All meadia

 

Saturday, 31 January 2015

కేసీఆర్ విగాలిమాటలు..నియంతృత్య పోకడలు

తెలంగాణ వెబ్ న్యూస్;ఆచరణకు సాధ్యం కాని వాగ్దానాలు..అవగాహనారాహిత్యం అనాలోచిత అసమర్ధ విధానాలు అభద్రత నియంత పాలనతో ముఖ్యమంత్రి  కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బలహీనం చేస్తున్నారని టీపీసీీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శుక్రవారం సాయత్రం నల్గొండ జిల్లా భువనగిరిలో డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్య గౌడ్,రాష్ట్ర  నాయకుడు గూడూరు నారాయణ రెడ్డిలతో కలిసి తమ పార్టీ అధి నేత్రి సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కేసీఆర్ మాయమాటలు నమ్మిన ప్రజలు అధికారం ఇచ్చరన్నారు.ఏడు నెలలు కావొస్తున్నా ఏ ఒక్క హామీ అమలుకు కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు.విభజన చట్టంలో నిర్ధేశించిన అంశాల అమలుపై దృష్టి పెట్టకుండా పూటకో మాటతో గాలి కబుర్లతో ప్రజలను మోసం చేస్తున్నారని దయబెట్టారు.

ఇంటర్ తొలి సంవత్సరం పర్యావరణ పరీక్షనేడే

తెలంగాణ వెబ్,న్యూస్;ఈఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం (31 1 2015) తొలి సంవత్సర విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్షజరుగుతుంది. విద్యార్థులు ఉదయం 10 నుంచి ఒంటి గంట దాకా తమ కళాశాలల్లోనే పరీక్ష రాయాలని  తెలంగాణ ఇంటర్మీడియట్  బోర్డు కావాలంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి రెగ్యులర్ విద్యార్థులతో పాటు హాజరు నుంచి మినహాయింపు పొంది ప్రైవేటుగా తొలి సంవత్సరం రాస్తున్నవారు,ఇంటర్ పాసైనా ఈ పర్యావరణ విద్యలో ఉత్తీర్ణత కానివారు పరీక్షకు హాజరుకావొచ్చు.

Friday, 30 January 2015

తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించం

తెలంగాణ వెబ్ న్యూస్;తప్పులు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రమండలి సభ్యులకు స్పష్టం చేశారు.తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.శుక్రవారం హైదరాబాద్ లో మంత్రిమండలి సమావేశం జరిగింది.సుమారు ఏడు గంటలపాటు సమావేశం జరిగింది.తప్పులు చేసిన వారిని వదిలి పెట్టే ప్రసక్తేలేదన్నారు.

జేఈఈ విద్యార్థులకు భరోసా

తెలంగాణ వెబ్ న్యూస్;ఐఐటీ,ఎన్ ఐటీ ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ పరీక్షలో తెలంగాణ విద్యార్థులకు తలెత్తిన సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి అడుగులు వేస్తోంది. దరఖాస్తుల్లో మార్పులకు మరి కొన్ని గంటలు మాత్రమేగడువున్న నేపథ్యంలో మండలి అధికారులు దీని పై  సీబీ ఎన్ ఈ అధికారులతో సంప్రందించి విద్యార్థుల్లో తలెత్తిన గందరగోళాన్ని పరిష్కరించే  ప్రయత్నం చేశారు.దరఖాస్తులో ఏ బోర్డు కింద ఇంటర్మీడియెట్ పరీక్ష రాస్తున్నారని పేర్కొనే చోట  తెలంగాణ ఇంటర్మీడియెట్ విద్యామండలి పేరు లేకపోవటంతో గందరగోళం తలెత్తిన సంగతి తెలిసిందే.

Flowers seasons

.

అంబుద్కర్ ఓ పెన్ యూనివర్సిటీ

తెలంగాణ వెబ్ న్యూస్; ముఖ్య సూచనలు
 .అర్హత పరీక్ష-రాసే విద్యార్థులు ఆన్ లైన్ లొ డా.బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి వెబ్ సైట్ www.braouonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
.మీకు కావలసిన సమాచారానికి సమీపంలోని డా.బి.ఆర్అంబేద్కర్ ఓపెన్  యూనివర్సిటి అద్యయన కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు పూర్తి చేయించుకోండి.
. రిజిస్ట్రేషన్ ఫీజు రు.200/ మీ యొక్క క్రెడిట్  డెబిట్ కార్డు ద్వారా లేదా రు.210/ సమీపంలోని online franchisee centre లో  చెల్లించగలరు.
.రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఈ బ్రోచర్ ల్లో ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
. మీ సర్టిఫికేట్లను,పాస్ పోర్టు సైజ్ పోటోను (5x3.7cm)తప్పనిసరిగా తీసుకెళ్లండి.
.మీకు మొబైల్ ఫోన్ ఉంటే అ నంబరు (మీకు ఫోన్ లేక పోతే మీ బందువుల స్నేహితుల మొబైల్ ఫోన్ నంబర్ ను ) తప్పని సరిగా  ఇవ్వండి.ఇందువల్ల  విశ్వవిద్యాలయం వివిధ రకాల సమాచారాలను మీకు వెంటనే  పంపగుగుతుంది అంతే కాకుండా  ఈ కోర్సు పూర్తయ్యే వరకు మీ మొబైల్ నంబర్ ను మార్చకండి.
.అర్హత పరీక్షయొక్క మాదిరి ప్రశ్న పత్రాలు ఈ బ్రోచర్ లో ఇవ్వబడినవి.వాటిని జాగ్రత్తగాచదవండి.
.అర్హత పరీక్షOMRసమాధాన పత్రాన్ని నింపడానికి అవసరం అయిన సూచనలను కూడా లోపలి  పేజీలలో ఇవ్వబడినవి. వాటిని క్షుణ్ణంగా చదవండి అందువల్ల  మీకు పరీక్ష హాలులో ఎలాంటి యిబ్బంది లేకుండా వుంటుంది.

ఆనందంగా పని చేస్తే అలసట ఉండదు

తెలంగాణ వెబ్ న్యూస్ ; శ్రద్దతో,ఆనందంగా పని చేస్తే తప్పకుండా విజయం వరిస్తుందని  ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరో  చెప్పారని బలవంతగానో ,బాధతోనో కాకుండా ఆత్మసంతృప్తి  కోసం  పని చేస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయని ఉద్బోధించారు. రాష్ట్ర మంత్రులు,జడ్పీ అధ్యక్షులు,మేయర్లు,అఖిల భారత స్థాయి అధికారులకు ఈశా ఫౌండేషన్  తరపున సద్గురు జగ్గీవాసుదేవ్ నిర్వహించే మూడు రోజుల శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఇన్నర్ ఇంజినీరింగ్ ఫర్ జాయ్ ఫుల్ లివింగ్ పేరిట నిర్వహించే తరగతులను ముఖ్యమంత్రి ఇక్కడి సైబర్ సిటీ కన్వెన్షన్ కేంద్రంలో ప్రారంభించి ప్రసంగించారు.

కేసీఆర్ కు నచ్చితే నజరానా...లేదంటే జరిమానా

తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ కు నచ్చినవారికి  నజరానా... నచ్చకపోతే జరిమానా అనేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని తెదేపా శాసనసభా పక్షఉపనేత  రేవంత్ రెడ్డి  ఆరోపించారు.గురువారం  ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు.నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న  ఇసుక అక్రమ తవ్వకాల్లో మంత్రులు పోచారం  శ్రీనివాసరెడ్డి,హరీశ్ రావులకు  ప్రమేయముందని  వారిద్దరి పై  విచారణ చేయించాలని  సీఎంను ఆయన  కోరారు. అవినీతికి పాల్పడితే తన కొడుకైనా బిడ్డయినా జైలుకు పంపుతానని, అవినీతి పరుల భరతం పడతానని  అంటున్న  సీఎం అదే  నిజమైతే ఇసుక  అక్రమాల పై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

అల్లుడి అవినీతి సీఎం కేసీఆర్ కు కనిపించదా

తెలంగాణ వెబ్ న్యూస్;మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య విషయంలో  కనిపించిన అవినీతి,ముఖ్యమంత్రి  కేసీఆర్ కు తన అల్లుడు రాష్ట్ర  మైనింగ్ శాఖ మంత్రి హరీష్ రావు శాఖలో కనిపించడం లేదా అని తెదేపా అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి  ప్రశ్నించారు. మైనింగ్  మాఫియాతో కుమ్మక్కెన మంత్రులను,అధికారులను  బర్తరఫ్  చేయాలని డిమాండ్ చేస్తూ తెదేపా తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ ఎన్ ఎఫ్) లు గురువారం మైనింగ్ శాఖ ఎ.డి కార్యాలయాన్ని ముట్టడించాయి.దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి నాంపల్లి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా నర్సి రెడ్డి టీఎన్ ఎన్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి కలిసి రాజయ్య అవిపీతికి పాల్పడ్డారనే  ఆరోపణల పై  సీఎం కేసీఆర్ ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు.

Thursday, 29 January 2015

ఎవరి దారి వారిదే!

తెలంగాణ వెబ్ న్యూస్;ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మాదిరిగానే  ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో విడివిడిగా ఎం సెట్,ఇతర వృత్తి విద్య ప్రవేశ  పరీక్షలు జరగబోతున్నాయి.ఉమ్మడిగా  పరీక్షలు  జరపాలని  కోరుతున్న  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కూడా విడిగా పరీక్షలు నిర్వహించే దిశగా సమాలోచనలు జరుపుతోంది. ఉమ్మడి  పరీక్షలకు  తెలంగాణ ప్రభుత్వం  ముందుకు  రాకపోవడంతో  తదుపరి  చర్యల పై దృష్టి పెట్టింది.ఉమ్మడిగా  పరీక్షలు జరిపేలా  న్యాయం  పోరాటం చేయాలనే  ఆలోచన  వచ్చినప్పటికీ  విద్యార్థులు,తల్లిదండ్రులు,విద్యావేత్తల నుంచి వచ్చిన  అభిప్రాయాల మేరకు  అందుకు ఇది తగిన సమయం కాదని భావిస్తోంది. సమయాభావం దృష్ట్యా ఆ ఆలోచనను తాత్కాలికంగా పక్కనబెట్టాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా  తెలిసింది. స్థానికేతర  కోటాలో ఇక్కడి వారు అక్కడ,అక్కడి వారు ఇక్కడ చదవాలంటే రెండు చోట్లా పరీక్షలు రాయాల్సిందే.

గొర్రెల మంద పై చిరుత దాడి;భయాందోళనలో స్తానికులు

తెలంగాణ వెబ్ న్యూస్,అనంతపురం జిల్లా రొద్దం మండలం లోచేర్లలో గొర్రెల మందపై చిరుతపులులు దాడి చేశాయి. ఈ దాడిలో 70 గొర్రెలు మృతి చెందాయి. చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.

పేదలకు ఇళ్లు నిర్మిస్తాం ;కేసీఆర్

తెలంగాణ వెబ్ న్యూస్;పేదలకు ఇళ్ల విషయంలో ఎన్నికల హామీకి కట్టబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ అన్నారు. నిరుపేదలకు నాలుగు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ రోజు ఆయన గృహనిర్మాణ శాఖ పై మంత్రులు,అధికారులతో సమీక్ష జరిపారు.గత  ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు కట్టించే  నెపంతో ఓట్ల  వేట చేశాయన్నారు.గృహనిర్మాణ పథకం అవినీతికి మారు పేరులా మారిందని  కేసీఆర్ ఆరోపించారు. పూర్తి అవినీతి రహితంగా గృహనిర్మాణ పథకం చేపడతామని,మంత్రులు,ప్రజాప్రతినిధులు అభిప్రాయాలు చెప్పాలని  ఆయన అన్నారు. నేతల అభిప్రాయాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు. రాజీవ్  స్వగృహ, రాజీవ్ గృహకల్పపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వీటి పై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.

విలువలు నేర్పని పరీక్ష

తెలంగాణ వెబ్ న్యూస్;ఇంటర్మీడియట్ కొత్తగా ప్రవేశ పెట్టిన నైతికత, మానవ విలువలు అనే సబ్జెక్టు పై బుధవారం నిర్వహించిన పబ్లిక్ పరీక్షను అధికారులు మమ అనిపించారు. ఆ పరీక్షకే విలువ లేకుండా పోయింది. చూచిరాతల నడుమ పరీక్ష ముగిసింది.సమాజంలో మానవ  విలువలు మంటకలుస్తున్నాయి.హత్యలు,అఘాయిత్యాలు,మహిళలపై దాడులు జరుగుతున్నాయి. కళాశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలు,మానవ  సంబంధాలపై  అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా  ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ లో ఓ సబ్జెక్టును ప్రవేశ పెట్టింది.సబ్జెక్టుకు మొత్తం 100 (60 మార్కులు పరీక్షకు, మరో 40 మార్కులు ప్రాజ్టెక్టు పని) మార్కులు కేటాయించింది.బుధవారం నిర్వహించిన పరీక్ష మాత్రం చూచిరాతల నడుమ  కొనసాగింది.
       జిల్లా వ్యాప్తంగా దాదాపు 260 ప్రభుత్వ,ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో నైతికత మానవ విలువల పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వం  చెప్పింది మేము నిర్వహించాం అనేలా పరీక్ష కొనసాగింది. విద్యార్థులు పుస్తకాలు చూసి పరీక్ష రాశారు. ఇదో పరీక్షలా కాకుండా  ప్రత్యేక తరగతుల నిర్వహణ మాదిరిగా విద్యార్థులు పక్కపక్కనే  కూర్చొన్నారు. విద్యార్థులకు అర్థం కాక పోతే కొన్ని చోట్ల  అధ్యాపకులే అర్థం కాకపోతే కొన్ని చోట్ల అధ్యాపకులే చెప్పి మరీ రాయించారు. ఈ సందర్భంగా పలువురి విద్యార్థులను  న్యూస్ టుడే పలకరించగా ఈ సబ్జెక్టు గురించి  ఇంతవరకు బోధించలేదు.పరీక్షకు వారం ముందు మాత్రమే అంతంతమాత్రంగా చెప్పారు. అందుకే మేం రాయలేక పోతున్నాం అని చెప్పారు.

నైతికత ...మానవ విలువపై పరీక్షలు

తెలంగాణ వెబ్ న్యూస్;పట్టణంలోని  ప్రభుత్వ,ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటరు మొదటి సంవత్సరం విద్యార్థులకు  నైతిక మానవ విలవలపై బుధవారం పరీక్షలను నిర్వహించారు.ఇంటరు బోర్డు కొత్తగా మొదటి సంవత్సరం  విద్యార్థులకు పరీక్షలను నిర్వహిస్తున్నారని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సీతారాములు తెలిపారు.మొదటి సంవత్సరం విద్యార్థులంతా పరీక్ష రాసినట్లు  ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపల్ తెలిపారు.

