All meadia

 

Saturday, 30 August 2014

వ‌చ్చింది బౌగోలిక తెలంగాణ‌నే : ఎంటీ ఖాన్ సంతాప‌స‌భ‌లో ప‌్రెస్ అకాడ‌మి చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ‌

ఎంటీ ఖాన్ సంతాస‌భ‌లో ప్ర‌సంగిస్తున్న ప్రెస్ అకాడ‌మి చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ‌
హ‌క్కుల నేత ఎంటీ ఖాన్ సంతాప‌స‌భ‌కు హాజ‌రైన ఉద్య‌మ‌కారులు, ప్ర‌జాస్వామిక‌వాదులు
తెలంగాణ వెబ్ న్యూస్‌, హైద‌రాబాద్ :  తెలంగాణ స‌మాజం కోరుకున్న రాష్ర్టం రాలేద‌ని కేవ‌లం బౌగోలిక తెలంగాణ మాత్ర‌మే వ‌చ్చింద‌ని తెలంగాణ రాష్ర్ట ప్రెస్ అకాడ‌మి చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు. శ‌నివారం బాగ్‌లింగంప‌ల్లిలోని సుంద‌ర‌య్య విజ్ఞానకేంధ్రంలో జ‌రిగిన హ‌క్కుల ఉద్య‌మ సార‌థి ప్ర‌జా ఉద్య‌మాల వార‌ధి ఖాన్‌సాబ్ సంతాస‌భ‌లో అల్లం నారాయ‌ణ పాల్టొని ప్ర‌సంగించారు. పౌర‌హ‌క్కు సంఘం రాష్ర్ట క‌మిటి ఏర్పాటు చేసిన ఈ సంతాపస‌భకు ఆ సంఘం రాష్ర్ట నాయ‌కులు ప్రొఫెస‌ర్ శేష‌య్య అధ్య‌త వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అల్లం నారాయ‌ణ మాట్లాడుతూ మ‌ధ్య‌త‌ర‌గ‌తి స‌ర్డుబాటు దోర‌ణి నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి ఎంటీ ఖాన్ స్పూర్తిగా నిలిచార‌ని అన్నారు. స‌భాధ్య‌క్షులు ప్రొఫెస‌ర్ శేష‌య్య‌ ప్రారంభోప‌న్యాసం చేస్తూ ఎంటీ ఖాన్ హ‌క్కుల ర‌థ‌సార‌థిగా అభివ‌ర్ణించారు. హ‌క్కుల ఉద్య‌మానికి ఆల‌య‌న లేని లోటు తీర‌నిద‌ని అన్నారు.   తాము చేసిన‌, చేయ‌ని వాటి గురించి తామే రాసుకొని, రాయించుకొని పుస్త‌కాలు ముద్రించుకొని మురిసి పోయేవారు ఎంద‌రో ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితిలో కూడా ఎంటీ ఖాన్ అందుకు బిన్నంగా ఎలాంటి వేష‌జాల‌కు పోకుండా నిరాడంబ‌ర‌త్వానికి, నిబ‌ద్ద‌త‌కు నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌ని కొనియాడారు. ప్ర‌త్యేకించి తెలంగాణాలోని హైద‌రాబాద్‌లో పురుడు పోసుకున్న ప్ర‌తి ఉద్యమంలోఆయ‌న భాగ‌స్వామ్యం ఉంద‌ని, ఉద్య‌మాల‌తోనే ఆయన ఎద‌గ‌డ‌మేకాదు ఆ ఉద్య‌మాల‌ను న‌లుదిక్కుల విస్త‌రించ‌డానికి ఎంతో కృషి చేశార‌ని గ‌త అనుభ‌వాల‌ను గుర్తు చేసుకున్నారు. సీనియ‌ర్ న్యాయ‌వాది బొజ్జాతార‌కం మాట్టాడుతూ పీడిత ప్ర‌జ‌ల‌ను అమితంగా ప్రేమించేవాడ‌ని అన్నారు. రంగుక‌ల‌, దాసి, భ‌ద్రంకొడుక త‌దిత‌ర సామాజిక చిత్రాల ద‌ర్శ‌కుడు, జాతీయ అవార్డు గ్ర‌హీత బి. న‌ర్సింగ‌రావు మాట్లాడుతూ విద్యార్థి ద‌శ నుంచే మ‌త విస్వాసాల‌కు దూరంగా ఉంటూ ప్ర‌జా పోరాటాల వైపు ప‌య‌ణించిన ఆద‌ర్శ‌ప్రాయుడు ఎంటి ఖాన్ అని, ఆయ‌న స్పూర్తిని కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. స‌భ‌కు హాజ‌రైన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు పాశం యాద‌గిరి, సినీ ద‌ర్శ‌కుడు ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి, సంద్య‌, విమ‌ల‌క్క‌, ఓపీడీఆర్ నాయ‌కుడు భాస్క‌ర్‌రావు, న్యూ డెమోక్ర‌సి నాయ‌కులు గోవ‌ర్థ‌న్‌, అరుణోద‌య రామారావు, ప‌ద్మ‌కుమారి, ముర‌ళి, ప్ర‌దీప్‌కుమార్‌, కోటి త‌దిత‌రులు ఎంటీ ఖాన్‌తో ఉన్న జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. స‌భ ప్రారంభానికి ఉందు పౌర‌హ‌క్కు ఉద్య‌మంలో అసువులు బాసిన అమ‌ర‌వీరుల‌కు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్ర‌జా క‌ళామండ‌లి క‌ళాకారులు పాడిన పాట‌లు సభికుల‌ను ఆలోచింప‌జేశాయి. గాయ‌కుడు గోర‌టి వెంక‌న్న ఆటా పాట స‌భ‌కు ప్ర‌త్యేక ఆక‌ర్శ‌న‌గా నిలిచింది. హ‌క్కుల సంఘం నేత‌లు, ప్ర‌జాస్వామిక‌వాదులు పెద్ద‌ ఎత్తున హాజ‌ర‌య్యారు

