.
Sunday, 30 November 2014
కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మను సన్మానించిన మాజీ శాసన సభ్యులు పి.విష్ణువర్ధన్ రెడ్డి
యూసుఫ్ గూడలో స్వెచ్చ భారత్ నిర్వహఇంచిన ఇంజనీరింగ్ విద్యార్థులు
హోటల్ మినర్వ ఎస్ డి రోడ్ సికింద్రబాద్ లో యునియన్ ఫర్ ఐటీఈఎస్ పై సదస్సు....
- హోటల్ మినర్వకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరు...
- యుఎన్ఐ గ్లోబల్ యూనియన్ ఐటీ ఎంప్లాయిస్...
- ఐటీ రంగం ఉద్యోగులకు బరోసా...
సంస్థ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సంస్థ ప్రతినిధులు....
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు....
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: యూనియన్ ఆఫ్ ఐటీఈఎస్ ఆధ్వర్యంలో ఐటి ఎంప్లాయిస్ కి సహాయ సహాకారాలు అందించడానికి తోడు ప్రభుత్వం ఉంటుదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సికింద్రబాద్ లోని హోటల్ మినర్వ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ఐటీ రంగానికి మంచి బరోస తెస్తామని అన్నారు. హైదరాబాద్ ఇప్పుడిప్పుడే ఐటీరంగంపైన దృష్టి సాధిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సంజీవరెడ్డి, క్రిష్టోపర్, మిలింద్ నద్కాని, డి.త్యాగరాజన్, ఎండి షఫీ మమ్మల్, కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Saturday, 29 November 2014
Sir, tomorrow (30-11-2014) at 11am at khairatabad railway gate protest programme & dharna by SUCI(communist) party regarding local problems like construction of railway subway, under bridge, construction of toilets, overhead tank etc., pl give coverage to this programme. 100 people will participate in this programme
.
కేసీఆర్ 80 మెట్రో లగ్జరీ బస్సులను ప్రారంభించారు...
- 10,300 బస్సులతో దేశంలోనే మూడవ అతి పెద్ద రవాణ సంస్థగా తెలంగాణ ఆర్ టిసి
- 90 లక్షల మంది ప్రయాణీకులకు ఆర్టీసీ సేవలు అందిస్తుంది....
- సమావేశంలో హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, బండారు దత్తాత్రేయ....
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్...ఆర్ టి సి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొత్తగా కొనుగోలు చేసిన 80 మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ 10,300 బస్సులతో దేశంలోనే మూడవ అతి పెద్ద రవాణా సంస్థగా తెలంగాణ ఆర్టీసీ గా పేరుందన్నారు. ఆర్టీసీ 90 లక్షల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
వెనకబడిన వారికి ప్రోత్సాహం అందించడానికి ముందుకు వచ్చాం..... రాజేశ్వర్ రావు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎన్ జీ ఓ ఎస్ ప్రెస్ మీట్
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ లో 11 వేల మంది బ్లెగ్గర్ లుగా ఉన్నారని సంస్థ జనరల్ సెక్రెటరీ డాక్టర్ శంకర్ నారాయణ్ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ జీ ఓ ఎస్ సంస్థ 120 ఫెడరేషన్ లతో కలిసి పని చేస్తున్నామన్నారు. 3500 మిగిలిన వారు బ్లెగ్గర్ లుగా మిగిలిపోతున్నారన్నారు. వయస్సును బట్టీ చదువును, బట్టీ వారికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం బ్లెగ్గర్స్ పేరు మీద ప్రజలు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. కుత్భుల్లా పూర్ లో ఎన్ జీవో సంస్థ 50 మందికి ఉపాధిని కల్పిస్తున్నట్ల తెలిపారు. త్వరలో 40 సెంటర్లను ఏర్పాటు చేసిన బ్లెగ్గర్లకు ఉపాధి అవకాశాలు, వారి స్టోమతను బట్టీ వారికి ఉపాధిని కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నారాయణ, శంకర్ నారాయణ, స్వర్ణ గౌడ్, భరత్ కుమార్, చంద్రక దేవి తదితరులు పాల్గొన్నారు.
UNITES Press Conference and Announcement of Founding Conference of "National Confederation of UNITES" held at Somajiguda Press Club today and the media address done by J S R Prasad, National Director - UNIDOC India and Bro. Chirstopher Ng Regional Secretary UNI-APRO
A sustainable IT enabled services industry in India; needs a different employment relations
approach to arrest of human capital – vision is to make it happen with a focus on
• health and safety strategy,
• education and training and
• retraining policies and
• how to maintain employment stability
• income security for employees
Right to work and to better qualifications for work.
Right to organize, to bargain collectively and engage in legal concerted activity.
Right to a redress of just grievances and to due process under the law.
Right to enjoy decent employment, wages, and benefits including work conditions mandated
by law and/or negotiated under the CBA.
Right to secure and healthy work environment, and social protection for all; and
Right to equal opportunity and non-discrimination at work.
NATIONAL CONFEDERATION OF UNITES is coming together of registered unions from
Karnataka, Telangana, Andhra Pradesh, Kerala, Maharashtra & Tamilnadu. The federation is
the collective voice of ICT employees and will work towards ensuring high ethical standards and
welfare of employees in the ICT sector.