Cricket tournament

At ameerpet

Wednesday, 28 January 2015

తేది-28-01-2015 ప్రతికా ప్రకటన ఉపాధి హమీ కూలీ పేదల ప్రజల హక్కు- పంచాయితీరాజ్ శాఖ ఐటి శాఖ మంత్రి కె.తారక రామా రావు • మహత్మగాందీ జాతీయ ఉపాధిహమీ పథకం పనులను వేంటనే గ్రామాల్లో ప్రారంభించాలి • ఉపాదిహమీ పథకాన్ని మరింతగా మెరుగ్గా ఉపయోగించుకోవాలి • యంపిడివోలతో కలెక్టర్లు వారానికోసారి సమీక్ష నిర్వహించాలి • యంపిడివోలు గ్రామాలల్లో పర్యటించి ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైతే జిల్లాకలెక్టర్లు సైతం గ్రామాల్లోకి వెళ్లాలి మహత్మగాందీ జాతీయ ఉపాధిహమీ పథకం పనులను వేంటనే గ్రామాల్లో ప్రారంభించాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామా రావు జిల్లా కలెక్టర్లను అదేశించారు. సచివాలయంలోని సిభ్లాక్ లో కలెక్టర్లతో ఉపాదిహమీ పథకంపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాదిహమీ పథకం పనులు జిల్లాల్లో జరుగుతన్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా నల్గోండ, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లా ఉపాదిహమీ పథకం పనులు బాగా మెరుగుపరుచాల్సిన అవసరం ముందని జిల్లా కలెక్టర్లకి తెలిపారు. కేంద్రం ఉపాదిహమీ పథకం పై పరిమితులు విధిస్తుందన్న నేపథ్యంలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించామని ఉభయసభలు తీర్మానం చేసాయని గుర్తు చేశారు.

.

KTR GARI VC ON MNREGS... 1. Jilla yantrangam NREGS meda pani chestunna teeru paina asamtruppi 2. Ventane collectors n PD lu marintha baaga cheyalani adhesham 3. Mpdo's ni programme officers ga niyaminchinanduna vaaru activega panicheyali 4. Upadhi haamini marintha baaga upayeginchukuntam 5. Kendram nregs meeda parimithulu vidhistundannappudu ts govt theevranga vyathirekinchindi.. 6. Upadi haami tho assets creation jagaraali 7. Nregs lo haritha haaram, agriculture, marugu dodla nirmanananiki pradhanyatha ivvali -minister PRIT TO COLLECTORS IN VEDIO CONFERENCE

.

Press Club in association with Homeocare International is organizing a free Swine Flu preventive medical camp to distribute the homeopathic medicine for Journalists at Press Club Somajiguda premises on 28th from 11 to 4 pm. Please Provide Coverage & make it Success.

.

పాఠశాల బస్సుకు నిప్పు పెట్టిన దుండగలు

తెలంగాణ వెబ్ న్యూస్;నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీచైతన్య టెక్నోస్కూల్ కు చెందిన రెండు బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున నిప్పంటించారు.పాఠశాల  ఆవరణలో ఉన్న బస్సుల నుంచి మంటలు చెల రేగడంతో స్థానికులు పాఠశాల యాజమాన్యానికి సమాచారం  అందించారు.అగ్నిమాపక సిబ్బంది  ఘటనా  స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు సమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బీ హెచ్ ఈఎల్ టైన్ షివ్ లో 3 నెలల బాలుడికి స్వౌన్ ప్లూ

తెలంగాణ వెబ్ న్యూస్;హైదరాబాద్ బీహెచ్ఈఎల్ టౌన్ షివ్ లో 3 నెలల బాలుడికి స్వైన్ ప్లూ సోకినట్లు నిర్థరణ అయ్యింది.స్వైప్లూ సోకిన చిన్నారిని కాంటినెంటల్ ఆసుపత్రికి  తరలించిన చికిత్స అందిస్తున్నారు.

పింఛన్ల చెల్లింపుల పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సమీక్ష

తెలంగాణ వెబ్ న్యూస్;పింఛన్ల చెల్లింపుల పై కలెక్టర్లు,అధికారులతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వీడియా కాన్ఫరెన్స్ నిర్విహించారు.ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు పింఛన్ల చెల్లింపులు చేపట్టాలని  ఆదేశించారు.పట్టణాల్లో బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్ల చెల్లింపునకు  కసరత్తు చేయాలని  సూచించారు.నిజామాబాద్,నల్గొండ జిల్లాల్లో పోస్టాఫీసుల ద్వారా పింఛన్ల చెల్లించాలని పేర్కొన్నారు.

కేంద్ర సాయం సాధిస్తాం

తెలంగాణవెబ్ న్యూస్;విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ రాబట్టుకోవడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.తాను ఆశావాదినని,సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాలనే మనస్తత్వం ఉన్న తాను నమ్మకం  కోల్పోనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కున్న ఆర్థిక ఇబ్బందులను దావోన్ లో కేంద్ర  ఆర్థిక మంత్రి  అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.నిధుల   లేమి కారణంగా అభివృద్ది పనులను పరిమితం  చేసి నెట్టుకొస్తున్నామని  ఆయనకు వివరించామని తెలిపారు. దీని పై స్పందించిన  ఆయన చట్టప్రకారం అంధ్రప్రదేశ్ కు రావాల్సిన  ప్రయోజనాలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.

Tuesday, 27 January 2015

ఆడపిల్లకు భద్రత ఉండే సమాజం కావాలి; పవన్ కల్యాణ్

తెలంగాణ వెబ్ న్యూస్;ఆడపిల్లకు భద్రత ఉండే సమాజం కావాలని,ఆడపిల్లలు ధైర్యంగా బయటకు వెళ్లాలని సినీ నటుడు ,జనసేన  పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే నిలదీయగలిగే సత్తా విద్యార్థుల్లో రావాలని పవన్ ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఈరోజు  ఆయన పర్యటించారు. జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ స్వచ్చభారత్ విజయానికి అందరూ తమ వంతు కృషి చేయాలని  పిలుపు నిచ్చారు.దేశవ్యాప్తంగా పరిశుభ్రత ఒకరి వల్ల సాధ్యం కాదని పవన్ కల్యాణ్ అన్నారు.

కేసీ ఆర్ నమ్మకాన్ని నిలబెడతా;కడియం

తెలంగాణ వెబ్ న్యూస్;ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై నమ్మకం ఉంచి పెద్ద బాధ్యతను అప్పగించారు.ఆయన నమ్మకాన్ని నిలబెడతా.కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సోమవారం వరంగల్  వెళుతున్న కడియం  శ్రీహరికి జనగామ, స్టేషన్ ఘన్ పూర్ లలో తెరాస కార్యకర్తలు స్వగతం పలికారు.

త్వరలో తెలుగు సీఎం ముఖాముఖి

తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్,తెలంగాణకు సంబంధిచిన ముఖ్యమైన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు,కేసీఆర్ లు నిర్ణయించారు. ఇక పై తరచూ సమావేశాలు జరిపేందుకు అంగీకరించారు.విద్యారంగం,విద్యుత్తు,నీటిపారుదల,ఉద్యోగుల విభజన వంటి అంశాలపై సమావేశాలు జరిపేందుకు సుముఖత చూపారు.గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. గణతంత్ర  దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు  సందర్భంగా ముఖ్యమంత్రులు ఇద్దరూ రాజ్ భవన్ లో భేటీ అయ్యారు.

ఫేస్ బుక్,వాట్సప్ ముఖం చాటేశాయి !

తెలంగాణ వెబ్,న్యూస్;సోషనల్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ తో సహా.వాట్సప్ మెసెంజర్లు మంగళవారం మధ్యాహ్న ప్రాంతంలో స్తంభించిపోయాయి. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో  ఈ రెండు ప్రధాన నెట్ వర్క్ లతో పాటు,ఇప్పుడిప్పుడే విస్తృతం అవుతున్న మరో సోషనల్ వర్కింగ్ సైట్ ఇన్ స్టాగ్రామ్ కూడా దాదాపు నిలిచిపోయింది.మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి ఫేస్ బుక్ లోకి పోస్టింగ్ చేయడం సాధ్యం కావట్లేదు.అలాగే,అప్పటివరకు ఫేస్ బుక్ లో ఉన్నవాటిని చదవడం కూడా ఎవరికీ కుదరంలేదు.
దీంతో వినియోగదార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫేస్ బుక్,వాట్సప్ లు ముఖం చాటేయడంతో నెటిజన్లకు ప్రపంచమే ఒక్కసారిగా స్తంభించినంత పని అయ్యింది.దీని పై ట్విట్టర్ వేదికగా విపరీతమైన వ్యాఖ్యనాలు వచ్చాయి.అయ్యో...ఫేస్ బుక్ పోయిందే,ఇక మునుషులు మనుషులతోనే నేరుగా మాట్లాడుకోవాలా అంటూ ఒకరు వ్యాఖ్యానించారు.ఫేస్ బుక్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్ కి లక్షలాది రీట్వీట్లు వస్తున్నాయి.

బోనగిరి

                   
                                బోనగిరి
                  R.T.C.బస్సును.
                  కారు ను ఢి కోట్టి నా
                ప్రవెట్టు లారి ప్రయానికులు
                 సురక్షితం.
               లారి డ్రైవర్ నిర్లక్షితం.

Monday, 26 January 2015

రేపటినుంచి వాటర్ గ్రిడ్ పనుల పర్యవేక్షణకి మంత్రి కె.తారకరామ రావు రేపు మహబూబ్ నగర్, 28 వరంగల్, 29 ఖమ్మం రేపు కోల్లాపూర్ మండలంలో ఏల్లోరు వద్ద ఇంటెక్ వెల్ నిర్మించే చోట క్షేత్ర స్ధాయి పర్యటన, వాటర్ గ్రిడ్ పనులతోపాటు నాగర్ కర్నుల్ నియోజకవర్గంలో పలు అభివృధ్ది కార్యక్రమాలకి శంఖు స్ధాపన కోల్లాపూర్ లోఅర్ డబ్యూయస్ తోపాటు ఇతర శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి

.

చదువుకున్నోళ్లే ఓ టేయట్లేదు

తెలంగాణ వెబ్ న్యూస్;ఎన్నికల్లో ఓటు వేయకపోతే ..సమాజంలో ప్రశ్నించే హక్కును కోల్పోయినట్లేనని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంచి నాయకుణ్ని ఎన్నుకొని ..దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని  ఓటర్లకు పిలుపునిచ్చారు.నిరక్షరాస్యుల కంటే చదువుకున్న వాళ్లే పోలింగ్ కేంద్రానికి రావడానికి బద్ధకిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పాల్గొనని వారికి ప్రభుత్వాన్ని సైతం విమర్శించే హక్కు లేదన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్చందంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్గ్  ఆప్తి చేశారు.

నా కలను నాకే అప్పగించారు

తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ లో కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత నిర్బంధ విద్యనందించాలన్నది నాకల.తెరాస మేని ఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దీన్ని మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముందు ప్రతిపాదించినప్పుడు...మరికొన్ని  సూచనలతో ఆయన ఆమోదించారు. ఇప్పుడీ కలను నిజం  చేసే బాధ్యతను కూడా ముఖ్యమంత్రి నా పై పెట్టారు. తప్పకుండా న్యాయం చేస్తా  సీఎం సహాయ సహకారాలతో స్వప్నాన్ని సాధ్యం చేసి చూపిస్తా..అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ,విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

విద్యార్థులకు మాస్కలు,సబ్బుల పంపిణీ

తెలంగాణ వెబ్ న్యూస్;పట్టణంలోని ఎస్సీ,ఎస్టీ,బీసీ వసతి గృహాల విద్యార్థులకు మాలమహానాడు ఆధ్వర్యంలో ఆదివారం స్వైన్ ప్లూ వ్యాధి పై ఆవగాహన కల్పించి ఉచితంగా మాస్కులు,సబ్బులు పంపిణీ చేశారు.మాలమహనాడు నేతలు పట్టణంలోని ఎస్సీ బాలికలు,ఎస్టీ,బీసీ బాలుర వసతి గృహాలకు వెళ్లి స్వైన్ ప్లూ వ్యాధి పై ఆవగాహన కల్పించారు. అనంతరం వారికి మాస్కులు,సబ్బులు ఆందించారు.మాలమహానాడు గౌరవ అధ్యక్షుడు అర్జున్ కుమార్,బుచ్చిబాబు,వివేక్ వర్దన్,వేణుగోపాల్,నర్సింహులు,మహేందర్,
శేఖర్,బాల్ రాజ్,పద్మజ పాల్గొన్నారు.

Sunday, 25 January 2015

వాటర్ గ్రిడ్ కోసం వరుసగా జిల్లా పర్యనలు చేయనున్న మంత్రి కె.తారక రామారావు · 27న మహబూబ్ నగర్, 28 వరంగల్, 29 ఖమ్మంలో పర్యటించనున్న మంత్రి · జిల్లాలో వాటర్ గ్రిడ్ తాలుకు పూర్తి స్ధాయి ప్రజేంటేన్లు సిధ్దం చేయాలని అదేశం · జిల్లాలోని వాటర్ గ్రిడ్ పూర్తి సమాచారంతో అదికారుల సిద్దంగా ఉండాలి · అర్ డబ్యూయస్ పునర్ వ్యవస్ధీకరణ పై ఒకటి రెండు రోజుల్లో అదికారిక ఉత్తర్వులు · పిబ్రవరి 10 నాటికి ఫైలాన్ నిర్మాణం పూర్తి, వేంటనే సియంలో అవిష్కరణ · నీటిపారుదల శాఖ నుంచి అనుమతులు పూర్తి వాటర్ గ్రిడ్ పనులను మరింత వేగిరం చేసేందుకు మంత్రి కె. తారక రామారావు వరుసగా జిల్లాలు పర్యటించనున్నారు. 27 న మహబూబ్ నగర్, 28న వరంగల్, 29న ఖమ్మం జిల్లాలో పర్యటన చేసి వాటర్ గ్రిడ్ పనులను, ఏర్పాట్లను పరిశీలించనున్నారు. జిల్లా పర్యటనకి వచ్చినప్పుడు అధికారులు పూర్తి సమాచారంతో సిద్దంగా ఉండాలని , ఏ సమాచారం అడిగినా వేంటేనే అంధించాలనని అధికారులకి తెలిపారు. ప్రతి ఓక్క జిల్లా ఏస్. ఈలు పవర్ పాంయింట్ ప్రజెంటేషన్ సిధ్దం చేయాలని, ఈ ప్రజేంటేషన్లో వాటర్ గ్రిడ్ కి ఏక్కడనుండి నీళ్లను తీసుకుంటున్నామో, వాటితో పాటు జిల్లాలో నిర్మించే ఇంటెక్ వెల్స్, పూ

.

