతున్నారు. మెత్తం 36 వేల మంది ప్రతినిధులు ఫ్లీనరీ కి హజరయ్యే అవకాశం....

Ø జిల్లాల వారీగా నియోజక వర్గ ఇంచార్జ్లు వీరందరికి సమన్వయ పరుస్తారు. ఈ ఇంచార్జీలుకి  ప్లీనరీలో ఇచ్చే సమాచార కిట్లను(kits) అందిస్తారు. ఈ కిట్లలో ప్లీనరీ తీర్మాణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు కావాల్సిన సమాచారం ఉంటుంది.

లాల్ బహదూర్  స్టేడియంలో ఏర్పాట్లు

Ø 100x40 అడుగులతో భారీ స్టేజీని ఏర్పాటు చేయనున్నారు

Ø మెత్తం 36 వేల మంది ప్రతినిధులుకి పూర్తి స్ధాయి సీటింగ్ ఏర్పాట్లు...బ్లాకుల వారీగా సీట్ల కేటాయింపు, ఏండ, వానలకి ఇబ్బంది లేకుండా స్టేడియం ప్రాంగణం మెత్తం తాత్కాలిక పైకప్పు ఏర్పాటు... ముఖ్యమంత్రి కెసియార్ బోమ్మతో కూడిన ప్రత్యేక హ్యంగింగ్స్ ఏర్పాటు...( hangings like shandliers)

Ø 2 విఐపి గ్యాలరీలు....ఓక భారీ మహిళా గ్యాలరీ....1 మీడియా గ్యాలరీల ఏర్పాట్లు

Ø స్టేడియంలోపల 300 వందల ఏయిర్ కూలర్ల ఏర్పాట్లు

Ø ఉదయం11 నుంచి రాత్రి 8 గంటల వరకి సమావేశం జరుగుతున్ననేపధ్యంలో స్టేడియం లోపల భారీ లైట్లు

Ø 6 భారీ ఏల్ ఈ డీ తెరలు....  

Ø స్టేడియం పైన 6 భారీ ఏయిర్ బెలూన్లు, చుట్లూ భూమిపైననే ఉండే 20 బెలూన్లు... నగరంలోని పలు చౌరస్తాల్లో భారీ బెలూన్లు ఏర్పాట్లు...

Ø స్టేడియంలో లోపలే తాగునీటి సదుపాయం

Ø పార్టీ అద్యక్షుడి ప్రకటన జరగ్గానే ప్రతినిధులపై గూలాబీ పూల వర్షం కురిపించేలా బ్లోయర్ల ఏర్పాటు

గులాబీ మయం కానున్న హైదరాబాద్

తెలంగాణ ఐటిమరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు నేతృత్వంలో అలంకరణ కమీటీ మెత్తం సభ ప్రాగంణంతో పాటు నగరంలో అలంకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నది.... ఇందుకోసం ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నది....

Ø ఫ్లీనరీ ప్రాగంణ ముస్తాబు దాదాపుగా పూర్తి అయ్యింది

Ø స్టేడియం చుట్టుపక్కట భారీ జెండాలతోపాటు...తోరణాల ఏర్పాటు చేస్తున్నారు

Ø జిల్లాల నుంచి నగరానికి రావడానికి వీలున్న దారుల్లో   ప్రవేశ ద్వారాల్లో(entry points)తోపాటు దారుల వెంబడి 150 స్వాగత తోరణాల ఏర్పట్లను నగర మంత్రులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు

Ø నగరాన్ని అలంకరించేందుకు ఇప్పటికే 75వేల భారీ జెండాలు, 50 వేల చిన్న జెండాలను, 50 లక్షల వరుస తోరణాలు(bundings) సిద్దం చేశారు...నగరంలోని  కూడళ్లు,ఫ్లై ఓవర్లులను ప్రత్యేకంగా పార్టీ జెండాలతో అలంకరించేందుకు సిద్దమయ్యారు. నగరంలోని నియోజక వర్గాల వారీగా ఇంచార్జీలతో సమన్వయం చేస్తున్నారు