ఈ నెల 30న హోటల్ మినర్వ ఎస్ డి రోడ్ సికింద్రబాద్ లో యునియన్ ఫర్ ఐటీఈఎస్ పై సదస్సు....
- హోటల్ మినర్వకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరు కానున్నారు.
- యుఎన్ఐ గ్లోబల్ యూనియన్ ఐటీ ఎంప్లాయిస్...
- ఐటీ రంగం ఉద్యోగులకు బరోసా...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: యూనియన్ ఆఫ్ ఐటీఈఎస్ ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ కి సహాయ సహాకారాలు అందించడానికి ముందు ఉంటుందని సంస్థ జనరల్ సెక్రెటరీ కార్తీక్ శేఖర్ అన్నారు. శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మూర్తి, త్యాగరాజన్, వందన, రాజేంద్ర, టిఎస్ ఆర్ ప్రసాధ్ తదితరులు పాల్గొన్నారు.
Friday, 28 November 2014
హయత్ నగర్ లో అదృశ్యమైన విద్యార్థి ఉదయ్ కిరణ్ హత్య
ఆత్మత్యాగాల వల్లే రాష్ర్టం సాధించుకున్నాం;కిషన్ రెడ్డి
Thursday, 27 November 2014
హిటాచి గ్రూవ్,ఐఎస్ఈకేఐ సంస్థ ప్రతినిధిలతో చంద్రబాబు భేటీ
కాకి,పాములు కథ;
తెలంగాణలోని హౌసింగ్ సొసైటీలపై సభాసంఘం,కేసీఆర్
Wednesday, 26 November 2014
ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ హ్యూస్ చికిత్స పొందుతూ...మృతి
తిరుమల గురించి 11 నిజాలు.... 1. గుడి ఎంట్రన్స్లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది. 2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు. 3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ. 4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. 5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి
.
Funny 100% what's apps message
INSTALLING HUSBAND
A Woman writes to the IT Technical Support Guy
Dear Tech Support,
Last year I Upgraded from Boyfriend 5.0 to Husband 1.0 and I noticed a Distinct Slowdown in the overall System Performance, particularly in the Flower and Jewellery Applications, which Operated Flawlessly under Boyfriend 5.0.
In addition, Husband 1.0 Uninstalled another Valuable Program, Romance 9.5 and then Installed undesirable Programs such as NEWS 5.0, MONEY 3.0 and CRICKET 4.1
What can I do ?
Reply:-
Dear Madam,
First, keep in mind, Boyfriend 5.0 is an Entertainment Package, while Husband 1.0 is an Operating System.
Please enter Command: "ithoughtyoulovedme.html" and try to Download Tears 6.2. Then it will automatically run the Applications Jewellery 3.0 and Flowers 3.5
However, remember, Overuse of the above Application can cause Husband 1.0 to Default to Silence 3.5 or Beer 6.1.
Also DO NOT disturb the original Package of Husband 1.0.... Otherwise new Virus Girlfriend 2.5 automatically be Downloaded into your System.
So be careful. In addition, please do not attempt to Re-install the Boyfriend 5.0 Program. These are Unsupported Applications and will Crash Husband 1.0.
We recommend: Cooking 5.0 and Hot Looks 7.7
Good Luck Madam.
😜😂😝😜😂😝
గ్రామీణ రహదారులు ప్రగతికి చిహ్నలు- పంచాయితీరాజ్ శాఖా మంత్రి కె. తారక రామారావు-రోడ్ల నాణ్యత తగ్గితే కాంట్రాక్టర్లు, అదికారుల పై కఠిన చర్యలు- కాంట్రాక్ట్ ల గడువు పొడగింపు ఏట్టి పరిస్ధితుల్లోనూ ఉండదు- నీర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయకుంటే జరిమానాలు తప్పవుగ్రామీణ రహదారులు ప్రగతికి చిహ్నలని పంచాయితీరాజ్ శాఖా మంత్రి కె. తారక రామారావు అన్నారు. గ్రామీణా ప్రాంతాలు పట్టనాలతో సమానంగా అబివృధ్ది చేందాలన్నాదే ప్రభుత్వ లక్ష్యమని అందుకే గ్రామీణ ప్రాంత రహదారులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఏన్నడు లేని విధం అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నిధుల కేటాయింపే కాకుండా పనుల అప్రూవల్స్ సైతం ఒక పద్దతి ప్రకారం చేశామని, అన్ని నియోజక వర్గాలకి సమాన ప్రాధాన్యతను, స్దానిక అవసరాలను బట్టి ఇచ్చామని మంత్రి తెలిపారు. మెత్తం రాష్ర్టంలోని బిటి రోడ్లను బలోపేతం చేసేందుకు ఐదు సంవత్సరాల ప్రణాళిక తమ వద్ద ఉందని మంత్రి తెలిపారు. ఇందులో బాగంగా మెదటి ఏడాది 12006 కీలో మీటర్ల బిటి రోడ్ల రెనెవల్స్ ను మంజూరు చేస్తు జీవో ఇచ్చామని మంత్రి తెలియజేశారు. ఈ రోజు పంచాయితీరాజ్ ఇ
.