On the advice of Chief Minister, the Governor has consented to drop Dr T. Ramaiah from the council of minister for medical and health with immediate effect. Kadiam sriharai as new minister. He taking the oth at Rajbhavan 2. 45.

.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కడియం శ్రీహరి

తెలంగాణ వెబ్ న్యూస్;వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి రాజ్ భవన్ లో తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి  ముక్యమంత్రి కేసీఆర్,మంత్రులు హరీశ్ రావు,కేటీఆర్,ఈటెల,జోగు రామన్న,ఎంపీ కేకే తదితరులు హాజరయ్యారు.
       ఇటీవల రాష్ట్రంలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను తొలగిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నరసింహన్ ఆమోదించిన నేపథ్యంలో ఆయన స్థానంలో కేసీఆర్ కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

కడియం శ్రీహరిని మంత్రి వర్గంలోకి తీసుకున్న కేసీఆర్

తెలంగాణ వెబ్ న్యూస్;వరంగల్ ఎంపీ కడియం  శ్రీహరిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో కి తీసుకున్నారు.ఉప ముఖ్యమంత్రి రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి మరికా సేపట్లో రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఉపసభాపతిలో పాటు పలువురు మంత్రులు రాజ్ భవన్ చేరుకున్నారు.

మద్యం సేవించి వాహనాలు నడిపిన 24 మందిపై కేసు

తెలంగాణ వెబ్ న్యూస్;హైదరాబాద్ బంజారాహిల్స్ లో శనివారం అర్థరాత్రి ట్రాఫిక్  పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 24 మంది పై కేసులు నమోదు చేశారు.12 కార్లు 10 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను స్వాదీనం చేసుకున్నారు.

కేసీ ఆర్ మాయమాటలకు బాబుతోనే సమాధానమిప్పిస్తాం

తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాయమాటలకు తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో వరంగల్  నడిబొడ్డున సమాధానం చెప్పిస్తామని తెదేపా శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. తెలంగాణకు నీటి విషయంలో చంద్రబాబు అన్యాయం చేశారని హరీశ్ రావు అంటున్నారని,నిజంగా అన్యాయం జరిగితే రుజువు చేయాలని,అఖిల పక్షం పెట్టాలని డిమాండ్ చేశారు.

పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

తెలంగాణ వెబ్ న్యూస్;తెరాస పార్టీ ముఖ్య నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు.రాష్ట్రంలో తాజా పరిణామాలపై  ఆయన వారితో చర్చిస్తున్నట్లు సమాచారం.ఎంపీ కడియం శ్రీహరిని పిలిపించినట్లు తెలుస్తోంది.ఉప ముఖ్యమంత్రి రాజయ్య అంశంపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Saturday, 24 January 2015

INDIA'S BIGGEST CORPORATE CYCLING EVENT BACK WITH BANG


INDIA’S BIGGEST CORPORATE CYCLING EVENT BACK WITH BANG


Hyderabad, January 24….The REPUBLIC RIDE – 2015, one of the longest running series of India’s most popular corporate cycling event is back with its 6th annual edition, and will be held at GMC Balayogi Stadium here at Gachibowli on 26th January, 2015.  It will be flag Hoisting at 7 AM by Shri. K. T. Rama Rao – Minister for IT E & C & Panchayat Raj, and the Govt schools students who are part of TAF’s education program. Several corporate CEO’s and Govt dignitaries, including Dr. Jayesh Ranjan, IAS V.C & M.D TSIIC, will accompany the honorable minister in flagging off the 100 KM REPUBLIC RIDE.

 

The REPUBLIC RIDE is one of the most awaited cycling events by corporate teams in the city. 1500 bicyclists from over 100 plus MNCs such as Wells Fargo, Novartis, Invesco, Broadridge , ADP, Dr. Reddy’s, Franklin Templeton, Thomson Reuters  and many more will take part in the event.  This kicks off impressive list of TAF Rides for 2015 which range from target distances of 50 KM to 1200 KM. 

 

The 100 KM ride would be completed by riders either individually or as members of a team (team size - 4 to 10 members). The ride will start from and end at the stadium. Riders will ride out of the stadium and come back after covering a scenic route of 100 KM which will include the Cycle-2-Work path of the Hitec city, Taramati Baradari, Gandipet and Himayat Sagar lakes. All Riders finishing with in cut off times will receive a medal and an e – certificate for timing.

 

All this is done for celebrating our nationally important day and making a positive difference in the lives of underprivileged students. The goal of the entire event is to create awareness on cycling and the education of under-privileged students, especially for the students of five schools adopted by The Atlanta Foundation – namely -  Anjaiah Nagar Government Primary School, Siddique Nagar Government Primary School, Gachibowli Primary School, and CNN Tanda Primary School.

 

Organized by the The Atlanta Foundation , a registered trust that promotes the cause of health and education, these rides are also supported by the prominent industry forums namely NASSCOMHYSEATiE, etc. The health benefits of Cycling are immense. It is one of the easiest ways to exercise, and people can ride almost anywhere, any time and all through the year.  There is no need to spend a fortune, as TAF routinely provides cycles to hundreds of people to try cycling to explore it as a means of recreation, fitness etc.

 

Cycling builds strength and muscle tone, builds stamina, improves cardio-vascular fitness, it burns calories, improves health, coordination and reduces stress. Cycling can be integrated into any fitness program.  We urge people in city particularly corporate executives to get into active cycling – ‘Cycle to Work’. Participate in cycling events, encourage your family members cycle frequently” said Deenanath Harapanahalli, Founder and CEO, The Atlanta Foundation.

Cricket tournament inaugurated by bjp mlc candidate c.ramchander rao.

At ameerpet ghmc ground.

Dear Friends, Who are living in Hyderabad please wear face mask compulsory while roaming on roads! Now swine flue cases are 393 as admitted in the hospital and 35 patients have been died more over not admitted cases we don't know about it as who are suffering with swine flue! All the patients are shifting to Gandhi and Osmania Hospitals, avoid outside foods. For remaining patients the treatment is going on! Forward to all your friends who are staying in Hyderabad! Wear face mask compulsory!

.

full info of barak obama. Schedule to India... Acc to pmo.... Full schedule of barak obama ---- 25 jan 4.50 am arrival on new delhi palam tec 25 jan 5.15 arrival in hotel maurya sheraton 25 jan 8.30 am ceremornila reception at rashtpati bhawan 25 jan 10 am tributes at rajghat 25 jan 11 am delegation level talk ay Hydrabad house 25 jan 4 pm arrival at morya shertaon 25 jan 6.30 pm call on. President followed by banquet, rashtrapati bhawan... 26 jan 8.30 am arrival at rashtrapati bhawan 26 jan 8.45 am. Republic day chief guest rajpath 12.30 pm hotel maurya sheraton 26 jan 1 pm metting with pm in 7 rcr 26 jan 4.30 pm president at home 26 jan 5.30 pm. Ceo business forum metting at taj palace 27 jan 10 pm speech at Shri fort auditoriam 27 jan 1pm arrival at maurya hotel 27 jan 1.20 departure for agra palm tech 27 agar vist taj mahal... This is likey happen that us president likey to fly to washington directly from agara.... And there is plan B also that On 27 jan 4.30 he arriv

.

పత్రికా ప్రకటన-1 జనవరి 23, 2015 వైద్య పరమైన సమస్యలు,సవాళ్లు, సంక్షోభాలు ఎదురైనప్పుడే కాకుండా ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా సమర్దంగా ఎదుర్కునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ముఖ్యమంత్రిని కలిసింది. కేంద్ర ప్రజారోగ్య శాఖ అడీషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌ డా.అశోక్‌కుమార్‌, డా.శశిఖరే, డా.ప్రదీప్‌, డా. మహేష్‌, డా.ప్రణయ్‌ కుమార్‌లతో కూడిన బృందం నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆసుపత్రులను సందర్శించింది. అనంతరం వారు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా బృందానికి నేతృత్వం వహించిన డా.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన స్వైన్‌ప్లూ ప్రభావాన్ని తెలంగాణలో బాగా తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉపయోగపడ్డాయన్నారు. స్వైన్‌ప్లూ పై యుద్దం ప్రకటించి రాష్ట్ర రాజధాని నుండి ఏరియ ఆసుపత్రుల వరకు మందులను అందుబాటులో ఉంచడం తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించండంలో కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉపయోగపడ్డాయని చెప్పా

.

స్వైన్ ప్లూ పై భయం వద్దు

తెలంగాణ వెబ్,న్యూస్;స్వైన్ ప్లూ పై ప్రజలు భయపడాల్సిన పనిలేదని.నివారణకు  అవసరమైన మందులు  అందుబాటులోకి వచ్చేశాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి డాక్టర్ రెడ్డి శ్యామల తెలిపారు. శుక్రవారం  స్థానిక కార్యాలయంలోని  తన ఛాంబరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్లూవిర్ సిరప్.ప్లూవిర్ మాత్రలు జిల్లాకు వచ్చాయని  భయంలేదని భరోసా ఇచ్చారు. జిల్లాలోని కాశీబుగ్గలో నివసిస్తున్న ఒకరికి  స్త్వెన్ ప్లూ సోకిందన్న సమాచారం తమకు అందిన వెంటనే విచారణ జరిపించామన్నారు.అయిదేళ్ల కిందట సంబంధిత కుటుంబం మెదక్ వెళ్లిపోయి స్థిరపడిందని తెలిపారు.

Friday, 23 January 2015

ఎర్రగడ్డ శ్మశానవాటికలో ఎం.ఎన్ నారాయణ అంత్యక్రియలు పూర్తి

తెలంగాణ వెబ్,న్యూస్;అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఎమ్మెన్ నారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎంఎన్ తనయుడు విక్రమ్ తండ్రి అంత్యక్రియలు క్రతువు నిర్వహించారు. సినీ నటుడు వేణుమాధవ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు,అభిమానులు ఎంఎన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఆ మూడు గంటలు.. మొబైల్ ఫోన్ సర్వీసులు బంద్

తెలంగాణ వెబ్ న్యూస్;ఆగ్రాలోని తాజ్మమహల్ ను అమెరికా అధ్యక్షుడు ఒబామా సందర్శించనున్న సందర్భంగా 27 న తాజ్ మహల్ ప్రాంగణంతో పాటు ఆగ్రా నగరంలో మూడు గంటల పాటు మొబైల్ ఫోన్ సర్వీసులు బంద్ కానున్నాయి. భద్రతాచర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఒ బామా దాదాపు మూడు గంటల పాటు తాజ్మహల్ లో గడపనున్నట్టు తెలిసింది.

పది విద్యార్థులకు అవగాహన తరగతుతు

తెలంగాణ వెబ్,న్యూస్;పదోతరగతి విద్యార్థులకు  జిల్లా తెలంగాణ గణిత ఫోరం  ఈధ్వర్యంలో అవగాహన తరగతులు నిర్వహించునున్నట్లు  ఫోరం జిల్లా ఆధ్యక్షుడు దొంతు పాండురంగయ్య తెలిపారు.ఖమ్మం జిల్లాకు చెందిన మానసికనిపుణుడు హరీష్ కుమార్ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలిపారు.ఈనెల 29న తాడూరు మండలం ఐతోల్ లో,30న పెద్ద కొత్త పల్లిలో,31 న కొల్లాపూర్ లో,వచ్చేనెల 1వ తేదీన షాద్ నగర్ లో ఈ తరగతులు ఉంటాయన్నారు.చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనేలా సహకరించాలని కోరారు.

ప్రముఖ హాస్యనటుడు ఎంఎన్ నారాయణ కన్నమూత

తెలంగాణ వెబ్ న్యూస్;కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు.జనవరి 19న భీమవరంలో అస్వస్థతకు గురైనా ఆయనను విజయవాడ ఆసుపత్రికి తరలించారు.అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తీసుకొచ్చారు.కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రిలోచికిత్స పొందుతూ ఎంఎస్ నారాయణ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

రాజయ్య పై వేటు వేసేందుకు కేసీఆర్ యత్నం

తెలంగాణ వెబ్,న్యూస్;దళిత వర్గానికి చెందిన రాజయ్యను మంత్రివర్గ నుంచి తప్పించాలన్న వ్యూహంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని  తెదేపా అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఆరోపించారు.గురువారం ఆయన ఎన్టీఆర్ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ  స్వైన్ ప్లూను అరికట్టడంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చు కోవడానికే సీఎం హడావుడిగా సమీక్ష సమావేశం పెట్టి ఆ నెపాన్ని  రాజయ్య పై నెట్టి వేయడానికి ప్రయత్నిస్తున్నారని నన్నూరి విమర్శించారు.

Thursday, 22 January 2015

కుట్టు మిషన్

   
              బూర్గుల పాఠశాలలో
           ప్రగతి వెలుపర సోసైటి
            40 కుట్టు మిషన్లు,
           మహిళలాకు పంపిణీ
           కాసి రెడ్డి గూడలో
           బూర్గుల స్కూల్ 
           భవనంలో వాటర్
            ప్లాటు ఓపనింగ్.

ఫిల్టర్ వాటర్ ఓపనింగ్

                   
                              
                             జన్ సేన అగర్ వాల్
                            (సర్పంచ్ సుమన్)
                              బూర్గుల స్కూల్
                            అర్నలో ఫిల్టర్ ఓ పనింగ్
                              చేస్తున్నారు.     

Good news- Supreme Court has announced now that any person who meets road accidents can be taken to nearby hospital immediately. Hospital must not ask for police report to admit him/her, its Dr. duty to do first aid. Police can be informed later. Please pass to all. It may help someone... to save life. Plz sent 2 all......👍👍👍👍 ========================== Railway authorities have introduced a system where one can complain from a running train. The SMS about complaint will be acknowledged & attended. Give the train no, bogie no,precise nature of complaints like -no water in bath room/ no lights/ fan not working/ security problem etc through sms. It is an effective tool. The railway complaint sms no: is 8121281212. Please pass on this message, its very helpful ========================== 1. If you see children Begging anywhere in INDIA, please contact: "RED SOCIETY" at 9940217816. They will help the children for their studies. ========================== 2. Where you can search for any

.

Road Safety celebrations tomorrow at 6pm, at RTC Kalabhavan. Hon Transport Minister Sri P.Mahender Red dy is Chief Guest. Your esteemed presence will make a difference. Kiran, Sr.P.R.O and PRD team,apsrtc.