Ø నగరం మెత్తం 400 వందల భారీ హోర్డింగ్స్ ని నగరం మెత్తం ఏర్పాటు చేయబోతున్నారు

Ø  ముఖ్యంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న టపాకాయాలు(crackers) ప్రత్యేక అకర్షణగా నిలవబోతున్నాయి. అద్యక్షుడిగా ముఖ్యమంత్రి ఏన్నిక ప్రకటన జరగ్గానే సౌండ్ క్రాకర్లను పేల్చి.... ప్లీనరీ ముగింపు సమయంలో దాదాపు 30 నిముషాల పాటు ప్రత్యేకంగా శివకాశి నుంచి వచ్చే ప్రత్యేక నిపుణుల అద్యర్యంలో ఈ కార్యక్రమం జరుగబోతున్నది

భోజన ఏర్పాట్లు.....

నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో బోజన ఏర్పాటు చేయబోతున్నారు....ఇక్కడే ముఖ్యమంత్రి  అందరీతో పాటు బోజన చేయబోతున్నారు.

పార్కింగ్ సౌకర్యం.....

ఏన్టీయార్ గార్డెన్స్, నాంపల్లి ఏగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు  

జడ్ చర్ల ,షాద్ నగర్ రోడ్డులో ప్రమాదం



                                                            జడ్ చర్ల, షాద్ నగర్ రోడ్డులో 
                                         ప్రమాదం
                                          నలుగురికి గాయలయ్యాయి.

Monday, 20 April 2015

కల్లు దుకాణం వద్ద జుదంలాటి ఆట


                                                          కల్లు దుకాణం వద్ద జుదంలాటి ఆట
                                       షాద్ నగర్,పర్గి రోడ్డు పక్కన కల్లు
                                        దుకాణం వద్ద స్త్రీలు,పురుషులు
                                          గుంపుగా ఏర్పడి పైసలాట
                                             ప్రారంభించారు. 