మైక్రో సాప్ట్ కంపెనీ 535 స్మార్ట్ ఫోన్ విడుదల....
Tuesday, 25 November 2014
వాటర్ గ్రిడ్ పై పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె. తారకరామారావు సమీక్ష – ప్రెస్ నోట్ కవరేజి కోసం వివరాలు తెలంగాణ ప్రభుత్వానికి ప్రధానమై కార్యక్రమం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టని పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రజలకు నీళ్లిచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలకు పదికాలాలు గుర్తించుకుంటారి, దీనికి ఇరవై సంవత్సరాల కింద సిద్దిపేటకి నీళ్లందించిన ముఖ్యమంత్రిని ఇప్పటికి గుర్తుంచుకొవడం ఉదాహరణ అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించేందుకు సిధ్ధంగా ఉందని రూరల్ వాటర్ వర్స్క్ శాఖా సిభ్బందిది హమీ ఇచ్చిన అయన, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వేగంగా పని చేయాలని సూచించారు. ఈ రోజు జరిగిన అర్ డబ్యూ ఏస్ ఈ ఏన్ సి అఫీసులో జరిగిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రాధాన్యత గుర్తించి ఉద్యోగులకి వాహన సదుపాయంతో పాటు , ల్యాప్ ట్యాప్ లాంటి సౌకర్యాలను అమెదించిందని తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట వేగంగా పూర్తి చేసేందుకు శాఖలో ఉన్న అన్ని డిప్యూటేషన్లను రద్దు చేయాలాని అదికారులను అదేశించారు. ఖాళీగా ఉన్న 592 ఉద్యగాల భర్తీకి ప్రభుత్వం అమెదం తెలిపిందన్నారు
.
Web more Primary వాటర్ గ్రిడ్ పై పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె. తారకరామారావు సమీక్ష తేది25-10-2014 వాటర్ గ్రిడ్ పై పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె. తారకరామారావు సమీక్ష – ప్రెస్ నోట్ కవరేజి కోసం వివరాలు తెలంగాణ ప్రభుత్వానికి ప్రధానమై కార్యక్రమం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టని పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రజలకు నీళ్లిచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలకు పదికాలాలు గుర్తించుకుంటారి, దీనికి ఇరవై సంవత్సరాల కింద సిద్దిపేటకి నీళ్లందించిన ముఖ్యమంత్రిని ఇప్పటికి గుర్తుంచుకొవడం ఉదాహరణ అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించేందుకు సిధ్ధంగా ఉందని రూరల్ వాటర్ వర్స్క్ శాఖా సిభ్బందిది హమీ ఇచ్చిన అయన, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వేగంగా పని చేయాలని సూచించారు. ఈ రోజు జరిగిన అర్ డబ్యూ ఏస్ ఈ ఏన్ సి అఫీసులో జరిగిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రాధాన్యత గుర్తించి ఉద్యోగులకి వాహన సదుపాయంతో పాటు , ల్యాప్ ట్యాప్ లాంటి సౌకర్యాలను అమెదించిందని తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట వేగంగా పూర్తి చేసేందుకు శాఖలో ఉన్న అన్ని డిప్యూటేషన్లను రద
.
Monday, 24 November 2014
జపాన్ అభివృద్ది స్ఫూర్తిదాయకం ;ఏపీ సీఎం చంద్రబాబు
రాష్ర్ట వ్యాప్తంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తాం ;కేటీఆర్
కశ్మీర్,ఝార్ఖండ్ లలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
జపాన్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
ప్రభుత్వం ఎమేల్యేల హక్కులను కాలరాస్తోంది.
బాల్యం బందీ
కేంద్ర మాజీమంత్రి మురళీదేవరా కన్నుమూత
Sunday, 23 November 2014
మహిళ గొంతుకోసి పరారైన దుండగుడు
ఎన్టీఆర్ పై వివాదమొద్దు
- విభజన జరిగినా తెలుగువారంతా కలసి ఉండాలి.
- తెదేపాను దెబ్బతీయాలని తెరాస ప్రభుత్వం చూస్తోంది.
- మోత్కుపల్లి నిరసన దీక్షలో చంద్రబాబు
Saturday, 22 November 2014
అభివృద్దికి సీఎం అహర్నిలు కృషి చేస్తున్నారు;పత్తిపాటి
తెలంగాన వంత్రి మండలి సమావేశం నేడు
- కొత్త పారిశ్రామిక విదానానికి ఆమోద ముద్ర
- వాటర్ గ్రిడ్, హరితహారం, చెరువుల పునరుద్దరణపై చర్చ
- ప్రణాళిలో సాగర్ ప్రక్షాలణ,
తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం...
హైదరాబాద్@ ప్లాష్ మాబ్....ఫిట్ నెస్ గురూ.....
- మహిళల పట్ల అఘాయిత్యాలు, అత్యాచారాలను వ్యతిరేకిస్తూ ప్లాష్ మాబ్.....