.

Fwd: Naturralle Refined Sunflower receives the award for "Asia's Most Promising Brands" - Press Release with Pictures


Naturralle Refined Sunflower receives the award for “Asia’s Most Promising Brands”  

Receives certification from World Consulting & Research Corporation (WCRC)

Hyderabad 22nd January 2015: Naturralle Refined Sunflower Oil, the flagship brand of Saraiwwalaa Agrr Refineries Limited (SARL) has set a new milestone by winning the prestigious award of “Asia’s Most Promising Brands 2014” conferred by World Consulting & Research Corporation (WCRC). This certification brings to fore Naturralle journey as a brand which has shown tremendous growth in the past few years and has been awarded the Asia’s most promising brand due to their focused efforts and innovative marketing strategies.

WCRC organizes Leader of the Year Awards to recognize exemplars that have successfully led transformation in their fields for the year 2014. Over 500 brands across 25 categories like FMCG, Real Estate, and Infrastructure etc. were evaluated through a 2 step process. For  Naturralle, WCRC followed a rigorous evaluation process. In the first step:  Secondary research mechanism was used with parameters including recall and impact study through branding, trust and faith through trade reports and growth through industry reports. An extensive research with in depth interviews was conducted to identify Naturralle as a promising brand in India. In the 2nd Step: A primary research included consumer survey, online polling was conducted. Selection of the Naturralle as Asia’s most promising brand was done by an expert council across India. The entire process has been validated & Certified by KPMG in India.


SARL has been steadily moving ahead on the growth curve. SARL in 2014, unveiled a new improved product and packaging under their flagship brand ‘Naturralle’. Naturralle Refined Sunflower Oil is rich in Omega 6 with Vitamins A,D & E, received a fantastic response from the market. 


Speaking on the occasion Mr. Anjani Kumar Gupta, Director, SARL said, “This is proud moment for our organization as Naturralle is awarded the Asia’s Most Promising Brand by World Consulting & Research Corporation (WCRC).  It reflects of the excellent quality and service that the SARL offers its consumers . We believe in quality and commitment and have strived hard to deliver excellent products. Over the last few years we have expanded our reach in Andhra Pradesh, Telangana, Karnataka, Maharashtra and Chattisgarh through our brand Naturralle.  We will be focusing on consolidating our position further and will introduce new SKU’s in the coming months. “


He further added that, “ All our products are manufactured in compliance with the world class hygiene & safety norms. Naturralle continues to prosper in this highly competitive industry through our endeavor to innovate and provide best in class.  We would like to thank our customers and stakeholders for their love and support over the years which has helped us achieve success & growth”. 



Warm Regards,

Sunil Kumar M
Mobile: 98665 20337

Konnections
Integrated Marketing Communication Consultancy  
We make the right impact
FB TWTRGoogle+ YouTube!i

Fwd: Balance Sheet of Life flyer-ss

omshanti,

this is to inform you that eminent speaker sister shivani , bollywood actor suresh oberoi, and deputy chief minister of Telangana Mahamood Ali ji is coming for 25th programme.  So we request your goodselves to please come with your cameramen's for coverage.

thanks and regards

b k kavitha

08790407771






Sinflu meda collector office lo Hon"ble Minister Dr P MahenderReddy garu adhikarulato samiksha. Schools lo pillala patla jagratha la mida avagahana penchali.rdo lu varivari prantalalo paristithi gamaninchali. Hyd parisaralloni mandalallo udruti unnanduna avasaramaina charyalaku adesham. Vadi sokinatlu anumanistunna variki vantana mandulu evvali. Avasaramaita adanapu vahanalu samakurchukondi.

.

Road Safety celebrations tomorrow at 6pm, at RTC Kalabhavan. Hon Transport Minister Sri P.Mahender Red dy is Chief Guest. Your esteemed presence will make a difference. Kiran, Sr.P.R.O and PRD team,apsrtc.

.

టి-హబ్ కి రేపు భూమి పూజ చేయనున్న ఐటి శాఖ మంత్రి కె.తారక రామా రావు

టి-హబ్ కి రేపు భూమి పూజ చేయనున్న ఐటి శాఖ  మంత్రి కె.తారక రామా రావు

తెలంగాణలో ఐటి రంగంలో పరిశోదనలను, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ చేపట్టిన టి –హబ్ ఐటి శాఖ మంత్రి కె.తారక రామా రావు కి రేపు శంఖుస్ధాపన చేస్తారు. ప్రంపంచ స్థాయి సౌకర్యాలు, ప్రమాణాలున్న దేశంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ ఇది. ఈ టి-హబ్ ఏర్పాటుతో హైదరాబాద్ ఇక దేశలోనే టెక్నాటజీ స్టార్ట్ అప్ నగరంగా నిలిచే అకాశం ఉంటుంది.  ఈ టి-హబ్ తో ఇక హైదరాబాద్ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ అవిష్కరణలకి కేంద్ర  కాబోతున్నది. ఐటి రంగంలో స్టార్ట్ అప్ లకి అత్యుత్తమ పరిశోధన సౌకర్యాలను టి-హబ్ లో కల్పించే అవకాశం ఏర్పడుతుంది.

టి-హబ్ శంఖుస్థాపన కార్యక్రమం రేపు (23-01-2015) పదకొండు గంటలకి ట్రిబుల్ ఐటి ప్రాంగణంలో జరపగుతుంది. ఈకార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్టారావు, మహేందర్ రెడ్డి లతో పాటు టి-హబ్ బోర్డు అప్ డైరెక్టర్ గా ఉన్న బివిఅర్ మెహన్ రెడ్డి, పిజె నారాయన్'(ట్రిబుల్ ఐటి), అజిత్ రంగ్నేకర్( డీన్ ఐయస్ బి), ప్రొ. పైజాన్ ముస్తాపా(విసి నల్సార్)లతో పాటు.. పలువురు ఉన్నాతాధికారులు పాల్గోంటారు.

టి-హబ్ వివరాలు----

Ø పరిశోధనలకి అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యం

Ø తెలంగాణలోని ఇతర  ఇంక్యూబేటర్లకి సహకారం

Ø అలోచన నుంచి అవుట్ పుట్ దాకా పరిశోధనలకి సహకారం

Ø వినూత్న అలోచనలున్న యువతకి ఉద్యోగం మాత్రమే కాకుండా కంపెనీలు సృష్టంచేలా మేనేజ్ మెంట్ పరమైన నైపుణ్యాలు అందించడం

Ø వచ్చే ఐదేళ్లలో  విజయవంతమైన 1000 స్టార్ట్ అప్ కంపెనీలు ఏర్పాటు లక్ష్యం

Ø  25 అత్యుత్తమ ఇంక్యూబేటర్ల ఏర్పటు

Ø సూమారు 10,000 వేల ప్రత్యక్ష్య ఉద్యోగాల కల్పన

Ø  టి-హబ్ లో ఉండే స్టార్ట్ అప్స్ కి ఐడియా దశలో (లాంచ్ పాడ్) ప్రాథమిక పరిశోధనలో( యాక్సెలరేటర్ కంపెనీలు), కంపెనీ నుంచి మార్కెటింగ్ దశకి( ప్రొపెల్లర్) దశల్లో స్టార్ట అప్స్ కి సహకారం

Ø ఇప్పటికే ఐయస్ బి, ట్రిబుల్ ఐటి, నల్సార్ వంటి సంస్ధలతో యంవోయు

Ø టిహబ్ కోసం  ప్రాథమిక మూలదనం 10 కోట్లతో కంపెనీ ఏర్పాటు

Ø ఇప్పటికే సైయంట్ చైర్మన్ బివిఅర్ మెహన్ రెడ్డి, శశి రెడ్డి- శ్రీ కాపిటల్ పౌండర్, గిరిష్ రెడ్డి- కెకెఅర్  ప్రిస్మా, సిపి గుర్నాని- సియివో, టెక్ మహీంద్రాలను ఇప్పటికే డైరెక్టర్లుగా ఉండేందుకు అంగీంకరించారు.

Ø రెండు దశల్లో అబివృధ్ది చేసే టి-హబ్ కోసం మెత్తం సూమారు 235 కోట్ల ఖర్చుచేయబోతున్నారు. మెత్తం మూడు లక్షల అరవై వేల స్వేర్ పీట్స్  విస్తీర్ణంతో టి-హభ్ ఏర

T.hub PRESS release

.in iiit Hyderabad

కేసీఆర్ ..మాటలమారాఠీ

తెలంగాణ వెబ్ న్యూస్;సీఎం కేసీఆర్ మాయలోడు,మాటలమరాఠీ అని తెలంగాణ తెదేపా శాసనసభా పక్ష(టీటీడీఎల్పీ) ఉప నేత రేవంత్ రెడ్డి అన్నారు.స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తగదన్నారు. బుధవారం ఆయన  ఎన్టీఆర్ భవన్ లో మీడియా తో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై,మంత్రి మహేందర్ రెడ్డి వ్యాఖ్యల పై తీవ్రంగా ధ్వజమెత్తారు.వచ్చేనెలలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటిస్తారని తాము ప్రకటించిన మురుక్షణమేతెరాస నేతల  గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని  మంత్రి మహేందర్ రెడ్డి అన్నారని ఇది ప్రభుత్వ నిర్ణయమా,తెరాస పార్టీ నిర్ణయమో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి విపరీత పోడకలు వినాశనానికి దారి తీస్తాయన్నారు. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించేందుకు తాము  పోరాడతామన్నారు.చంద్రబాబుకు దేశంలో ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని,ఆయన పర్యటనను అడ్డుకుంటామనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

వైద్య పరీక్షలు ప్రైవేటుపరం

తెలంగాణ వెబ్,న్యూస్;ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాల్సిన సాధారణ వైద్య పరీక్షలను కూడా ప్రైవేటుకు అప్పగించేందుకు సర్కారు యత్నింస్తోంది.రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను కాంట్రాక్టు పద్ధతిపై ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించుందుకు తెరవెనుక కసరత్తు సాగుతోంది. ఈ కాసరత్తు కార్యరూపం దాలిస్తే...రాష్ట్రంలో నిత్యం లక్షల మంది ఒౌట్ పేషెంట్లకు,వేల మంది ఇన్ పేషెంట్లకు కొద్దో గొప్పో అందుతున్న ప్రభుత్వాసుపత్రుల సేవలు ఇకముందు నిర్వీర్యమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

మార్చి 11 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు

తెలంగాణ వెబ్,న్యూస్;ఇంటర్మీడియేట్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు  9,90,912 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ కేటగిరిలో 9,33,038 మంది,ఒకేషనల్ లో 57,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.

పది పరీక్షలు పాత విధానంలోనే

తెలంగాణ వెబ్,న్యూస్;విద్యా వ్యవస్థను సంస్కరణల బాట పట్టిస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది.పదో తరగతి పరీక్షలను  ఈ ఏడాది పాత విధానం (11 పేపర్లు)లోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.మరోవైపు విద్యా బోధన మాత్రం  నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)కు అనుగుణంగా మారిన  పాఠ్యప్రణాళికతో జరగాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం పై ప్రైవేటు,కార్పొరేట్ స్కూళ్ల ఒత్తిడి ఫలించినట్లయింది.

విజవాడ నుంచి ‘ఇంటర్’పరీక్షలు

తెలంగాణ వెబ్,న్యూస్;నవ్యాంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు విజవాడ నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఇందుకోసం ఎస్ఆర్ఆర్ కళాశాలలో క్యాంప్ఆఫీస్ ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు ఏపీ ఇంటర్ బోర్డు పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వ్యక్తమైనట్లు సమాచారం.ఇంటర్ బోర్డు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ,పరీక్షల నిర్వహణను రాష్ట్ర రాజధాని ప్రాంతం నుంచే నిర్వహించటం మంచిదన్న అభిప్రాయంతో బోర్డు ఈ ప్రతిపాదన  చేసింది.విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండటంతో ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు.ఇంటర్ బోర్డు సెక్రెటరీ రామశంకర్ నాయక్ ఇప్పటికే పలు మార్లు  ఈ కళాశాలను పరిశీలించారు.ఇక్కడి నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుని పర్యవేక్షణ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ఇంటర్ బోర్డువర్గాలు భావిస్తున్నాయి.

అయోమయంలో టెన్త్ విద్యార్థులు

తెలంగాణ వెబ్,న్యూస్;కొత్త పాఠాలు..పాత విధానంలో పరీక్షలు 
                             ఇప్పటికీ పూర్తికాని పాఠ్యప్రణాళిక
                              మార్చి 26 నుంచి పది పరీక్షలు
     విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్ధేశం చేసే పదో తరగతి పరీక్షలు మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి.ఇంకా 65 రోజులు మాత్రమే ఉంది.వీటిలో ఆదివారాలు,సెలవు దినాలు మినహాయిస్తే మిగిలింది రెండు నెలల్లోపే.ఈ వ్యవధిలోనే విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలి.ప్రభుత్వం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు గంటల్లో విద్యార్థులను ఉపాధ్యాయుులు చదివిస్తున్నారు.అయితే  ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు రావడం,ఆపుస్తకాలు నిరంతరం సమగ్ర మూల్యాంకనంలో ఉండటం ఈ పుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించకపోవడం,సకాలంలో పాఠ్య ప్రణాళికల బోధన పూర్తికాకపోవడం వంటి అంశాలు పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి.

Wednesday, 21 January 2015

33/kv విద్యుత్ సబ్ స్టేషన్

 
        బూర్గుల.కోత్తగా సబ్ స్టేషన్ ప్రారంభం;దీనికి ముఖ్య అతిధులు;
       విద్యుత్ ఎమ్మేల్యే లక్ష్మారెడ్డి 
      షాద్ నగర్ MLA ,అంజయ్య యాదవ్
     MP.జిటెందర్ రెడ్డి M.NAGAR
     M.P.T.C.అజి బాయి
     M.P.T.C.బుచ్చిబాయి,సర్పంచ్ సుమన్,
     తదితరులు హాజరైన్నారు.

NABARD sanctions ` 450.61 crore to Andhra Pradesh & Telangana State

PRESS RELEASE



Considering the need for a faster infrastructural development in the rural areas

Government of India has created a dedicated fund known as Rural Infrastructure

Development Fund (RIDF) of ` 25000 crore with National Bank for Agriculture and Rural

Development (NABARD) for the current year. Of this ` 1205 crore has been allocated to

Andhra Pradesh and ` 900 crore has been allocated to Telangana.