IT MINISTER meet


పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావుని  కలిసిన యూయస్(US) –ఇండియా బిజినెస్ కౌన్సిల్
అమెరికా పరిశ్రమ వర్గాల పెట్టుబడులకి తెలంగాణ అత్యుత్తమ , అకర్షనీయమైన గమ్యమని మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణాభివృద్ది కోసం విసృతమైన ప్రణాళికలను తమ ప్రభుత్వం చేపడుతున్నదని.... అకర్షనీయమైన పారిశ్రామిక విధానం, ప్రభుత్వం తోడ్పాటు...వంటి సానూకూలంశాలు పెట్టుబడులకి అలంబనగా ఉంటాయని మంత్రి తెలిపారు. యూయస్(US) –ఇండియా బిజినెస్ కౌన్సిల్ పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావుని సచివాయలంలోని అయన చాబంర్లో కలిసారు. ఇప్పటికే ఐటి, ఫార్మరంగంలో తెలంగాణ ముందువసరలో ఉందని వారికి తెలిపిన మంత్రి....అయా రంగాలతో పాటు ఏరోస్పేస్, ఏలాక్ట్రానిక్ రంగాల్లో భారీగా పెట్టుబడులకి హైదరాబాద్లో అవకాశాలున్నాయని మంత్రి యూయస్(US) –ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులకి తెలియజేశారు. తన అద్యర్యంలోని ఐటిశాఖతో పాటు వివిధ రంగాల్లోని అవకాశాలను మంత్రి వారికి వివరించారు. హైదరాబాద్ ని ప్రపంచస్ధాయి నగరంగా మార్చేందుకు, ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తుందని., నగరంలో ఉన్న మౌళిక వసతులు, సురక్షితమైన శాంతి బద్రతలు వల్లనే శాంతి బద్రతల వల్లే పలు సర్వేల్లో ప్రథమ స్ధానం దక్కించుకున్నదని....ఇలాంటి కాస్మోపాలిటన్ నగరంలో యూయస్(US) –ఇండియా బిజినెస్ కౌన్సిల్ పెట్టుబడులు పెడితే బాగుంటని మంత్రి వారిని కోరారు.
తన శాఖ అద్యర్యంలో చేపట్టిన...టిహబ్, టాస్క్....వంటి కార్యక్రమాలను ప్రస్తావించిన మంత్రి తారక రామారావు...తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విథానం....వల్ల పరిశ్రమలకి కావాల్సిన అనుమతులను కేవలం 15 రోజుల్లోనే పొందవచ్చని....పెట్టుబడి దారులకి దేశంలోనే మెదటి సారి రైట్ టూ సింగిల్ విండో క్లీయరెన్సెస్ ని కల్పించామని మంత్రి యూయస్(US) –ఇండియా బిజినెస్ కౌన్సిల్ కి తెలియజేశారు. పార్మరంగంలో పెట్టుబడులను మరింతగా అకర్షించేందుకు ప్రత్యేకంగా ఫార్మసీటి ఏర్పాటు చేస్తునన్నామన్నారు. ఇప్పటికే మెడికల్ టూరిజంకి హైదరాబాద్ గమ్యంగా మారిందని...ఈ రంగంలో మరింత ముందుకు పోయేందుకు పలు తీసుకుంటామన్నారు.  యూయస్(US) –ఇండియా బిజినెస్ కౌన్సిల్ బృదంలో భాగంగా వచ్చిన పలు అంతర్జాతీయా కంపెనీలు ప్రముఖులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టెందుకు అసక్తి చూపిస్తున్నామని తెలిపారు.
తాను వచ్చేనెలలో అమెరికాలో పర్యటించి అక్కడి పారిశ్రామిక వర్గాలతో ముఖాముఖి చర్చలు చెపట్టనున్నామని... గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీలను కలుస్తామన్నారు. యూయస్(US) –ఇండియా బిజినెస్ కౌన్సిల్ హెల్త్, విద్యా వంటి రంగాల్లో పలు ప్రతిపాధనలతో ముందకు రావాలని కోరారు. నూతన రాష్ర్టంగా తెలంగాణ సరికోత్త అభివృద్ది శిఖరాలను చెరేందుకు ప్రయత్నిస్తామని....ఇందులో యూయస్(US) –ఇండియా బిజినెస్ కౌన్సిల్ కలిసిరావాలని కోరారు.
యూయస్(US) –ఇండియా బిజినెస్ కౌన్సిల్  కార్యనిర్వహక ఉపాధ్యక్షురాలు డయాన్ ఫారెల్ నాయకత్వంలో వచ్చిన బృందంలో Himanshu Priyadarshi, Head – Corporate Affairs of Hospira, Srini Srinivasan, Managing Director of Hospira, Ashoke Bhattacharjya, former director of Global Health Systems and Innovation Policy at Johnson & Johnson, Rohit Kumar, Senior Director, Government Affairs, Johnson & Johnson, Neelima Dwivedi, Senior Director of Merck, Mihir Shah, Director of Asia Pacific Public Policy, Merck, Singapore, Rajeev Mukundan, Senior Vice-President – Legal, Mylan, Claudia Poteet, Senior Director, Pfizer, Sharad Goswami, Head - Public Affairs, Pfizer India, Nivedita Mehra, Country Director, India, USIBC Delhi, Amy Hariani, Director & Legal Policy Counsel, USIBC and Michael Green, Senior Manager, USIBC.

ఉన్నారు.