- ప్లాష్ మాబ్ అనేది గ్రూప్ డ్యాన్స్ లాంటిది..... చూసేవారికి మాత్రం కనువిందు చేస్తుంది.....
- 2003లో మొదట మాన్ హట్టాన్ లో ప్రారంభం....
- మహిళల ఫిట్ నెస్ కోసం కొత్త పద్దతులు....గ్రూప్ డ్యాన్స్ లదే ప్రాముఖ్యత
- ఫిట్ నెస్ పద్దతులు పాటించడం వల్ల చక్కటి శరీర ఆకృతి పొందొచ్చు.... సెంట్రో షాపింగ్ మాల్ సీఈవో శ్రీధర్
ఫ్లాష్ మాబ్ ఎప్పుడు ప్రారంభమైంది.... ఏమిటి విశేషతలు....
2003వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా మొదలైన ఈ ప్లాష్ మాబ్ ఇప్పుడు ప్రపంచపు అన్ని నగరాల్లో దర్శనమిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఫ్లాష్ మాబ్ లు సరికొత్తగా ఆవిష్కరణలు జరుపుతున్నారు. డ్యాన్స్ లతో పాటు పాటలు, మ్యూజిక్ సరికొత్త రకంగా ఇదంతా ఫిట్ నెస్ కోసమే చేస్తున్నట్లు పలువురు తెలుపుతున్నారు.
ప్లాష్ మాబ్ లతో ఆనందం చురుకుదనం కొత్త విషయాలను ప్రజల్లోకి అత్యంత త్వరగా చేర్చొచ్చని తెలిపారు.
ప్రతి చిన్నారికి చక్కటి జీవితాలను అందించడమే మా కల....
- వికలాంగులతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు ప్రోత్సాహం....
- చిన్న పిల్లలకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడమే మా కర్తవ్యం....
- అప్రయ్ ఆకృతి సంస్థకు చెందిన పలు మానసిక వికలాంగుల పిల్లలు....
- ఈ కార్యక్రమాలను గడిచిన ఐదు సంవత్సరాలుగా వరుసుగా నిర్వహిస్తున్నాం...
- కర్టూన్లతో పిల్లలతో ఆటలతో ఉల్లసాన్ని అందించే ప్రయత్నం.....
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; వికలాంగులు.... మానసిక.... అనాథ పిల్లల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సారి కూడా వారి ఆనందం కోసం రకరకాలుగా ఆటా.... కర్టూన్ల ప్రదర్శనలో వికలాంగులు, అనాథ పిల్లలతో ఆటలు ఆడించారు. అమీర్ పేట ఆధిత్య పార్కు హోటల్లో శనివారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డ్యాన్స్ ఫ్లోర్ లో పలు రకాల ట్యూన్లతో పిల్లలు డ్యాన్సులు చేయించారు. గెలిచిన వారికి బహుమతులు బహుకరించారు. ఈ సందర్బంగా ఆదిత్య పార్కు జనరల్ మేనేజర్ సుబ్రమణ్యన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా తాము ఉన్న సమాజంలో ఎంతో కొంత సేవ చేసినవారమవుతామని తెలిపారు. ఆడుతూ పాడుతున్న చిన్నారుల్లో కనిపిస్తున్న చిరునవ్వులే మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆదిత్య హోమ్ టెల్ హోటల్ మేనేజర్ రిచర్డ్ రాజేశ్, అష్రయ్ ఆకృతి కి చెందిన సుమతి లాల్ మాట్లాడుతూ చిన్న పిల్లలకు ఆనందాన్ని, సంతోషాన్ని, ఆప్యాయతలను తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య పార్కు, ఆదిత్య హోమ్ టెల్ హోటల్స్ చెందిన పలువురు సిబ్బంది, చిన్న పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా పంచాయితీ రాజ్ రోడ్లపై మంత్రులు కెటియార్, మహేందర్ రెడ్డి సమీక్షపంచాయితీ రోడ్లకి మునెపున్నడు లేని విధంగా నిధులు కేటాయించాం12039 కీ.మీ బిటి రోడ్లకి రెనెవల్స్క్ కి టెండర్లు పిలిచాం.రోడ్ల నిర్మాణం, నిర్వహణలో ఏలాంటి రాజీ లేదు, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రమాణాలతో రోడ్లునాణ్యత భాద్యత పూర్తిగా ఇంజనీర్లదే, పనుల్లో నాణ్యత కంట్రాక్టర్లపై లేకుంటే కఠిన చర్యలుకొత్త రోడ్లకి టెండర్లు అతి త్వరలోపిలుస్తాంరోడ్ల పనులు మే వరకి పూర్తి చేయాలి- సమీక్షలో కెటియార్.
.