During the Project Sanction Committee Meeting held on 16th January 2015 at New Delhi,

NABARD has sanctioned ` 200.05 crore for Andhra Pradesh and ` 250.61 crore for

Telangana for various infrastructural projects in these states taking the cumulative

sanctions during the year to ` 852.26 crore and ` 250.61 crore for Andhra Pradesh and

The sanction given to Andhra Pradesh will be utilized for creation of 43 hospitals in 13

districts whereas, the sanction for Telangana will be used for construction of 6

Polytechnic buildings, 26 Junior Colleges, 13 roads and 33 bridges in 9 districts of the

State., Shri Jiji Mammen, Chief General Manager, NABARD informed.

Shri Mammen also informed that NABARD is considering the request of Telangana

Government in part funding “Mission Kakatiya” Project in Telangana State. Andhra

Pradesh Government has also requested for a similar support for their “Neeru Chettu”

project, which is also under consideration of NABARD.

PRESS RELEASE

NABARD sanctions  ` 765 crore to  the State of Telangana

Shri Jiji Mammen, Chief General Manager, NABARD in a statement said realizing the

importance of Warehousing infrastructure for promoting Agriculture economy in the

country, Government of India has established a dedicated fund “Warehouse

Infrastructure Fund” in NABARD with a corpus of ` 5000 crore for the year 2014-15.

Warehousing facilities are necessary to prevent the loss arising out of unscientific

storage and also to equip the farmers with a convenient credit product of financing

Shri Mammen announced sanction of Warehouse construction / renovation for

additional storage capacity of 12.60 LMT, in 1037 locations, in 9 districts of Telangana

State from Warehouse Infrastructure Fund (WIF) with a total outlay of ` 806 crore and

WIF loan of ` 765.363 crore. The sanction was accorded by the Project Sanction

Committee of NABARD on 16th January 2015.

Telangana State has recently made an assessment of the warehousing requirement in

the state and it has estimated a gap of around 21 Lakh MT in the State. Out of this gap

12.60 lakh MT will be addressed through the sanction provided by NABARD.

The creation of warehouses will help the farmers in availing finance against warehouse

receipt which will help in distress sale against commodities after the harvesting.

జర్నలిస్ట్ కుటుంబాలకు అండగా మేము ఉంటామని తెరాస మరో సారి రుజువు చేసింది. రామన్న స్పందించిన తీరు అభినందనీయం..కెసిఆర్ గారు కూడా సంతాపం తెలిపారు కూడా . స్వయం పాలన లాభం యిది . తెరాస ప్రభుత్వం జర్నలిస్ట్ ఫ్రెండ్లీ అనిపించేలా మరిన్ని నిర్ణయాలను తీసుకోవాలి

.

అందుబాటులో నవోదయ హాల్టికెట్లు

తెలంగాణ వెబ్,న్యూస్;వట్టెం జవహర్ నవోదయ వద్యాలయంలో చేరడానికి  ఫిబ్రవరిలో  జరిగే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లను  ఎమ్మార్సీ లో తీసుకెళ్లాలని మండల విద్యాధికారి మనోహర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.పరీక్ష కేంద్రం మనియారాణి పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అంబేడ్కర్ యువజన సంఘం

తెలంగాణ వెబ్,న్యూస్;ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెల్లి లో అంబేడ్కర్ యువజన సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్  తెలిపారు.అధ్యక్షుడిగా మిద్దె బాల్ రాజు,ఉపాధ్యక్షుడిగా చారకొండ నర్సింహులు,ప్రధాన  కార్యదర్శిగా శివకుమార్,సంయుక్త కార్యదర్శిగా విఠ్యాల రవికుమార్ ,కోశాధికారిగా నర్సింహతోపాటు కార్యవర్గ సభ్యులుగా 11 మందిని ఎన్నుకున్నట్లు తెలిపారు.

Pls put the scrolls of Sri. KTR garu: 1. Senior Paatrikeyulu Swargeeya Hari Prasad gari kutumbaniki TRS Party tarafuna 2 lakshala aardhika sahayam..KTR 2. Hari Prasad gari kutumbaanni anni vidhaluga aadukuntam..KTR

Pls put the scrolls of Sri. KTR garu: 1. Senior Paatrikeyulu Swargeeya Hari Prasad gari kutumbaniki TRS Party tarafuna 2 lakshala aardhika sahayam..KTR 2. Hari Prasad gari kutumbaanni anni vidhaluga aadukuntam..KTR

నేడు బూర్గుల విద్యుత్తు ఉపకేంద్రం ప్రారంభోత్సవం

తెలంగాణ వెబ్,న్యూస్;ఫరూఖ్ నగర్ మండలంలోని బూర్గులలో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రానికి బుధవారం రాష్ట్ర విద్యుత్తు ఏడీ చంద్రమౌళి తెలిపారు. ఉప కేంద్రం ప్రారంభోత్సవం ఉదయం 8.30 గం.లకు జరుగుతుందని తెలిపారు.మంత్రితో పాటు విద్యుత్తు శాఖ ఎస్ఈ రాములు,డీఈ వెంకటనర్సింహారెడ్డి,ఎమ్మేల్యే వై.ఆంజయ్య యాదవ్ కార్యక్రమంలో పాల్గొంటారని  తెలిపారు.

స్వైన్ ప్లూపై తెలంగాణ సఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ వెబ్,న్యూస్;స్వైన్ ప్లూపై వైద్య,ఆరోగ్య శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో సమీక్ష నర్వహిస్తున్నారు.ఉప ముఖ్యమంత్రి రాజయ్యతో పాటు,పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వైన్ ప్లూ వల్ల తెలంగాణ లో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

కల్లు కాంపౌండ్ లో ఎస్ ఐ మృతి

తెలంగాణ వెబ్,న్యూస్;కల్లు కాంపౌండ్ లో  ఎస్ ఐ మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.రాయదుర్గం సీఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలం బొట్లగడ్డ తండాకు చెందిన వి.రిములు (53) సైబరాబాద్ పోలీస్ కమిషనరేటర్ లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. రాజేంద్ర నగర్ బుద్వేల్ లోని పోలీస్ క్వార్టర్స్ లో నివసముంటున్న రాములు మంగళవారం  ఉదయం కార్యాలయానికి వెళ్లి..10 గంటలకు  అనుమతి తీసుకొని బయటకు వచ్చాడు.మధ్యాహ్నం రాయదుర్గం కల్లు కాంపౌండ్ ముందు ఓవ్యక్తి  చనిపోయాడని స్థానికులు కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు.ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతి చెందిన వ్యక్తి ఎస్ఐ రాములుగా గుర్తించారు.అయితే స్థానికులు మాత్రం రాములు కాంపౌండ్ లోనే చనిపోయాడని అంటున్నారు.కల్లు తాగుతూ నేలకొరిగాడని..అది గమనించిన కాంపౌండ్ సిబ్బంది రాములును బయట వదిలేసినట్లు స్థానికులు పేర్కొన్నారు.

Tuesday, 20 January 2015

Y. Yellareddy ex minister anthyakriyalaki hazarayyenduku Utkur village. Makthal constituency ki bayalderina manthrulu KT rama rao, juppaly, laxmareddy....

.

MINISTER talasani padayatra

.

తేది- 20-01-2015 పత్రికా ప్రకటన వాటర్ గ్రిడ్ పనులను క్షేత్రస్ధాయిలో పరిశీలించేందుకు పంచాయితీ రాజ్ శాఖ -మంత్రి కె. తారక రామా రావు వాటర్ గ్రిడ్ పనులను క్షేత్రస్ధాయిలో పరిశీలించేందుకు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామా రావు రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పవ్యించనున్నారు. రేపు ఉదయం హైదారాబాద్ నుంచి బయలు దేరి జిల్లాలోని కోల్లాపూర్ మండలంలో కల్వకుర్తి ఏత్తిపోతల పథకం వద్ద తెలంగాణ వాటర్ గ్రిడ్ కోసం ఏల్లూరు గ్రామం వద్ద నిర్మించబోయే ఇంటెక్ వెల్ తాలుకు సర్వే మరియు డిజైన్ పనులను పరిశీలించనున్నారు. వాటర్ గ్రిడ్ పనులను పర్యవేక్షించేందుకు ఇక నుంచి వరుసగా క్షేత్ర స్ధాయిలో పర్యటనలు చ యనున్నట్లు మంత్రి కె.తారక రామా రావు తెలిపారు. వాటర్ గ్రిడ్ కోసం జిల్లాలో జరుగుతున్న పనులను సమీక్ష నిర్వహించనున్నారు. ఏల్లూర్ పర్యటన తర్వతా కోల్లాపూర్ లోని కెఏల్ ఐ గెస్ట్ హౌస్లో పంచాయితీరాజ్, అర్ డబ్యూయస్ శాఖలతోపాటు అసరా పింక్షన్ల మీద సమీక్ష నిర్వహిస్తారు. ఈపర్యటనలో జిల్లా మంత్రులు జూపల్లి క్రిష్టారావు, లక్ష్మారెడ్డిలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పర్యటనలో పాల్గోంటారు. హైదరాబాద్ నుంచి మంత్రి కె.తారక రామా రావు వెంట పంచాయ

.

Monday, 19 January 2015

Fwd: MASTER MINDS CA CPT RANKS PRESS NOTE

MASTER MINDS CA-CPT RESULTS

MOTORCYCLE RALLY BY INDIAN COAST GUARD 19 Jan 2015: Continuing with its efforts to strengthen Coastal Security setup along the coast of Kerala and Mahe, the Coast Guard District Headquarters No.4, at Fort Kochi organised the sixth Motorcycle Rally to spread coastal security awareness along 520 Kms long coast. A total of twenty six participants from Indian Coast Guard & Kerala State Police are taking part in the rally. The rally was flagged off by Deputy Inspector General Harpreet Singh, Commanding Officer, Coast Guard Air Enclave in presence of Shri. Venu, Asst Commissioner of Police, Kochi. The objective of the rally was to sensitise the coastal populace and fisher community on coastal security awareness, importance of carrying valid documents while fishing, recent threat developments, need for individual contributions towards “Swachh Bharat Abhiyan”. Each team consisting of 07 motor cyclists set off to Beypore in the North and Vizhinjam in South. During the rally printed materials and handouts on Coastal Security Awareness and distress at sea will be distributed to fishermen and coastal populace along the coast. The team will return to Kochi on 22 Jan after visiting about 25 coastal villages along the route. The participants will interact with local administration and visit Coastal Police Stations for exchange of information. The rally was sponsored by BPCL Kochi refinery. Speaking on the occasion, DIG Harpreet Singh informed the press that this was the first Motor Cycle rally in the current year which this Headquarters had been organising for last five years. He called upon the Coastal Police and Fisheries Department to join with the Coast Guard in spreading Coastal Security Awareness along Kerala Coast. 

.

తేది-19-01-2015 పత్రికా ప్రకటన వాటర్ గ్రిడ్ కోసం ప్రత్యేక వీడియో కాన్పరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు Ø వాటర్ గ్రిడ్ కోసం ప్రత్యేక వీడియో కాన్పరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభం Ø జిల్లా అర్ డబ్యూయస్ అధికారులతో తొలి కాన్ఫరెన్సు నిర్వహించిన మంత్రి Ø లైన్ సర్వే, ఇంటెక్ వెల్స్ పై అధికారలుతో విడియో కాన్పరెన్స్ Ø లైన్ సర్వేని ఏట్టిపరిస్ధితుల్లోను నెలఖరుకి పూర్తి చేయాలని అదేశం Ø మెత్తం సూమారు 40 వాటర్ గ్రిడ్ సంభందిత కార్యాలయాలను వీడియో  కాన్పరెన్సుతో అనుసంధానం Ø వాటర్ గ్రిడ్ పనుల పరిశీలన కోసం మహబూబ్ నగర్ ఏల్లూర్ లో క్షేత్ర పర్యటన సోమవారం అర్ డబ్యూయస్ ఈయన్ సీ కార్యాలయంలో విడియో కాన్పరెన్స్ సౌకర్యాన్ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు ప్రారంభించారు. మెత్తం వాటర్ గ్రిడ్ కార్యలయాల నెట్ వర్క్ ని విడియో, టెలీ కాన్పరెన్పులతో అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా జిల్లా ఏస్ ఈ కార్యలయాలు- కేంద్ర అర్ డబ్యూయస్ కార్యలయాయంలో విడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించారు. జిల్లాల్లోని యస్ ఈ కార్యలయంలోని ఏస్ ఈ, మరియు ఇతర అర్ డబ్యూయస్ సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వానికి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైన పథకమని , ఇందుకోసం డిపార్టమెంట్ మెత్తం కష్టపడి పని చేయాలని వారిని కోరారు. ప్రతి అదివారం విడియో కాన్పరెన్సు ఉంటుందని, వాటర్ గ్రి డ్ పనులు క్షేత్ర స్ధాయిలో ప్రారంభం అయ్యేదాక కలసి పనిచేద్దామన్నాని ఉద్యోగులను కోరారు. వాటర్ గ్రిడ్ పనులను మంత్రి కె.తారకరామారావు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వాటర్ గ్రిడ్ లైన్ సర్వేను వేంటనే పూర్తి చేయాలని, ఇందుకోసం అవసరమైతే అదనపు టీంల సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. ఏట్టిపరిస్ధితుల్లో ఈనెలకరు నాటికి సర్వేపనులు పూర్తి చేయడంతోపాటు ఇంటెక్ వెల్స్ టెండర్లు పిలవాలని, వచ్చెనెల మెదటి వారంలో పనుల ప్రారంభించాలని కోరారు. ఇంటెక్ వెల్స్ నిర్మాణం వచ్చే మే మాసాంతం నాటికి సెప్ స్టేజ్ కి రావాలని, దీని భాద్యత పూర్తిగా జిల్లా ఏస్ ఈలదే అని తెలిపారు. ఇంటెక్ వెల్స్ నిర్మానంలో అనుభవం, నిర్మాణ సామర్ధ్యం ఉన్న కంపెనీలకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు మెత్తం వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన కేంద్రకార్యలయాధికారుల నుంచి వారి పర్యటన వివరాలు అడిగి తెల్సుకున్నారు. వాటర్ గ్రిడ్ కి ఉన్న ప్రాధాన్యత ధృష్య్టా పరిపాలనా అనుమతులు గంటల్లోనే( రోజులు తరబడి కాకుండా, గంటల్లోనే) ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు వచ్చే నెలలో నల్గోండలో ప్రారంభించబోయే పైలాన్ పనులపైన సమీక్ష నిర్మించారు. పనులు పూర్తి కావస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి కార్యలయంలో చర్చించి పైలాన్ అవిష్కరణ తేదిని ఖరారు చేయాలన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను క్షేత్ర స్ధాయిలో పరిశీలించేందుకు మంత్రి కె.తారక రామా రావు మహబూబ్ నగర్ జిల్లాలో  ఏల్లూరులో పర్యటించనున్నారు. ఏల్లూర్ వద్ద నిర్మించనున్న ఇంటెక్ వెల్ తాలుకు సర్వే, డిజైన్, నిర్మాణానికి సంబందించిన పనులను పరీశీలించనున్నారు. ఇక పైన వాటర్ గ్రిడ్ పనుల పరిశీలన కోసం క్షైత్ర స్ధాయితో  వరుసగా పర్యటించి పనులను పరీశీలిస్తామన్నారు.           ప్రతికా ప్రకటన-2  గ్రామపంచాయితీలు విద్యుత్ బిల్లులు చెల్లించాలి- పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు గత ప్రభుత్వాల మాదిరిగా గ్రామ పంచాయితీ నిధుల్లోంచి నేరుగా మినహయించుకోకుండా నేరుగా పంచాయితీలక నిధులు ఇచ్చినందున గ్రామ పంచాయితీల్లో పేరుకు పోయిన విద్యుత్ బకాయిలను చెల్లించాలని మంత్రి కె.తారక రామ రావు తెలిపారు. పంచాయితీలపై నమ్మకంతో 1350 కోట్ల రూపాయాల 13 అర్ధిక సంఘం నిధుల్లో 70శాతం నేరుగా పంచాయితీలకి ఇచ్చిన నేపథ్యంలో పంచాయితీలు విద్యుత్ బకాయిలకి కొంత కేటాయించుకుని భాకీలను చెల్లించాలన్నారు. తమ ప్రభుత్వం గ్రామ పంచాయితీలకి అధికారుల ఇవ్వడానికి ముందుకు వచ్చిన నేపథ్యం పంచాయితు భాధ్యలు తీసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. సంవత్సరాలపాటు స్ధానిక సంస్ధలకి ఏన్నికలు జరపక పోవడంతో కేంద్రం నుంచి రావల్సిన నిధులు రాలేవని, దీంతో గ్రామ పంచాయితీలు నిధులు లేక బకాయిలు పేరుకు పోయాన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయితీల విద్యత్ బకాయిల భారం గత ప్రభుత్వాల అలసత్వ ఫలితమన్నారు. సచివాలయంలోని డి బ్లాక్ లో విద్యుత్  శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తోపాటు డిస్కమ్ ల విద్యుత్ అధికారలు, పంచాయితీ రాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని తాగునీటి పంపుసెట్లకి విద్యుత్ కనెక్షన్లు ఏట్టి పరిస్ధితుల్లోను తోలగించవద్దని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. గ్రామ పంచాయితీలకి విద్యుత్ భారం తగ్గించేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్యాయాలపై దృష్టి సారించాలని విద్యుత్ శాఖధికారులకి సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లోని విద్యుత్ దీపాలు నిరంతంరం వెలగకుండా కట్టడి చేసే మూడవ వైర్ ఏర్పాటు కోసం 14 కోట్ల రూపాయాలను డిస్కంలకి చెల్లించే అంశాలన్ని పరిశీలించాని పంచాయితీ రాజ్ ప్రిన్పిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ని అదేశించారు. దీంతో పాటు కేంద్రం ప్రారంభించిన నూతన ఏల్ ఈడీ బల్బుల వినియోగం పైన కార్యచరణ చేపట్టాని కోరారు. దీంతో పాటు గ్రామాల్లోని నీటి పంపులకి సోలార్ పంపుసెట్లు, వీది దీపాలకి సోలార్ ల్యాంపుల ఏర్పాటుని పరీశీలీంచాలని కోరారు. ఈ సమావేశంలో డిస్క్ మ్ సియండిలు రఘుమా రెడ్డి, వెంటక్ నారాయణ, ఏనర్జీ శాఖ సెక్రటరీ అరవింద్ కూమార్, పంచాయితీరాజ్ కమీషన్ మురళి, ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ఇరు శాఖ అధికారులు పాల్గోన్నారు.  