తెలంగాణ వెబ్ న్యూస్ క‌ర‌స్పాండెంట్ క‌ట్టోజు మ‌ధు

August Fest

 Seen in this pic Mr. Ramesh Loganathan at the Eat Slepp Srink Startups
 Seen in this pic Mr. Murali Bukkapatnam and Mr. Ramesh Loganathan Speaking at the The August Fest
 Seen in this pic Mr. Ramesh Loganathan at the Eat Slepp Srink Startups
 Murali Bukkapatnam, President of TiE and Ramesh Loganathan
 Mr. Ramesh Loganathan
 Seen in this pic are Kiran Chowdary of  Eat Sleeep and Drink Startups and  Murali Bukkapatnam, President of TiE speaking the inauguraiton of The August Fest









 A Deligate seen Writing a Message on Graffiti Wall at The August  Fest
 A Startup Company Violet Street.com seen explaining the Fashion Shopping Venture at the Fest
 Mr. Ashok Rao Chairman of TiE Global Board seen addressing at August Fest organised by Eat, Sleep and Drink Startups
 Harpreet Singh, Secretary, ITE & C, Govt. of Telangana, Murali Bukkapatnam, President, TiE, Kiran, ESD and Ramesh Loganathan at the Inauguration of The August Fest
 Mr. Vishal Gondal seen addressing the Startups Gathering
 Mr. Harpreet Singh, Secretary, ITE & C, Govt. of Telangana
 Mr. Dileep Chakravarthy Science Pundits Start Ups seen explaining their business idea of a Platform that enables to sell Scientific Literature
 Participants at the Fest seen getting clicked at Slefie Zone created at the venue.

