పత్రికా ప్రకటన

తెలంగాణని ఐటి అగ్రగామిగా నిలిపేందుకు పనిచేయాలి-ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు;
* tsipard(అపార్ఢ్) లో విస్తృత స్థాయి ఐటి శాఖ అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి
* జూన్ రెండు నుంచి ఐటిశాఖ పనితీరు చేపట్టిన కార్యక్రమాలపై చర్చ
* ప్రతి ఒక్క అధికారి లక్ష్యాలు నిర్ధేశించుకోవాలని అదేశం
* రాబోయే నాలుగేళ్ళ కాలానికి పలు లక్ష్యాలు నిర్ధేశించిన మంత్రి
* ప్రస్తుత సాప్ట్ వేర్ ఏగుమతుల రెట్టింపే లక్ష్యం
* ప్రతి ఇంటికి ఒక్క కంప్యూటర్ అక్షరాస్యున్ని తయారు చేయాలి
* కొత్త పరిశ్రమలతో పాటు ఉన్న పరిశ్రమలకి సౌకర్యాల దృష్టి
* ఐటి శాఖ చేపట్టిన కార్యక్రమాలు,భవిష్యత్ ప్రణాళికమైన కూలంకషంగా చర్చించిన మంత్రి
తెలంగాణని ఐటి అగ్రగామిగా నిలిపేందుకు,ప్రభుత్వ శాఖలకి,ప్రజలకి అవసరమైన సేవలను అందించేలా పనిచేయాలని ఐటి శాఖాదికారులను ఐటి శాఖ మంత్రికె.తారక రామారావు కోరారు.తెలంగాణలోని వ్యాపార అవకాశాలను తెలియజేసేలా విస్తృతమైన ప్రచారం చేయాలని సూచించారు.గత పది నెలల్లో ఐటి పరిశ్రమల వర్గాలతో మాట్లాడి,వారిలో విశ్వాసం కల్పించడంలో విజయవంతమయ్యామని  మంత్రి కె.తారక రామారావు అన్నారు.ఇప్పటికే హైదరాబాద్ టెక్నాలజీ లీడర్ గా ఉందని అయితే ప్రస్తుతమున్న 57 వేల కోట్లున్న సాఫ్ట్ వేర్ ఏగుమతులను రాబోయే 5 ఏళ్లలో రెట్టింపు చేయడమేలక్ష్యంగా పనిచేయాలని ఐటి శాఖాధికారులకి సూచించారు.నూతన పరిశ్రమలు,పట్టుబడులతో పాటు హైదరాబాద్ లో ఉన్న ఐటి పరిశ్రమలు విస్తరించేలా సౌకర్యాలు కల్పించాలని....ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులకి భాద్యతలప్పగించాలన్నారు.సాఫ్ట వేర్ రంగంతో పాటు రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్ రంగం పై మరింత శ్రద్ద వహించాలని కోరారు.వీటితో పాటు హర్ఢ్ వేర్ రంగంలో అనేక అవకాశాలున్నాయని,కేంద్రమిచ్చిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం నేపథ్యంలో తెలంగాణను హర్డ్ వేర్,ఏలక్ర్టానిక్ పరిశ్రమలకి కేంద్రంగా మార్చేలా చూడాలని శాఖాదికారులను కోరారు.ఐటి శాఖ తరపున పరిశోధన మరియు ఇంట్రపెన్యూర్ అవకాశాలను పెంచేలా..వారికి సహకరించేలా...జౌత్సహిక పరిశోధనల కోసం టిహబ్ ని ప్రారంభించబోతున్నమన్నారు.వీటితో పాటు విద్యార్ధులకి,నిరుద్యోగులకి అవకాశాలు కల్పించేలా టాస్క్(telangana academy of knowledge and skill),జెయన్టీయు మరియు నాస్కామ్ లమధ్య యంవోఓ కుదుర్చుకున్నామని,అయితే టాస్క్ ఖచ్చితమైన లక్ష్యాలతో పనిచేయాలన్నారు.యన్డీయల్ యం(NDLM-national digital literacy mission),యన్ యస్ డిసి(NSDC)వంటి కేంద్ర పథకాలను దృష్టిలో పెట్టుకుని టాస్క్ పని చేయాలన్నారు.రాబోయే ఐదేళ్లలోప్రతి ఇంట్లో ఒకరిని డిజిటల్ అక్ష్యరాస్యులను చేయడం...లక్ష్యంగా ఉండాన్నారు.దీంతో పాటు ఐయస్ బి(ISB)తో కలిసి టెక్నాలజీ ఏంట్రపెన్యూర్ ప్రోగ్రామ్ (TEP)నిర్వహిస్తున్నామన్నారు.తెలంగాణ ఈ గవర్నెన్స్ కార్యక్రమాల్లో ముందున్నదని,ఇక మీద యం-గవర్నెన్స్(M-governance) వైపు సరికోత్త కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
  ఐటి శాఖ ప్రభావం ప్రతి శాఖ మీద ఉంటుందని,కేవలం తన శాఖ వరకే పరిమితం కాకుండా...ప్రభుత్వం మరియు ప్రజలకి అవసరమైన కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రయత్నించాలని కోరారు.ఈ- పంచాయతీల ఏర్పాటులో ఐటి శాఖ,పంచాయతీ రాజ్ శాఖతో సమన్వయం చేసుకోవాలని...ఈ పంచాయితీలతో రాబోయే రోజుల్లో గ్రామాల్లో గుణాత్మక మార్పులు రాబోతున్నాయని,ఈ-పంచాయితీలతో గ్రామాల్లో పౌరసేవలేకాకుండా ఫ్తెనాన్సింగ్,బ్యాకింగ్,ఇన్యూరెన్స్ సేవలను అదించనున్నట్లు తెలిపారు.రాబోయే ఐదేళ్లలో తెలంగాణను డిజిటల్ తెలంగాణ గా మార్చడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉచిత వైపై సౌకర్యాన్ని దశలవారీగా  విస్తరిస్తున్నట్లు తెలిపారు.
      ఐటి శాఖ చేపట్టిన పలు కార్యక్రమాలపై అందరితో కలసి చర్చ నిర్వహించిన మంత్రి ,తెలంగాణని ఐటి రంగంలో ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలో ప్రతి ఒక్కరు లక్ష్యలు నిర్ధేశించుకుని పనిచేయ్యాలని సూచించారు.తెలంగాణ పంచాయితీరాజ్ మరియు గ్రమీణాభివృద్ది సంస్థ రాజేంద్ర నగర్లో నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష సమావేశంలో ఐటి శాఖ సెక్రటరీ జయేష్ రంజన్ తో పాటు ఐటి శాఖ లో పనిచేస్తున్న వివిధ విభాగాలు,కార్పొరేషన్ల అధికారుల పాల్గోన్నారు.