.

Sunday, 18 January 2015

Ee nela chivarlo kammam ki kcr : thummala Dats final kaagane cheptha :thummala Tvaralo musi prakshalana, rods vistharana panulu chepadatham : thummala Skyways, junctions pai cm tho sameeksha :thummala Secratariat lo ghmc adikaarulatho mugisina thummala sameeksha

.

Fwd: photo


Ex MLA MARRI SHASHIDHAR REDDY AT NTR STATUE IN BEGUMPET RASOOLPURA.

Innovation : Dolfi 'washing device' - Machines may soon be history


London, Jan 18 (Agencies) : Washing clothes is a simple matter when at home, but becomes more difficult or unnecessarily expensive when traveling. You might have resorted to washing a shirt or two in the sink in a moment of desperation, and with the Dolfi you'll largely repeat that process, only with one big difference: the inclusion of ultrasonic tech, which is delivered by a handheld device about the size and shape of a bar of soap. Clothes are promised to be clean after about half an hour, no agitation or scrubbing necessary.

The Dolfi is being bid as a next generation washing device, and with it users are able to clean their clothes in the sink or just about any area that can hold water and clothing. Detergent is mixed in with the water and dirty clothes, then the Dolfi is plugged in and placed in the water.

Once turned on, Dolfi will glow blue and use ultrasound to create microscopic jets of water, essentially, which clean dirt and stains out of the fabric. The idea itself isn't new, with similar methods being used to clean things like jewelry, but it hasn't commonly been available for clothes washing purposes.




Dolfi is promised to be more gentle on clothing than running them through a traditional washing machine, and though you're left to ring the fabric out yourself before putting it up to dry, the entire process seems exceedingly simple and silent.

Andre Fangueiro, Dolfi's product designer, added: 'We want people to have more fun on their travels rather than stress about costly laundryservice, or spend time searching for coin laundries, or even waste luggage space packing extra clean clothing.

'With Dolfi, travel will become easier, happier and a lot more fun.'

The makers of Dolfi will launch their bid for funding to manufacture the product on Indiegogo on January 20.

Saturday, 17 January 2015

MINISTER ktr press note

గ్రామపంచాయితీల సమూల మార్పులకి సరికొత్త చట్టం యోచన- పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు

Ø ముఖ్యమంత్రితో చర్చించిన తర్వతే మరింత ముందుకు

Ø గ్రామాల్లోని సూమారు 29 మంది ప్రభుత్వ అదికారులు, ఉద్యోగులతో గ్రామ పంచాయితీల సమన్వయం

Ø చట్టం రూపకల్పనకి కేరళ, కర్నాటకా పంచాయితీ అద్యయనం

Ø ప్రభుత్వ నిధులు- ప్రజల పన్నులతో గ్రామ పంచాయితీల అభివృధ్ది

Ø ప్రజల సొమ్ము ప్రజలకే అనే భరోసా కల్పించే ప్రయత్నం

Ø గ్రామాభివృధ్దిలో మహిళా సంఘాలకి ప్రాధాన్యత

Ø పంచాయీతీ సెక్రటరీ- సర్పంచ్ లకి ప్రత్యేకంగా ట్రిబ్యూనల్స్, అంబూడ్స్ మన్ ఏర్పాటు పరిశీలన

Ø అంతిమంగా క్షేత్ర స్ధాయినుంచి వచ్చే సలహాలు, సూచనల మేరకి నూతన విధాన రూపకల్పన

 

ప్రభుత్వ విధివిధానాలు క్షేత్ర స్ధాయికి అనుకూలంగా రూపోందాలనే అలోచనకి తాము కట్టుబడి ఉన్నామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అలోచనల మేరకు గ్రామ పంచాయితీల్లో మార్పూలు తీసుకువచ్చేందుకు కొత్త చట్టం తీసుకువచ్చే యోచనచేస్తున్నట్లు అయన తెలిపారు. ప్రజలనుంచే ప్రభుత్వం విధానలు రూపొందాలనే స్పూర్తితో ముఖ్యమంత్రి చేపట్టిన మన ఉరూ మన ప్రణాళిక కార్యక్రమం నిర్వహించామన్నారు.  గ్రామ పంచాయితీల బలోపేతానికి, అసలైన అధికార వీకేంద్రీకరణకి అర్ధం వచ్చేలా , నిజమైన ప్రజాసామ్యస్పూర్తికి అద్దం పట్టేలా చట్టం తీసుకువచ్చే యోచన చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి గారితో పూర్తి స్ధాయిలో చర్చించిన తర్వతానే దీనిపై ముందుకు వెళతామని కె.తారక రామారావు తెలిపారు.

 

       రాష్ర్ట స్ధాయిలో ఉన్న ప్రభుత్వం మాదిరి గ్రామల్లోనూ గ్రామ ప్రభుత్వాల ఏర్పడాలన్నదే తమ అలోచనల అంతిమ లక్ష్యంమన్నారు. గ్రామ ప్రభుత్వాలంటే గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న సూమారు 29 ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని గ్రామ పంచాయితీ పరిధిలోకి తీసుకువచ్చేలా సమన్వయం చేయలనుకుంటున్నట్లు తెలిపారు. వీరందరు కూడా సర్పంచ్ నాయకత్వంలో నడిచే పంచాయితీలకి జవాబుదారీగా పని చేసేలా చూడాలనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.  తాము రూపోందించాలనుకుంటున్న ఈ నూతన చట్టం కోసం  కేరళ, కర్నాటక పంచాయితీ  పనితీరుని అద్యయనం చేస్తున్నామన్నారు. అక్కడి విధానలు  పూర్తిగా తెలంగాణలో అనుసరించలేకున్నా...పలు అంశాలను మాత్రం స్వీకరించవచ్చని అయన తెలిపారు.

గ్రామ ప్రభుత్వాల ఏర్పాటు ఏంత ముఖ్యమో, గ్రామ పంచాయితీలను స్వయం సమృధ్దిగా మార్చడం అంతే ముఖ్యమని మంత్రి తెలిపారు. ఇందుకోసం అన్ని రంగాల్లో గ్రామాల అభివృధ్ది చేయడం కోసం ప్రభుత్వ నిధులు, ప్రజల పన్నుల వినియోగంపై పారదర్శక విధానాలు రూపకల్పణ చేయాలని యోచిస్తున్నమన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ నిధులను ప్రభావవంతగా ఉపయోగించుకోవడంతో పాటు గ్రామ పంచాలయితీలకి ప్రజలు పన్నులు కట్టేందుకు ముందుకు వచ్చేలా వారి చైతన్యవంతం చేయాల్సిన అవసరముందన్నారు. పంచాయితీల్లో పన్నుల వసూలుని పెంచేందుకు ప్రజల్లో నమ్మకం పెంచి ప్రజల సొమ్ము ప్రజలకే చేరుతుందనే భరోసా కల్పిస్తే ఇది సాద్యమౌతుందన్నారు. ఈ మేరకు పన్నులు  కట్టే పౌరులకి రాయితీలు కల్పించడం ప్రజలసోమ్ము ప్రజల కోసమే అంటూ విసృతమైన ప్రచారం కల్పిచడం వంటి కార్యక్రమాలు చేపట్టే యోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాల్లో జరిగే పనుల వివరాలు, పన్నులు, నిధుల ద్వార వచ్చే అదాయాన్ని ఏప్పటికప్పుడు ప్రజలకి తెలిసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

కొత్త చట్టం రూపోందించే సమయంలో పంచాయితీ సెక్రటరీలు...సర్పంచ్ లతో సమన్వయంతో విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీరికి ఇచ్చే అధికారాలతోపాటు భాద్యతలను గుర్తేరిగేలా చర్యలు తీసుకుంటమన్నారు. ఇక గ్రామ పంచాయితీ కార్యదర్శులు, సర్పంచ్ లకి ప్రత్యేకంగా ట్రైబ్యూనల్స్, అంబూడ్స్ మన్ వంటి ప్రత్యేక ఏర్పటు చేసే అంశాన్ని పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 5372 క్లస్టర్లతోపాటు సూమారు 8పైచిలుకు పంచాయితీలున్నాయని, తాండాలను గ్రామ పంచాయితీలుగా మారిస్తై వచ్చే మరో 1200 అదనపు పంచాయితీల్లో సమూల మార్పులు తీసుకువచ్చేలా నూతన చట్టాన్ని రూపకల్పణ చేస్తామని మంత్రి తెలిపారు.

ఇప్పటికే మహిళా స్వయం సహయక సంఘాల పనితీరులో దేశానికే అదర్శంగా నిలిన విషయాన్ని ఏమాత్రం మరిచి పోకుండా, మహిళా సంఘాలకి గ్రామాభివృధ్దిలో ప్రాధాన్యత ఇచ్చేలా చూస్తామన్నారు. ఇందుకోసం మహిళల సేవలను ఏవిధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందో పరిశీలన చేస్తామన్నారు. తాము ఇప్పటికే గ్రామల్లో ఏర్పటు చేయబోయే ఈ పంచాయితీలను, వాటర్ గ్రిడ్ విలేజ్ నెట్ వర్క్ ని మహిళలకే అప్పచేబుతూ విధాన పరమైన నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు.

అయితే తాము కోత్త చట్టం రూపకల్పన  యోచన ప్రాథమిక దశలోనే ఉందని మెత్తం క్షేత్రస్ధాయి నుంచి వచ్చే సలహాలు, సూచలనల మేరకి విధానం రూపకల్పనకి ప్రయత్నం చేస్తామన్నారు. తాము రూపోందించ బోయే చట్టం ఖఛ్చితంగా దేశానికే పంచాయితీ వ్యవస్ధలో అదర్శంగా  ఉండేలా ప్రయత్నం చేస్తామని మంత్రి కె.తారక రామా రావు తెలిపారు. 

Panjagutta police adupulo iddaru ninditulu. Policela mantu security sibbandi nundi tupakulu ethukellina dundagulu

.

Sorry for the inconvenience... The following Video conference has been canceled.... Minister for PRIT KT Ramarao will hold a video conference on water grid with districts officials at 10.00 am today in ENC RWS office in Erramanjil. Initial visuals will be given....

.

Round Table on "Increasing Assembly Seats in Telangana and Andhra Pradesh - A Way Forward" at Club House in Ministers Qtrs Rd No 12, Banjara Hills will commence at 10.30...Kindly cover. Marri Shashidhar Reddy Secy, Dr M Channa Reddy Memorial Trust.

.

Hyderabad it Commisioner uppuleti devi prasad , ysrcp pammaru mla uppuleti kalpana daughter uppuleti keerthi samatha caught in drunk and drive at cancer Hsptl banjara hills..case booked vehicle seized. Vehicle is registered with keerthis name..

.