Friday, 21 November 2014
ముందు నీ కొడుకుపేరు మార్చుకో
నాలుగేళ్లలో పోలవరం పూర్తి
ఏపీలో జూనియర్ వైద్యుల సమ్మె ప్రారంభం
యెస్ మార్ట్ బంపర్ డ్రా విజేతలను ఎంపిక చేసిన యువసామ్రాట్ తనయుడు అఖిల్ అక్కినేని
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; యేస్ మార్ట్ మొబైల్ షోరూం ఆధ్వర్యంలో దసరా దీపావళి సందర్బంగా శుక్రవారం ట్యాంక్ బండ్ లోని హోటల్ మారియంట్ లో బంపర్ డ్రా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బంపర్ డ్రా కార్యక్రమానికి అక్కినేని నాగార్జున కుమారుడు నిఖిల్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలను ఎంపిక చేశారు. హైదారాబాద్ లోని ఎలక్టానిక్స్, మొబైల్స్ మరియు హోం అప్లయన్సెస్ రిటైల్ రంగంలో తమ సృజనాత్మక ఆఫర్లు, అగ్రశ్రేణి బ్రాండ్ల నుంచీ విస్తృత శ్రేణి ఉత్పత్తులు, పరిశ్రమలో ఎన్నో మొదటి ఆవిష్కరణలు, అత్యున్నత సేవల ద్వారా పూర్తి మార్పు తేవడానికి యెస్ మార్ట్ ప్రయత్నిస్తుందని నిర్వాహకులు అన్నారు. ఎలక్ట్రానిక్ రిటైల్ విభాగంలో పవర్ బ్రాండ్స్ రైజింగ్ స్టార్ అవార్డును సొంతం చేసుకుందని వివరించారు. వందల బ్రాండ్లకు సంబంధించిన వేల ఉత్పత్తులతో యెస్ మార్ట్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని తెలిపారు. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, మొబైల్స్, మైక్రో ఓవెన్లు, లాప్ టాప్ లు, కెమెరాలు, గీజర్లు, హెయిర్ డ్రయ్యర్లు, మిక్సర్లు ఇంకా ఎన్నో ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒక చోట ఉండే ప్రదేశం యెస్ మార్ట్. వినియోగ దారులే లక్ష్యంగా యెస్ మార్ట్ పని చేస్తుందన్నారు. యేస్ మార్ట్ సీఈవో నీలిమ, ఎండి రవికుమార్ ఉద్యోగులతో కలిసి యేస్ యేస్ మార్ట్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు సినిమా తారలతో పాటు సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.
లూాంబా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వితంతు పిల్లలకు స్కాలర్ షిప్ లు అందజేత; మర్రి
కేసీఆర్ కుటుంబమే అసెంబ్లీని నడిపిస్తోంది
దేశీయ టెర్మినల్ ఎన్టీఆర్ పేరుపై కాంగ్రెస్ నిరసన
Thursday, 20 November 2014
నదుల అనుసంధానం
సనత్ నగర్ నెహ్రూ పార్కులో ఉచిత వైద్య శిభిరం...
- ముఖ్య అతిథిగా జాతీయ బీసీ మహిళా సమాఖ్యా అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మి హాజరు....
- ప్రతి 100 మంది మహిళలకు 90 మంది మహిళలు రక్తహీనతతో ఇబ్బందులు....
- ఈ వైద్య క్యాంపులో 1000 మందికిపైగా ఉచిత వైద్య పరీక్షలు....
- ఆశోజు శ్రీనివాస్ పుష్పలత ఆధ్వర్యంలో.....వైద్య పరీక్షలు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: సనత్ నగర్ నెహ్రూ పార్కులో బిసి సంక్షేమ సంఘం హెల్త్ క్యాంప్ ను అసోజు శ్రీనివాస్, పుష్పలత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ మహిళా సమాఖ్యా అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మి హాజరై సమావేశాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ హెల్త్ పరంగా అందరూ జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యంగా మహిళలు గర్బవతిలో ఉన్నవారిని ఆరోగ్య శ్రీ కార్డులో కలపాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఈ హెల్త్ క్యాంపులో 1000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో హెల్త్ పరీక్షలు నిర్వహించారు. ప్రతి 100 మంది మహిళల్లో 90 మంది మహిళలకు రక్త హీనత ఉందని డాక్టర్లు తెలిపారు. గర్భసంచి సమస్యలతో భాదపడుతున్న మహిళలకు గర్భసంచి తొలగించే విధానాన్ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.
ఆరోగ్యం పరంగా ప్రతి ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా అత్యవసర సమయాల్లో చూసేందుకు హెల్త్ కార్డులను మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ మీనా కూమారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ బిసి సంఘం సమాఖ్యా ఇన్ చార్జీ ఫర్జానా ఇబ్రహిం, విజయలక్ష్మి, లలిత, రాజేశ్వరి, పావని, అరుణశ్రీ, లావాణ్య, విజయలక్ష్మి, కవిత, మాలతి తదితరులు పాల్గొన్నారు.
దేశం బాగు పడాలంటే ప్రత్యేక చట్టాలు తేవడం కాదు... ముందు సమాజం మారాలి.... అత్తులూరి విజయలక్ష్మి
- ఆడ పిల్లలకు... మగ పిల్లలకు జన్మనిచ్చేది అమ్మే.... అత్తులూరి విజయలక్ష్మి
- మహిళలపై అత్యాచారాలు, వరకట్న వేధింపులు అరికట్టాలి;
- ఆధ్య అనే స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు శరత్ బాబు...,
- మహిళల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభం...
- ఆధ్య అనే స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు శరత్ బాబు...