Sunday, 19 April 2015

Ktr MINISTER PRESS MEET


US INDO AMERICAN BUSINESS COUNCIL MEETS Minister for PRIT K TARAKA RAMA RAO
# Minister has explained the growth opportunities in telangana
# EXPLAINED OPPORTUNITIES  IN IT, ELECTRONICS, AEROSPACE FIELDS
# HE ALSO INTERACTED ON MANY OTHER ISSUES LIKE INDUSTRIES AND INFRA AT HYDERABAD

Friday, 17 April 2015

'Mission Saampradaya',



PRESS RELEASE

 

SAAMPRADAYA is an organization supporting the needy causes of the society like ‘Surabhi Drama, Cancer patients, Old age home, Orphanage, Veda Paatasaala, Artificial Limbs Centre & GIRL CHILD EMPOWERMENT’. We are doing this through Art, Culture & Heritage and we have finalized 30 events till December 2015.

 

As part of the ‘Mission Saampradaya’, Saampradaya & Fellowship of Music Loving Rotarians in association with Andhra Bank, Bharatiya Vidya Bhavans, Rotary clubs of Secunderabad, Secunderabad East, Khammam & Hyderabad waterline are organizing a mega event in support of ‘Artificial Limbs Centre, Khammam’. The event is created to create an awareness and empathy towards the Artificial Limbs Centre, Khammam. It is declared as ‘Rotary Day’.

 

The event is on 18th April 2015 at Bharatiya Vidya Bhavan Auditorium, Basheerbagh.

 

Sri K.Taraka Rama Rao, Minister for Panchayat Raj & I.T. will be the Chief Guest. Dr.K.V.Ramana, Advisor to the Govt. of Telangana will preside over the event.

Rotarian Malladi Vasudev, District Governor, Rotary Dist.3150, Dr.Shobha Raju, Dr.Sobha Naidu, Sri S.Gopalakrishnan, Vice chairman Bharatiya Vidya Bhavans, Hyderabad, Sri Ramamohan, Superintendant of Police, Cyber crimes will be Special Invitees.

 

We shall be donating the Artificial Limbs to some poor people on that day.

 

An enthralling entertainment is planned with 101 children.