Web more Primary (no subject) Sai Srepaad to me 0 minutes agoDetails పత్రికా ప్రకటన-1 జనవరి 17, 2015 తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పిలుపునిచ్చారు. తెలంగాణలో అడవుల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 25 శాతం నుండి 33 శాతానికి పైగా ఉండేలా చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణను నిలపాలని కోరారు. అటవీ శాఖలోని ఖాళీలు భర్తీ చేస్తామని, వేతన సవరణ చేస్తామని, వాహన సౌకర్యం కల్పిస్తామని, పోలీసు భద్రత ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. నగర శివారులోని దూలపల్లిలోని ఫారెస్టు అకాడమీలో శనివారం రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అటవీ శాఖలోని రేంజర్లు, డిఎఫ్‌ఓలు, కన్సర్వేటర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటవీ భూమి అన్యాక్రాంతానికి గురువుతున్నదని, దాని రక్షణకు పాటు పడే సందర్బంలో ప్రాణ హాని కూడా జరుగుతున్నదని ముఖ్యమంత్రికి అటవీ శాఖ అధికారులు విన్నవించారు. స్మగ్లర్లు, భూ ఆక్రమణ దారులు, గుత్తి కోయల నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. కొంత మంది ఫారెస్టు అధికా

.

తేది-17-01-2015 పత్రికా ప్రకటన సమగ్ర తెలంగాణ అభివృధ్దికి కోసం సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామికాభివృధ్ది రంగాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం– పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు · గ్రామ కార్యదర్శులతో ప్రత్యేకంగా గంటపాటు తన కార్యలయంలో సమావేశమైన మంత్రి · ఉమ్మడి చెక్ పవర్ పైన ప్రభుత్వ వెనక్కి వెళ్లదు · ప్రజల పన్నులు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక · త్వరలో సర్పంచ్, గ్రామకార్యదర్శలకి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు · పంచాయితీ సెక్రటరీలతో మంత్రి సమావేశం తమ ప్రభుత్వం సమగ్ర తెలంగాణ అభివృధ్దికి కోసం సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామికాభివృధ్ది వంటి మూడు రంగాలే లక్ష్యంగా పని చేస్తున్నదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. సంక్షేమం రంగంలో పించన్లు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలను పెద్ద ఏత్తున చేపడుతున్నట్టు తెలిపారు. దీంతోపాటు వ్యవసాయభివృధ్దిలో చేరువుల పునరుధ్దరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గ్రామాలను సమగ్రంగా అభివృధ్ది చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృధ్ది కార్యక్రమాలు ప్రజల

.

Pls scroll... గ్రామా పంచాయితీ కార్యదర్శుల డైరీ మరియు కరదీపికను అవిష్కరించి పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు గ్రామాకార్యదర్శులు ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకు తీసుకుపోవాలి తమ ప్రభుత్వం సంక్షమం, వ్యవసాయం, పారిశ్రామికాభివృధ్ది లక్ష్యంగా పని చేస్తున్నది.. సంక్షేమం, వ్యవసాయభివృధ్దిలో గ్రామా కార్యదర్శుల పాత్ర కీలకం పంచాయితీ వ్యవస్ధలో సమూల మార్పులకి త్వరలో శ్రీకారం కార్యదర్శులు నిధుల దుర్వినియోగం కాకుండా చూడాలి దుర్వినియోగమైతే కఠిన చర్యలు... గ్రామా కార్యదర్శుదల సమస్యలను సాకూలంగా పరిష్కరిస్తాం....

.

Friday, 16 January 2015

Press release

.

Bengaluru, the next stop in TTF 2015 Series


 

Bengaluru, January 16, 2015: TTF (Travel and Tourism Fair), India’s biggest travel show network opened on Friday at Dr Prabhakar Kore Convention Centre, Bengaluru. 

The three-day annual trade fair has brought together more than 180 participants from all over India and abroad, including representations from 19 Indian states and 11 countries.


While Friday and part of Saturday is reserved for travel trade visitors, Saturday afternoon onwards the show is open for all, to facilitate weekend travel shopping. A visit to TTF is a delightful experience, as colourful pavilions and stalls are presenting glimpses, feel and flavour of their destinations and holiday products and packages.


Uttarakhand and Himachal Pradesh are the Partner States of TTF Bengaluru, whereas, Gujarat, Rajasthan, Kerala, Goa, Meghalaya, Jharkhand, Puducherry, Andaman & Nicobar Islands and Madhya Pradesh are the Feature States. Karnataka, the Host State, as always remains a strong participant in TTF Bengaluru. Other states also being well represented are Chandigarh, Delhi, Haryana, Jammu & Kashmir, Maharashtra, Tamil Nadu and West Bengal.

Uttarakhand Tourism will hold a special road show for the travel trade and media on the second day of TTF Bengaluru. Hon’ble Tourism Minister of Uttarakhand, Shri Dinesh Dhanai will address the gathering and share in detail about the developments on how Uttarakhand is reshaping itself after the disaster and how tourism is coming back to normalcy in the state.


The international participation at TTF Bengaluru is led by Nepal, the Partner Country. TTF Bengaluru also has private representations from Thailand, Malaysia, Singapore, Bhutan, UAE, Turkey, Egypt, Maldives & Denmark. With the new Tourism Minister and Tourism Secretary at the helm of affairs, India Tourism is present with a sizeable pavilion displaying Swachh Incredible India.

TTF is supported by the Ministry of Tourism, Government of India, the Host State-  Karnataka, and distinguished travel industry bodies including Incredible India, Pacific Asia Travel Association (PATA), Association of Domestic Tour Operators of India (ADTOI), Outbound Tour Operators Association of India (OTOAI), Travel Agents Association of India (TAAI), IATA Agents Association of India (IAAI), Indian Association of Tour Operators (IATO), Indian Exhibition Industry Association (IEIA) and International Association of Exhibitions and Events (IAEE).

Travel News Digest is the Official Trade Publication of the event.


TTF Bengaluru offers fascinating glimpses of hundreds of tourist destinations from across India and the world. In addition to State and National Tourism Organisations, a large number of hotels, resorts, travel agents, tour operators, cruise lines, railways and travel portals are taking part in the event.

Last weekend, Chennai Trade Centre witnessed a successful show. In continuation to that, a large number of travel and tourism organisations are showcasing top destinations for holiday, leisure and business travel in Bengaluru as well.

Next month, the show will be organised in Mumbai and New Delhi, with hundreds of participants from some 50 countries.

Fairfest Media Limited, the organiser of TTF pioneered the travel shows in India, in 1989. Since then, it has remained the market leader, presently commanding some 48% of all India market share. It organises TTF in 10 cities – Ahmedabad, Bengaluru, Chennai, Delhi, Hyderabad, Kolkata, Mumbai, Pune and Surat. Guwahati was added in 2014, to include India’s North East region in the TTF network. 

World congress it meeting

With cm KCR

# CM KCR gaaritho samaveshamaina Nasscom prathindhhulu... #samaveshamlo unna IT minister KTR # Hyderabad lo jaraganunna world Congerss in IT pai charcha... #Kasepatlo mediaki vivaraalu thelapanunna KTR and nasscom delegates

.

All India Industrial Exhibition - Numaish 2015 is launching its live web streaming of its platinum celebrations today at 7.00 PM and also launching a talent hunt. The inauguration will be graced by Exhibition Secretary Sri Narotham Reddy and prominent film personality Sri. Tammareddy Bharadwaja Garu among others. The event will be held on the main stage of Nampally exhibition grounds. We request you to depute your correspondent & cameraman to cover this important event. RSVP: Nagaraju - 8333990227

.

Tuesday, 13 January 2015

'HAPPY SANKRANTHI' Pls concentrate our membership drive with the following groups also 1 Rickshaw pullars assoc 2 Fruit vendors 3 Lorry owners 4 Lorry drivers association 5 Auto assoc 6 Jeep Driv assoc 7 INTUC - Labour 8 Arogyasri Beneficiaries 9 CM relief fund Benificiaries 10 Dealer families 11 Field asst families 12 Adarsh Rythu families 13 Sakshara Bharathi benif. families 14 health workers - families 15 members of temple committees - cgf grants given 16 Milk societies in our rev div 17 MLA CDF contractors 18 MP CDF contr 19 RTC employees - Ponnala Lakshmaiah, President, Telangana PCC

.

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామీణ పేదల జీవీతాల్లో వెలుగునింపుతాం.. పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామా రావు · గ్రామాల్లోని 264 కోట్లతో పేదలకి జీవనోపాదుల కల్పన ద్వారా వారి అదాయాన్ని పెంచుతాం · 2.5 లక్షల ప్రోడ్యూసర్ల ద్వారా ప్రోడ్యూసర్ అర్గనైజేషన్ల ఏర్పాటు · ప్రోడ్యూసర్ అర్గనైజేషన్ల ద్వార వరి, కందులు, డెయిరీ, గొర్రెలు, కూరగాయల వంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులు · ఉత్పత్తుల ద్వారా కృషి మార్టుల ఏర్పాటు · మెత్తం 150 మండాలాల్లోని, 2879 గ్రామా పంచాయితీల్లో పల్లెప్రగతి చేపడుతున్నామని, మెత్తం 77లక్షల77వేల,643 జనాబాను కవర్ చేస్తుందని, సూమారు 37 లక్షల పేద ప్రజలకి ఈపథకం ద్వార లబ్ధి · ప్రోడ్యూసర్ అర్గనైజేషన్లకి అధునాతన వ్యవసాయ మెళకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు, శిక్షణ · పల్లెప్రగతిలో భాగంగా చేపట్టనున్న వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల అమలుపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఉమ్మడి సమావేశం · పల్లెప్రగతి కార్యక్రమం మంచి ప్రయత్నమన్న మంత్రి పోచారం...తమ శాఖ పూర్తి సహకారం ఉంటుందన్నా పోచారం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామీణ పేదల జ

.

Dblock third floorlo... Palle pragathi pai programming minister's KTR n Pocharam joint samavesham Producers organizations erpatu pai SERP adhikaarula PPP briefing

.

Monday, 12 January 2015

GOVERNMENT OF TELANGANA ABSTRACT PUBLIC SERVICES - Constitution of High Power Committee to look into the recommendations of 10th h Pay Revision Commission, 2014 - Orders - Issued. =-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-= GENERAL ADMINISTRATION (SC.A) DEPARTMENT G.O.Ms.No. Dated 12 -01-2015. Read:- G.O.Ms.No.95, GA(Spl.A)Dept, Dt.28.2.2013 * * * O R D E R:- Government have appointed Sri Pradeep Kumar Agarwal, I.A.S.(Retd) as Pay Revision Commissioner with the terms of reference specified in the reference read above. 2. The Pay Revision Commissioner submitted his report to the Government on 29.05.2014. 3. Government, after careful consideration, have decided to constitute a High Power Committee to examine the recommendations of the Pay Revision Commissioner. Accordingly, Government hereby constitute a High Power Committee with the following Officers, to proc

.

Delhi Election Date of Nomination : 14 January 2015 Last date of Nomination : 21 January 2015 Scrutiny of Nomination : 22 January 2015 Last Date of nomination withdrawal : 24 January 2015 Date of Voting : 07 February 2015 Date of counting : 10 February 2015

.

GOVERNMENT OF TELANGANA ABSTRACT IAS - Certain transfers and postings - Notified. =-=-=-=-=-=-=-=-=-=-=-=-=-==-=-=-=-=-=-==-=-=-=-=-==-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=- GENERAL ADMINISTRATION (SC.A) DEPARTMENT G.O.Rt.No. Dated: 11.01.2015 * * * * ORDER: The following transfers and postings are notified: 1. Sri M.G.Gopal, IAS (83), who is waiting for posting, is posted as Principal Secretary to Government, Municipal Administration & Urban Development Department vice Dr. Shailendra Kumar Joshi, IAS (84 ) transferred. 2. Smt. Ranjeev R. Acharya, IAS (83), who is waiting for posting, is posted as Principal Secretary to Government, Education Department vice Sri Vikas Raj, IAS (92) transferred. 3. Sri Navin Mittal, IAS (1996), who is waiting for posting, is posted as Special Commissioner, Greater Hyderabad Municipal Corporation, Hyderabad in the existing vacancy. 4. Sri M. Veerabrahmaiah, IAS (97), Collector & District Magistrate, Karimnagar is transferred and posted as Special Commissioner, Gr

పంచాయితీరాజ్ మరియు వాటర్ గ్రిడ్ మీద సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి కెటియార్ జనవరి నెలకరులోపు వాటర్ గ్రిడ్ పనులకి టెండర్లు పిలవాలని ఆదేశం వాటర్ గ్రిడ్ పైలాన్ నిర్మాణం నెలఖరుకల్లా పూర్తి చేయాలని, పిబ్రవరిలో సియం అవిష్కరణ చేస్తారన్న మంత్రి వాటర్ గ్రిడ్ కి అవసరమైన ఇరిగేషన్ అనుమతులపై అశాఖ అదికారులతో సమావేశం కావాలని అధికారులకి అదేశం వాటర్ గ్రిడ్ కి అవసరమైన అటవీ, రోడ్డు శాఖ అనుమతులు వేంటనే పోందేలా చర్యలు తీసుకోవాలని అదేశం ఆర్ డబ్యూఏస్ శాఖ పుర్వవ్యస్ధీకరణపై చర్యలు తీసుకోవాలని రేమండ్ పీటర్ కి అదేశం పిఅర్ శాఖ మెత్తం పిఅర్ రోడ్డ పనులు వేంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఈఏన్ సి కి అదేశం క్వాలీటీ కంట్రోల్ విధంగా చేస్తారో పూర్తి స్ధాయి నివేధిక కోరిన మంత్రి జిల్లాకో ఈఈ అధ్యర్యంలో క్వాలీటీ కంట్రోల్ ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటాం... క్వాలీటీ కంట్రోల్ భాద్యత పిఅర్ ఉన్నతాధికారులదే... స్టేట్ క్వాలీటీ మానిటర్ల సేవలు వినియోగించుకోవాలని అధేశం

.

Saturday, 10 January 2015

పురుగు పట్టిన బియ్యం పంపిణీ

తెలంగాణ వెబ్,న్యూస్;మండలంలోని కరణ్ కోటలో ఆహారభద్రత కింద నాణ్యతలేని బియ్యం అందజేయడంతో తీసుకునేందుకు స్థానికులు నిరాకరించారు.గ్రామం లోని చౌక దుకాణంలో శనివారం డీలరు రెడ్డిమాణెప్ప బియ్యం పంపిణీ చేశారు.అంతా పురుగు పట్టి ఉండటంతో నాణ్యత  లేకుండాపోయింది.గమనించిన స్థానికులు విషయాన్ని వీఆర్ఓ సతీష్ రెడ్డి,సర్పంచి శివకుమార్,ఎంపీటీసీ రాజ్కుమార్ కు వివరించారు.వారంతా అక్కడికి చేరుకున్నారు.అయిదు బస్తాల్లో బియ్యం నాణ్యంగా లేనట్లు గుర్తించారు.ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పురుగు పట్టినట్లు తేల్చారు.