అభివ్రుద్దిలో మహిళల భాగస్వామ్యం
Wednesday, 19 November 2014
ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పునరుద్ధరణ
Breaking:Kbr kalpula case nu chedinchina police lu amberpet cpl constable Obulesh kalpulaku palpadinattuga gurtimpu Ananthapuram lo adupuloki tisukunna task force maro mugguri prameyam unnatlu gurtimpu..
HYD nityananda reddy kidnap case nindhithudu anantapur lo pattivetha... Gooty batasunkulamma aalaya sameepam lo arrest... HYD SR nagar lo anantapur bus ekkina nindhithudu... Akkada CC photage lo record... CC his, cell signal aadharamgaa enquiry.. Bng-Atp highway lo adupuloki theesukunna taskforce...
KTR interactive session with ICT INDUSTRY held in taj krishna today Telangana government is actively fine tuning the curriculum change in line with the industry requirement and make students kore employable, minister for IT K.Taraka Rama rao said today in an interactive session with ICT INDUSTRY meeting held in hyderabad on Wednesday. He also said government is launching a prestigious programme called TASK to help and train the students of professional courses on soft skills. He also alsaid that Telangana state is having 300 engineering colleges and producing around 70000 thousands engineers every year, but only twenty thousands students are getting jobs, if they have the help from industry and government side they would get jobs in various fields minister said. There the reasons for floating for the Task which will be the facilitator between academia and industry to help the needed students to get an opportunity to live upto their studies. To read designe the curriculum the governme
.
సనత్ నగర్ నియోజకవర్గానికి టీడీపీకి పునర్జీవం..... కూన వెంకటేష్ గౌడ్
- టీడీపీకి మొగ్గు చూపుతున్న తెలుగు తమ్ముళ్ళు
- సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన...
- త్వరలో అన్ని డివిజన్లలో పాదయాత్ర....
- రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తేదేపాదే విజయం....

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: టీడీపీకి పూర్వ వైభవం తెస్తానని సనత్ నగర్ ఇన్ ఛార్జీ కూన వెంకటేశ్ గౌడ్ అన్నారు. బుధవారం తన నివాసంలో తెలంగాణ వెబ్ న్యూస్ తో మాట్లాడుతూ మాట్లాడుతూ వివిధ కారణాల వలన పార్టీ అస్థవ్యస్థలకు గురైన, తిరిగి మళ్లీ పునర్జీవం పోస్థున్నట్లు తెలిపారు. కొందరు పార్టీ నుండి బయటకు వెళ్లిన పార్టీకి నష్టమేమి ఉండదని తెలిపారు. పాత నీరు పోయి కొత్త నీరు చేరినట్లు పోవడం రావడం యాదృశ్చికమేనన్నారు. ఈ విషయం అంత పెద్ద సమస్య ఏమి కాదన్నారు. అనతి కాలంలో టీడీపీకి నియోజకవర్గంలో పూర్వ పరిస్థితికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డివిజన్లకు చెందిన తెలుగు తమ్ముళ్ళు తిరిగి పార్టీలోకి రానున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో సభ్యత్వ నమోదు 2014-16 సంవత్సరానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని మహిళలు, యువత పెద్ద ఎత్తున పార్టీలోకి
చేరినట్లు ఆయన తెలిపారు. త్వరలో డివిజన్ ప్రెసిడెంట్లను నాయకులను, కార్యకర్తలను కలుపుకొని అన్ని డివిజన్లను పర్యటిస్తానని తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టడీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Hyderabad: In a shocking incident, an unidentified miscreant opened fire at Aurbindo pharma vice president at Banjara hills KBR park in Hyderabad on Wednesday. As per reports, Nityananda Reddy, vice president of Aurobindo pharmaceuticals, after completing his morning walk, while he was opening his Audi car door, was attacked by an unidentified miscreant. He allegedly opened fire on Reddy with a AK 47. Reddy alerted and counter attacked them with his hand gun. The man fled away, but left his AK 47 rifle and a bag in the back seat of the car. According to eyewitnesses, 15 rounds of fire was exchanged. No injuries were reported. This incident created panic around KBR park. Police reached the spot immediately on receiving the information and started investigation. Meanwhile, Nityananda Reddy talking to Sakshi said"I can identify the man who opened fire on me". He also said unknown man was about 5 foot 3 inches tall. "He attempted open fire while I was opening my car door and about to sit
.
Minister kamineni meeting babu at 1pm.. 108 pai govt punsamikshichalani cm nu koranunna minister. 95%govt baristhunna govt logo ku predanyam lekapovadam pai govt serious Gvk tho samppradinchalani ,50:50 share vundela chudalani prethipadana Agikarinchakapote Gvk ni tappinchalani cm drushti teesukelthunna kamineni.
.
Sir:- C.M.Sri Nara Chandra Babu Naidu Tour Sehedule on 20th Nov- 9.15am Dep, Begampet Air Port 10 am ???Arr-Gannavaram Airport . 10.30am to 6.30pm Vijayawada A-convention Center Participate in Party Meeting ???6.30 pm Dep, A- convention center-6.55 p.m Arr- Gannavaram 7.00 pm Dep ??? Gannavaram to Begampet
.