TRS JAINING

ch sudheer kumar advocate jac leader christian minority cell member 
Sb ramesh engineer,senior congress leader jac leader actively participated in 
telangana udyamam
mahagarjana programme at warangal
million march programme at tank bund
sgara haram programme at necklace road
sakalajanula beri programme at nizam college grounds
JAC at indra park
currentolla shankaravam at telangana chowk APCPDCL office at mint compound
canvassing for MLC elections
vijyochava yatra from begumpet airport to gun park
telangana based programmes conducted by me in s.r.nagar colony
now presently as general secretary in C type quaters residents welfare association

Inspired by Sri Kalvakuntla chandrasekhar garu speeches his voice,words and his vision for builtingup for bangaru telangana and we decided to work under his dynamic leadership.Therefore I have decided to join in TRS party.
pedpalli mla dasari manoher reddy came to bk guda park nalla pochama temple had puja and started rally to sri t padma rao excise minister residence with 300 followers and 150 members joined in TRS party in presensce excise minister t padma rao at takkar basthi secendrabad

Khairatabad Vinayaku


Friday, 29 August 2014

Happy Vinayaka chavithi

గ్రాండ్ పద్ధతిలో వినాయక చవితి వేడుకలు

హెచ్ఐసిసిలో ఆగస్టు ఫెస్టు

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్... నేడు మాదాపూర్ లో  హెచ్ఐసిసిలో ఆగస్టు ఫెస్టును రెండు రోజుల పాటు నిర్వహించునున్నట్లు హర్ ప్రేట్ సింగ్ ఓ  ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 9.15 నిమిషాలకు ప్రారంభమై 3 గంటల వరకు ఉంటుందని తెలిపారు. 

Thursday, 28 August 2014

NATIONAL GREEN CORPS Environment, Forests, Science and Technology Department Government of Telangana

 

NGC STUDENTS PRESENTING CLAY GANESH IDOL TO HONOURABLE MINISTER SRI T.HARISH RAO ON 28-08-14
​"Ganesh Bhagwan is the first Irrigation Engineer in the universe. He promotes annual desilting of tanks and ponds. Our government will take this lesson from Lord Ganesh and will undertake annual desilting out of which we will use part of the clay for making Ganesh Idols. We will protect all water bodies. They pump water in the nature as heart pumps blood to humans. I appreciate the campaign of National Green Corps for conservation of water bodies and promotion of clay Ganesh Idols" said T Harish Rao while speaking to the National Green Corps students who presented him a Clay Ganesh Idol and invited him to promote the campaign for clean environment today.  

Wednesday, 27 August 2014

మట్టితో తయారు చేసిన గణేషులు....


TRANSPORT MINISTER MAHENDER REDDY  WITH NGC IN CLAY GANESH CAMPAIGN

HOME MINISTER NAYANI NARSIMHA REDDY WITH NGC IN CLAY GANESH CAMPAIGN

FINANCE MINISTER E RAJENDER WITH NGC IN CLAY GANESH CAMPAIGN 1

DEPUTY CM RAJAIAH  WITH NGC IN CLAY GANESH CAMPAIGN

We will promote Eco Friendly Clay Ganesh Idols and support all campaigns of National Green Corps students for conservation of natural resources and protection of environment. We appreciate the role of children and youth in these campaigns and they are our present and future" said Sri Eetela Rajender Finance Minister. "I am so happy that NGC children have taken pain to come to secretariat and gift me is clay idol. I wish you a green future said Nayani Narsimha Reddy Home Minister. "Urban life bereft of clean environment is meaningless. We need to keep all urban resource clean and green with efforts like that of National Green Corps" said Mahender Reddy Transport Minister. "Health and public health are inseparable. Safe environment means clean water resources and green surroundings. I congratulate National Green Corps for taking up this Clay Ganesh Campaign" said T Rajaiah Deputy Chief Minister and Health Minister. Chief Secretary Rajiv Sharma wanted that these campaigns be sustained with extensive public outreach.

National Green Corps took special interest in taking the message of Clay Ganesha to the Ministers and Chief Secretary in the state