# An innovative invocation is planned with 12 children from Veda Paatasaala rendering Vedas.

# Nearly 60 children from Kundana Music Institute  will be singing ‘Annamacharya Keerthanas’.

# Children from Bharatiya Vidya Bhavan, Jubilee Hills, will be singing Thyagaraja Keerthanas. # Smt.Ramya will sing classical songs.

# Gemini TV (Champions) fame Aditya will present film songs.

# Gemini TV (Bol baby Bol) fame Kum Sharanya & Kum Shruthika will render Ramadasa Keerthanas

# RotarianSeetha’s students will present Kuchipudi dance

# Sitar Jhankar by Pandurang Mutalik & desciples

# Ms Uttara & Ms Devika will present a Bharata Natyam item

# Ghantasala songs will be rendered by Sri Satish & Sri Govind

# Film songs by Kum K.V.L.Pravallika

 

The entry to the event is FREE.

 

We request you to kindly carry a pre event awareness news in your esteemed daily and treat this as our personal invitation to send your reporter to cover the event. Please carry a good news item after the event.

 

We sincerely thank you for your continued support.

Wednesday, 15 April 2015

Wi-Fi launching at hussainsagar on 16th april

హైదరాబాద్ లో  ఉచిత వైపైని ప్రారంభించనున్న ఐటిశాఖ మంత్రి కె.తారకరామారావు

Ø  రేపు తొలి దశ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని ప్రారంభిచనున్న మంత్రి

Ø ఉచిత వై-ఫైతో యూనియన్ ఐటిశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఫేస్ టైం కాల్ లో ముచ్చటించనున్న మంత్రి

Ø ఈ విడియో కాల్ ద్వారా  ముచ్చటించనున్న మంత్రులు

హైదరాబాద్ లో ఉచిత వైపై సేవలను  రేపు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించబోతున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టు ప్రయోగాత్మకంగా, పైలట్ ప్రాజెక్టు ప్రాతిపాతికన ప్రారంభించబోతున్న ఈ ఉచిత వైఫై సేవలను రేపు సాయంత్రం 5-15 కి హోటల్ మారియట్ లో జరిగే కార్యక్రమంలో లాంచనంగా ప్రారంభిస్తారు.   ఉచిత వై-ఫైతో యూనియన్ ఐటిశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఫేస్ టైం కాల్ లో మంత్రి కె.తారక రామా రావు మాట్లాడానున్నారు. ఈ వీడియో కాల్ తోనే హైదరాబాద్ లో ఉచిత వైపై సేవలు లాంచనంగా ప్రారంభమౌతాయి.

 ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బియస్ యన్ ఏల్ తోకలిసి క్వాడ్ జెన్ కంపెనీ ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందించబోతున్నది. జిహెచ్ యంసి కమీషనర్, యంచండిఏ కమీషనర్, బియస్ యన్ యల్ సియండి, క్వాడ్ జెన్ చైర్మన్లు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోనబోతున్నారు. ఇప్పటికే బియస్ యన్ ఏల్, క్వాడ్ జెన్ కంపెనీ ఉన్నాతాధికారులు తుది ఏర్పాట్లను పరిశీలించారు. హుస్సెన్ సాగర్ పరిసారాల్లోని ట్యాంకుబండ్ , లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్డులో సుమారు 1800 నుంచి 2500 మంది పౌరులు ఈ సేవలను ఓకేసారి లాగిన్ కావచ్చు. హుస్సేన్ సాగర్ చుట్టు సూమారు 10 కీలోమీటర్ల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఉచితంగా 30 నిముషాలపాటు పైఫై సేవలు పొందవచ్చు... సరాసరి 2 యంబిపియస్ నుంచి 20 యంబిపియస్ వరకి వేగంతో ఉచిత వైపై పనిచేస్తుంది

          

Saturday, 11 April 2015

IT MINISTER KTR visit

visit of Sri K.Taraka Rama Rao, Hon’ble Minister for (Information and Technology) to TSIIC Zonal Office, Shamshabad Zone on 11.04.2015 at 12.45 PM along with the following sites, with IT& C  and TSIIC Officials.
Officials Attended along with Minister.
1.       Sri Jayesh Ranjan, IAS, VC&MD, TSIIC Limited,
2.      Sri Harprith Sing, IAS, Secretary, IT&C Department,
3.      Sri E V Narasimha Reddy, Executive Director, TSIIC Limited.
4.      Sri A Lakshmikantha Reddy, Chief Engineer, TSIIC Limited.
5.      Sri P V Rao, Consultant (IT&C) Department.
 