అరబిందో ఫార్మా వైన్ చైర్మన్;నిత్యానందరెడ్డి పై ఆగంతుకుడి కాల్పులు
జూడాల సమ్మె 48 గంటల్లో విరమించేలా చర్యలు చేపట్టాలి
Tuesday, 18 November 2014
పింఛన్ల అంశంపై పూర్తిస్థాయి చర్చకు సిద్ధం; కేసీఆర్
National Investigation Agency (NIA) on Tuesday arrested a suspect from Hyderabad in connection with the Burdwan blast case. The accused, Khalid, is a resident of Myanmar. On Saturday, the agency had arrested one more person from Nalbari district of Assam in connection with the blast. A NIA team along with the Assam police had arrested Suburuddin Ali, a close relative of Sahanur Alam who is one of the main accused in the Burdwan blast incident during a search operation in his house at Boroliapar village last night. With this nine persons had been arrested from Assam in connection with the October 2 Burdwan blast that had claimed the lives of two Jamat-ul-Mujahideen Bangladesh members. Two of Suburuddin's relatives, Sahabuddin Ali and his wife Rohima Bibi were also picked up but were released, the police had informed. Sixty books related to jihadi activities, a Koran and a large quantity of medicines were dug out from two places in the house and seized along with Suburuddin's tempo and
.
గ్రీన్ పార్కు హోటల్లో కళ్యాన్ బంద్ కర్ హైలూమ్ ఎగ్జిబిషన్
Monday, 17 November 2014
A suspected mental patient attacks common public near Gandhi clinic yousufguda... with punch buckle.. 3 injured were shifted to nikhil hospital. .. Rc prabha... asifabad trs mla lodged a complaint in banjara hills ps.. that she was cheated by the same who cheated mp srinivas reddy of khammam in sc/ st funds case a week ago..
Vizag dovelopmnt vishayam lo naaku spastamina alochanalunnayi.. I have full clarity. "City" ku sambandhinchi anni vishayalu nenu "Personal" ga thesukunta... Chandrababu
Vizag nu logistic hub ga mraustham.
Vizag bhemili beaxh riad nu 4liner ga marustham
Vizag lo antharjatiya sthayi convention centre..and..Green field airport
Visakhaku science city... health city... botanical garden...bird park yerpatu chestham
అర్హూలై అందరికి పించన్లుఫించన్లు తిరస్కరించిన వారీకి దాని తాలుకు కారణం తెలుపుతూ లేఖ రాయాలని కలెక్టర్లకి అదేశంవికలాంగుల సదరన్ శిభిరాలను నియోజక వర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని అధేశంకలెక్టర్లకి డాటా ఏంట్రీ సాప్ట్ వేర్ ఏడిట్ అప్షన్ సదుపాయం ప్రభుత్వం అర్హులైన ప్రతి ఓక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు అన్నారు. ఆసరా పథకంలో భాగంగా చేపట్టిన ధరఖాస్తుల దృవీకరణ జరుగుతున్న తీరుమీద మంత్రి హైలెవెల్ వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. ప్రభుత్వానికి పించన్లను తగ్గించాలనే అలోచన లేదని అర్ధిక భారమైనా ఆర్హులైన అందరీకి పించన్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆర్హూలైన ప్రతి ఒక్కరికి పించన్లు ఇచ్చేందుకు సిధ్ధంగా ఉన్నప్పటికి పించన్ల కేటాయింపులో కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లువస్తున్న వార్తపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనర్హూలను ఏరివేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన జివోలనో స్పూర్తిని అర్ధంచేసుకునిపేద ప్రజలకి ఏలాంటి ఇబ్బంది లేకుండా ఆదికారులు నిర్ణయం తీసుకోవాలని మంత్రి తెలిపారు. జివోలో పెర్కోన్న ప్రయివేట్ ఉద్యోగులు, ఫోర్ వీలర్ వాహనాలు, స్వయం ఉపాదిపై లాంటి అర్హతలపై ఆదికారులు
.
Sunday, 16 November 2014
ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు Updated: November 17, 2014 09:33 IST హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ ఎన్సీసీ గేట్ వద్ద సోమవారం ఉదయం పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ నుంచి తార్నాక వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కేసీఆర్ విధానాలను నిరసిస్తూ నేడు ఉస్మానియా నిరుద్యోగ జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని నిరసిస్తూ వీరంతా గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు.
.
ఎమ్మెల్యే తలసానిని సన్మానించిన సనత్ నగర్ గౌడ సంఘం
- గౌడ సంఘం భవనానికి శంఖు స్థాపన చేసి తన వంతు ఐదు లక్షలు...
- ఏది ఏమైనా ప్రజల కోసంమేనన్న ఎమ్మెల్యే.... తలసాని
Saturday, 15 November 2014
Bhills pslo naaralokeshpai piryaduchesthunna advacate
Banjara hills police statoion lo naaralokeshpai piryaduchesthunna advacate.
Honble Chief Minister of AP is Visiting Vskp by Special aircraft at 10.30 AM on 17.11.14 (.) 10.30 am - Dep - Vsp Airport (.) 10.50 am - Arr - MVP Colony near TTD Kalyana Mandapam Circle (.) 11.00 to 12.15 pm - Participation in the Haritha Visakha Grand Plantation programme as part of KarthikaVana Mahotsavam Celebrations (.) 12.15 pm - Dep - MVP Colony (.) 12.30 pm - Arr - Vuda Kailasagiri Hills (.)12.30 - 02.00 pm - Inspection of restoration works & participation in Vana Bojanam programme along with the Ministers and Public Represenataives (.)02.00 - 02.30pm - Reserved (.)02.30 pm-Dep- VUDA Kailasagiri Hills(.) 02.50 pm -Arr - Collectorate (.) 02.50 - 03.00 pm - Participation in the event wherein the Isuzu motors donating five trucks to the GVMC for relief works under CM relief fund contribution (.)
Contd .. 03.00 to 04.30 pm-Review meeting on the status of relief measures and infrastructures with Dept HODS & District Heads at Collectorate Meeting Hall (.) 04.30 to 05.00 pm-Press Meet (.) 05.15 pm-Arr-Gurajada Kalakshetram (.) 05.15 pm to 05.45 pm-Participation in the thanks giving ceremony of the Christian associations (.) 05.45 pm-Dep-Gurajada Kalakshetram (.) 06.00 pm-Arr-RK Beach (.) 06.00-06.30 pm-Participation in the Vizag Tourism Rejuvenation event organized by the Tourism Dept (.) 06.30 pm-Dep-RK Beach (.) 06.40 pm-Arr-VUDA Park (.) 06.40-07.40 pm - Participation in felicitation function for those who contributed their best in relief and restoration works during the cyclone (.) 07.40 pm-08.30 pm-Hosting dinner to the officials and others by the Honble CM (.) 08.30 pm - Dep - VUDA Park (.) 08.50 pm - Arr - Airport (.) 09.00 pm- Dep - Airport by special aircraft (.)tq.
Oka aviniti parudini konasaginchadanki cmo ofc peru ni kuda akkadi collector durviniyogam chesaru....babu tho ayyana : Avinitiparudu ina rdo ni konasagisthe party apratistha palu avutundi ani babu ku vivarinchina ayyana Ayyanna babu nu kalisi cmo pai nenu durbhasalu adinattu vachina vartalu avastavam ani vivarinchadu
.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని నేరస్థులపై పోలీసుల నిఘా మరింత పెరిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు జరగగా, తాజాగా ఆదివారం తెల్లవారుజామున సైబరాబాద్ పరిధిలోని జగద్గిరిగుట్టలోని దాదాపు వెయ్యి ఇళ్లను పోలీసులు చుట్టుముట్టారు. 400 మంది పోలీసులు పాల్గొన్న ఈ ముమ్మర తనిఖీల్లో ఇప్పటికే 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 32 బైకులతో పాటు అక్రమంగా విక్రయానికి పెట్టిన వంద ఎయిర్ సెల్ సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సిమ్ కార్డులు కలిగి ఉన్న శ్రీనివాసులు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. సైబరాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో పలు నేరాలకు పాల్పడ్డ నిందితులు పోలీసుల వలకు చిక్కినట్లు విశ్వసనీయ సమాచారం.
.
CHIEF MINISTER'S OFFICE GOVERNMENT OF TELANGANA Press Release Date: 15-11-2014 Honourable Chief Minister Sri K. Chandrashekar Rao said that within the next two years the face of Hyderabad has to be changed through an integrated approach of developing the existing roads and constructing 5-6 integrated sky ways with multiple layers of flyovers all over the city. For this the Chief Minister said that, an amount of Rs 25,000-30,000 crores would be spent by the Government phase wise. Interacting with Mr. John Farrow, Chairman, Dr. M Phani Raju, Managing Director and Dr T.S. Reddy, Senior consultant of LEA Associates South Asia, the consulting engineers and Planners, the CM said that, for the development of Roads the three pronged approach should be improvement of roads which are critical and typical in Old city, New city development and finally the HMDA Area development. Citing instances of severe traffic jams, CM mentioned examples of Uppal to C
.
కొత్త ఆలోచనలతో స్టార్టప్ కంపెనీలకు బ్యాంకుల సపోర్ట్ పై విలేకరుల సమావేశం
పాము కోసం కొంపను కూల్చేసుకన్నారు
ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించేందుకు సహకరించాలి
బండారు దత్తాత్రేయ కాదు..బంగారు దత్తాత్రేయ;సీఎం కేసీఆర్
JARKHAND ROAD PRAMDA GHATNALO MRUTHI CEDDINA VARI MUTHADEHALANU RASTRANIKI PAPEY EARPATULU CEYALANI AA RASTRAPRABUTAVA HOME SAKA UNATA ADIKARULATHO PHONE LO MATALDINA A.P.HOME MANTRI NIMMAKAYALA CHINARAJAPPA.2.PRAMADAMU LO GAYAPADINA MUGURUKI MERUGAINA VYDAM ANDICHALANI KORINA HOME MANTRI CHINARAJAPPA.
.









.jpg)















.png)
.png)