1.      HARDWARE PARK phase – I  :  Has visited the site of 1740 acres where in specific has visited M/s Stargage and JT Holdings.   He has enquired about the Park in general along with other issues like established units and their line of activity, Employment generated, connectivity of road network, vacancy position, court cases and facilities provided by the Companies to their Staff like housing and transportation and other infrastructure facilities provided by the TSIIC. 
 
2.      HARDWARE PARK phase – II : The  Hon’ble Minister (IT),  has visited the lands resumed from M/s Brahmani Infratech Private Limited consists of 250 Acres and another company of M/s Indu Tech Private Limited consists of 250.   Wherein Hon’ble Minister (IT) has instructed the VC&MD, TSIIC to explore better connectivity and taking necessary steps and also instructed the officials to provide all facilities as per the layout.
 
3.      E-City – (erst wile Fabcity) :  The  Hon’ble Minister (IT), has visited the total land of 1250 acres (602 Acres as EHMC and Balance for SEZ and General Park) and enquired about the developmental activities taken up  by TSIIC and units and their line of activity, Employment generated, connectivity of road network, vacancy position, court cases and facilities provided by the Companies  to their Staff like housing and transportation and other infrastructure facilities provided by the TSIIC. 
 
4.      Science City (EHMC Maheshwaram VIllage) :  The  Hon’ble Minister (IT), has visited the site the total land consists of 373 Acres and enquired about the developmental activities taken up  by TSIIC.  This is designated for EHMC for an extent of 310 Acres and balance with General Park.   
 
The  Hon’ble Minister (IT), while visiting the above sites have in general enquired about the National Highways, Road Connectivity, distance to the Airport.  

Thursday, 9 April 2015

Free wifi at hussain sagar shortly

తేది-09-04-2015

పత్రికా ప్రకటన

హైదరాబాద్ లో  ఉచిత వైపై  ఏర్పాట్లపై ఐటిశాఖ మంత్రి కె.తారకరామారావు సమీక్ష

హైదరాబాద్ లో  ఉచిత వైపై సేవలను దశల వారీగా ప్రారంభించేదుకు ప్రభుత్వం సిద్దమౌతున్నది. గురువారం సచివాలయంలో ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు కార్యాలయంలో, త్వరలో  హుస్సేన్ సాగర్ చుట్టు ప్రయోగాత్మకంగా, పైలట్ ప్రాజెక్టు ప్రాతిపాతికన ప్రారంభించబోతున్న ఉచిత వైఫై సేవల కార్యాక్రమంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బియస్ యన్ ఏల్ తోకలిసి క్వాడ్ జెన్ కంపెనీ ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందించబోతున్నది. బియస్ యన్ ఏల్ ఉన్నాతాధికారులు, క్వాడ్ జెన్ కంపెనీ ప్రతినిధులు మంత్రి కె.తారక రామారావుకి ప్రాజెక్టు పనిచేసే విధానాన్ని, జరుగుతున్న తుది ఏర్పాట్లను వివరించారు. హుస్సెన్ సాగర్ పరిసారాల్లోనే ట్యాంకుబండ్ , లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్డులో సుమారు 1800 నుంచి 2500 మంది పౌరులు ఈ సేవలను ఓకేసారి లాగిన్ కావచ్చని ప్రతినిధులు మంత్రికి విరించారు. త్వరలోనే హుస్సేన్ సాగర్ చుట్టు సూమారు 10 కీలోమీటర్ల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఉచితంగా 30 నిముషాలపాటు పైఫై సేవలు పొందవచ్చు... సరాసరి 2 యంబిపియస్ నుంచి 20 యంబిపియస్ వరకి వేగంతో ఉచిత వైపై పనిచేస్తుంది. ఇప్పటికే భద్రతాపరమైన పరీక్షలను పూర్తిసుకుని, కేంద్ర మరియు రాష్ర్ట శాంతిబధ్రతల ఏజెన్సీల నుంచి అనుమతులు తీసుకున్నట్లు ప్రతినిధులు తెలియజేశారు.

           పౌరులకి నాణ్యమైన సేవలను అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి బియస్ యన్ఏల్ అధికారులను కోరారు. అయితే సాద్యమైనంత త్వరగా హైదరాబాద్లోని ఓక జోన్ లో పూర్తి వైపై సేలను పూర్తి స్ధాయిలో అందించేందుకు పనులు ప్రారభించాలని బియస్ యన్ ఏల్ ని మంత్రి కోరారు. తమకు నగరంలో ఉన్న 4800 కీలోమీటర్ల పైబర్ నెట్ వర్క్ ద్వారా హైదరాబాద్లోని నలు మూలల వైపై సేవలను అందించేందుకు వీలౌవుతుందని అధికారులు మంత్రికి తెలిపయజేశారు. వియోగాదారులకి నాణ్యమైన సేవలు అందిస్తే ఈ హైదరాబాద్ వైపై కార్యక్రమం విజయవంతంమౌతుందని మంత్రి కె.తారక రామా రావు అన్నారు.   

ఈ సమీక్ష సమావేశంలో ఐటి శాఖ సెక్రటరీ హర్ ప్రీత్ సింగ్ తోపాటు బియస్ యన్ ఏల్  మరియు క్వాడ్ జెన్ ఉన్నాతాధికారులు పాల్గోన్నారు.

మంత్రిని కలిసిన ఓరాకిల్ ప్రతినిధులు

ఐటిశాఖ మంత్రి కె.తారకరామా రావుని ఓరాకిల్ ప్రతినిధిబృందం కలిసింది.  ఓరాకిల్ జనరల్ మేనేజర్ అండ్ సినియర్ ఉపాధ్యక్షులు Mr. Chris Cheadle, ఓరాకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్  Mr. Shailender Kumar Yatin లతో పాటు కంపెనీ సినయర్ ప్రితినిధులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసారు. హైదరాబాద్లో ఐటి పరిశ్రమ అభివృద్ది జరుగుతున్న తీరుని మంత్రి వారికి విరించారు. ఓరాకిల్  కంపెనీ మరోసారి తమ భవిష్యత్ ప్రణాళికలతో త్వరలోనే కలుస్తామనిరు

మే రెండో వారంలో పదోతరగతి ఫలితాలు;

తెలంగాణ వెబ్ న్యూస్;పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 9తో ముగియనున్న నేపథ్యంలో ఫలితాలను మే నెల రెండో వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.వీలైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.ప్రస్తుతం మూల్యాంకనం పనులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.

ముందే హెచ్చరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

తెలంగాణ వెబ్ న్యూస్;ఎర్రచందనం దొంగలపై కటినచర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు పోలీసులను,ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించిందన్న వాదన వినిపిస్తోంది.తమిళనాడు నుంచి ఎర్రచదనం స్మగ్లర్లు పెద్దసంఖ్యలో అమాయకులను కూలీలుగా తీసుకురావడం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడుకు లేఖ కూడా రాసింది.స్మగ్లర్లు ఎర్రచందనం చెట్లు నరకడానికి తమిళనాడు నుంచి కూలీలను.తీసుకొస్తున్నారని,వారిని అడ్డుకోవాలని ఆ లేఖలో కోరినట్లు సమాచారం.ఎర్రచందనం చెట్లు నరుకుతూ,తరలిస్తూ దొరికితే జైళ్లలో పెడతామని,రూ.50 వేల వరకూ జరిమానా విధిస్తామని ..పోలీసులపై తిరగబడి,దాడులకు ప్రయత్నిస్తే కాల్పులు జరుపుతామని..ఇది వారి ప్రాణాలకు ప్రమాదమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు ను హెచ్చరించింది.