వేయి గ్రామాల్లో పర్యటిస్తా

తెలంగాణ వెబ్,న్యూస్;పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం ప్రజలకు సాగునీటి  సౌకర్యం కల్పించి,84 గ్రామాల ప్రజలను  పట్టి పీడిస్తున్న 111 ఉత్తర్వును రద్దు చేయించినప్పుడే ఎంపీగా తాను విజయం సాధించినట్లు అవుతుందని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలో శనివారం ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అయిదేళ్లలో నియోజకవర్గంలోని వేయి గ్రామాలు,వేయి బస్తీల్లో పర్యటించి అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

లక్ష్మీపురంలో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కేసీఆర్

తెలంగాణ వెబ్,న్యూస్;వరంగల్ పట్టణంలో ని లక్ష్మీపురం కాలనీలో పేదల ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.అనంతరం అర్హులకు పింఛను,ఆహారభద్రత కార్డులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య,ఎంపీ కడియం శ్రీహరి,ఎమ్మెల్యే కొండాసురేఖ తదితరులు పాల్గొన్నారు.

చదువు విద్యార్థిలో సౌశీల్యం పెంచాలి

తెలంగాణ వెబ్,న్యూస్;విద్యార్థులు చదువుకునే చదువు సౌశీల్యాన్ని పెంచేలా ఉండాలని రామకృష్ణా మఠానికి చెందిన స్వామి రఘునాయకానంద  అన్నారు.పురపాలిక పరిధిలోని చటాన్ పల్లి వివేకానంద విద్యాసంస్థల ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను  శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.వివేకానందస్వామి ప్రతి యువకుడి జీవితానికి స్ఫూర్తి అని కొనియాడారు. అనంతరం సంస్థల ఛైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడారు.

చెన్నమనేని రాజేశ్వర్ రావుని పరామర్శించిన మంత్రులు కె.తారక రామా రావు, ఈటెల రాజేందర్, యంపి సుమన్ చెన్నమనేని రాజేశ్వర్ రావు అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడా యశోధ హస్పిటల్లో చికిత్ప పోందుతున్నారు. అయనకి సర్జరీ జరిగింది.

.

Friday, 9 January 2015

మాదిగలు చైతన్యవంతులు కావాలి

తెలంగాణ వెబ్,న్యూస్;మాదిగలు చైతన్యవంతులు కావాలని,చెప్పులు కుట్టిన చేతులోనే చరిత్ర తిరగరాయాలని దళిత మేధావి డాక్టర్ వరం జ్యోతి పేర్కొన్నారు.నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపాన గల వంగపల్లిలో దండోర కళామండలి ఆధ్వర్యాన మాదిగ కవులు,కళాకారుల రాష్ట్ర స్థాయి శిక్షణ శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరంజ్యోతి మాట్లాడుతూ....మాదిగలు తెలంగాణను ఏలేందుకు సమాజ వికాసవంతులు కావాలని పిలుపునిచ్చారు.

సీఎం బందో బస్తులో కింద పడ్డ ఐజీ

తెలంగాణ వెబ్,న్యూస్;ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో బందోబస్తు వొధుల్లో ఉన్న ఐజీ నవీన్ చంద్ కాలుజారి కిందపడి పోయారు.మురికివాడల పర్యటనలో భాగంగా సీఎం శుక్రవారం ప్రగతినగర్ నుంచి మరో మురికివాడను సందర్శించడానికి వెళ్తుండగా ఆయన వాహనశ్రేణి వెనుదిరిగే సమయంలో ఈ సంఘటన జరిగింది.ఐజీ స్వల్పంగా దెబ్బలు తాకాయి.

పేదలైనా 125 గజాలు మించితే సొమ్ము చెల్లించాల్సిందే

తెలంగాణ వెబ్,న్యూస్;నిర్మాణాలు ఉన్న ప్రభుత్వ స్థలాల క్రమద్దీకరణను పకడ్బందీగా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా స్వీకరణ మొదలైన  నేపథ్యంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి,భూపరిపాలన ప్రధాన కమిషనర్ రాజీవ్ శర్మ, రెవెన్యూశాఖ, ముఖ్యకార్యదర్శి బి.ఆర్.మీనాలు జిల్లా కలెక్టర్లు,సంయుక్త కలెక్టర్లతో శుక్రవారం దూరదృశ్య సమావేశం (వీడియో కాన్ఫరెన్స్) నిర్వహించారు. క్రమద్దీకరణ అవకాశాన్ని ఎక్కువమంది వినియోగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు.

గంగదేవి పల్లి

తెలంగాణ వెబ్,న్యూస్;పదవి రావడం గొప్ప కాదు,ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నామనేదే ప్రశ్న అని సర్పంచులతో సీఎం  అన్నారు.దేశంలోనే అగ్రగ్రామిగా నిలిచిన గంగదేవిపల్లి గ్రామానికి చేతులెత్తి దండం పెట్టాలని ఆయన అన్నారు.పట్టుబడితే అభివృద్ది  ఆగ్రామంలా ఉంటుందని పిలుపు నిచ్చారు. కొన్ని పనులు ఆరంభించేటప్పుడు ఒట్టిగానే అనిపిస్తాయి. నేను తెలంగాణ ఉద్యమానికి బయలుదేరేటప్పుడు చాలామంది జోక్ చేశారు. ఇది అయ్యేదా పోయేదా అన్నారు.మరి ఇప్పుడు తెలంగాణ రాలేదా? కృతనిశ్చయంతో చేస్తే కచ్చితంగా వస్తుంది.మీరంతా పట్టుబడితే మీగ్రమాలన్నీ పసిడికొమ్మలవుతాయి అని కేసీఆర్ వెల్లడించారు.

సమస్యలు తీర్చాకే వెళ్తా సీఎం కేసీఆర్;

తెలంగాణ వెబ్,న్యూస్;పేదలకు న్యాయం జరిగే వరకూ వరంగల్ ను వదలనన్న ముఖ్యంత్రి  ఆ దిశగానే ముందు కెళుతున్నారు.గురువారం ఓరుగల్లుకు వచ్చి మురికివాడల్లో పర్యటించి  పేదల సాధకబాధకాలు విన్న కేసీఆర్  శుక్రవారమూ దాన్ని కొనసాగించారు.శని,ఆదివారలు కూడా ఇక్కడే ఉంటానని..సమస్యల పరిష్కారానికి ఏం చేద్దామో చెప్పండంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. పింఛన్లు,ఆహారభద్రత కార్డుల  విషయంలో పేదలకు న్యాయం జరిగేవరకూ వరంగల్  వదిలివెళ్లనన్న సీఎం నగరం మొత్తాన్ని  చుట్టేస్తున్నారు. 

Thursday, 8 January 2015

మీకు పత్రాలు ఇచ్చే వెళ్తా

తెలంగాణవెబ్,న్యూస్;ఇచ్చిన మాట మర్చిపోవడానికి 'పాత'తరహా ముఖ్యమంత్రిని కాదని కేసీఆర్ అన్నారు.''మాట ఇస్తే నెరవేరాలి.లేకపోతే నా తలకాయ తెగికిందపడాలి తనే పద్ధతిలో ఉంటా''ను అన్నారాయన.తాను తిరిగిన మురికి వాడల్లో శనివారం లోపు ఫింఛన్లు,ఆహారభద్రత కార్డకు ఎంపికైన వారికి పత్రాలు ఇచ్చే వరంగల్ నుంచి వెళ్తానని హామీ ఇచ్చారు.

అధికారలే మీ ఇంటికి వస్తారు...

తెలంగాణవెబ్,న్యూస్;నగరంలో పింఛను,ఆహారభద్రత కార్డుల విచారణ తీరు పై కమిషనర్ పాండాదాన్ మీద,కలెక్టర్ కిషన్ మీద కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల బాధలు తెలుసుకున్న సీఎం...శుక్రవారమే మళ్లీ సర్వే చేయించి  సాయంతంరంలోపు అర్హుల్ని ఎంపిక చేయాలని కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు.

పింఛన్లు ఇచ్చాకే వెళ్తా

తెలంగాణవెబ్,న్యూస్;పింఛన్లు,ఆహార భద్రత కార్డల జారీలో జాప్యం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ నగర అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.తక్షణమే అర్హులందరికీ వాటిని మంజూరు చేయాలని స్పష్టం చేశారు.గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు వస్తున్నానంటూ కేవలం నాలుగు గంటల  ముందు సమాచారం ఇచ్చి వచ్చిన సీఎం...రాత్రి 8 గంటల వరకు వరంగల్ నగరంలోని మురికి వాడల్ని సందర్శించారు.  వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లక్ష్మీపురం,సాకరాశికుంట.గిరిప్రసాద్ నగర్ వాడల్లో తిరిగి అక్కడి ప్రజల ఇబ్బందుల్ని  తెలుసుకున్నారు. ప్రధానంగా  పింఛన్లు,ఆహారభద్రత కార్డుల జారీకి అర్హుల విచారణ,ఎంపిక తీరు, పేదలక గృహాల నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు

తెలంగాణ వెబ్,న్యూస్;విద్యార్థుల ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం వారి భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవడం సరికాదని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరత్ కుమార్ అన్నారు.పెండింగులో ఉన్న ఉపకారవేతనాలు,ఫీజు రీఎంబర్స్ మెంటు బకాయిలను తక్షణం విడుదల  చేయాలనే డింమాండ్ తో ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం షాద్ నగర్ లో కళాశాలల బంద్ నిర్వహించారు.ఏబీవీపీ నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రవ్యాప్తంగా పెండింగులో ఉన్నరూ.980 కోట్ల ఉపకార వేతనాల బకాయిలను వెంటనే వడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఫాస్ట్ విధివిదానాలను తెలపాలన్నారు.మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ఉపకార వేతనాలు,రెన్యువల్ చేసుకునే తేదీలను ప్రకటించాలని కోరారు.విద్యాసంవత్సరం ప్రారంభమై ఎనిమిది నెలలు కావొస్తున్నా ఫీజులు చెల్లింపులో తెరాస ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.ఉపకారవేతనాలు విడుదల చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Wednesday, 7 January 2015

నిజాం పాలనకేసీఆర్ అంతరాత్మకు బాగా తెలుసు

తెలంగాణ వెబ్,న్యూస్;నిజాం పాలనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన  పొగడ్తలను తక్షణమే ఉపషంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రముఖ విద్యవేత్త చుక్కారామయ్య డియాండ్ చేశారు.బుధవారం సుందరయ్య కళానిలయంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం  ఈ సందర్భంగా చుక్కారామయ్య మాట్లాడుతూ నిజాం పాలన ఎలాంటిదో కేసీఆర్ అంతరాత్మకు బాగా తెలుసన్నారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని..వారి త్యాగాలను కించపరిచేలా కేసీఆర్ మాట్లాడటం బావ్యం కాదన్నారు.

సీ ఎంతో చర్చించకుండా హామీలు ఇవ్వలేం

తెలంగాణ వెబ్,న్యూస్;ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసినవారు కోరుతున్నవన్నీ న్యాయబద్దమైన కోరికలే...కాకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించకుండా  వాటి పై హామీ ఇవ్వలేమని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం రవీంద్ర భారతి  వేదికపై నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ మహాసభలో మంత్రి  వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 2015 దై నందినిని మంత్రి నాయిని  ఆవిష్కరించారు.

సగానికి పైగా బీసీలే

తెలంగాణ వెబ్,న్యూస్;సమగ్ర కుటుంబ సర్వే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు నిర్వహించిన  ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించింది.ఆందోళనలు,విమర్శలు, ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేసింది.

‘బకాయి’ లడాయి

తెలంగాణ వెబ్,న్యూస్;కొత్త విద్యార్థికి 'ఉపకారం' ఎప్పుడు వస్తుందో తెలియదు,
                             పాత విద్యార్థికి ఫీజు రీయింబర్స్ అవుతుందో లేదో తెలీదు,
                            ఫాస్ట్ పథకానికి మోక్షమెప్పుడో తెలియదు,
                             తెలంగాణ బడుగు విద్యార్థికి ఎంత కష్టం ఎంత కష్టం,
 చదువు చెప్పించి ఉపకారం  చేస్తందనుకుంటే..తెలంగాణ ప్రభుత్వం పరీక్షల మీద పరీక్షలు పెడుతోంది.కాలేజీల్లో చదువుకునేవారికి ఒక పరీక్ష, చదువులు పూర్తిచేసుకొని కాలేజీ వదిల పెడుతున్నవారికి మరోపరీక్ష,విద్యా సంవత్సరం పూర్తి అవుతుందా లేదా అనేది తెలియదు,విద్యా సంవత్సరం ఎలాగో గట్టెక్కినవారికి సర్టిఫికెట్ దక్కుతుందో లేదో తెలీదు ఫీజు రీయింబర్స్ బకాయిలు చెల్లించకుండా... ఫాస్ట్ పథకానికి మోక్షం కలిగించకుండా..తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షపెడుతున్న తీరు ఇది.గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు.2014-15 విద్యా సంవత్సరంలో కాలేజీల్లో కొత్తగా చేరినవారికి తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క పైసా మంజూరు చేయలేదు.అదేసమయంలో పాత బకాయిలు పూర్తిగా చెల్లించలేదు.

గ్రామ పంచాయితీ వ్యవస్ధలో మార్పులకి శ్రీకారం- పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామరావు · కేరళలోని గ్రామాపంచాయితీల్లో మంత్రి క్షేత్రస్ధాయి పర్యటన · పంచాయితీరాజ్ శాఖ సీనియర్ అధికారులతో భేటి · కేరళ గ్రామ పంచాయితీ వ్యవస్ధను స్పూర్తిగా తీసుకుంటాం · సమీకృత గ్రామ పంచాయితీ భవన సముదాయాల పరీశీలన · కేరళలోని గ్రామ పంచాయితీలు అధికారాలతో పాటు భాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నాయి గ్రామ పంచాయితీ వ్యవస్ధలో విప్లవాత్మకమైన మార్పులు తేస్తామని తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామరావు తెలిపారు. ఇందుకు అవసరమైన పలు సంస్కరణల అద్యయనం కోసం తన రెండు రోజుల కేరళ పర్యటనలో అక్కడి పంచాయితీ రాజ్ వ్యసస్దను పరిశీలించారు. కేరళలోని పలు గ్రామాలను, గ్రామ పంచాయితీలను సందర్శించారు. తిరువనంతపురం జిల్లాలోని మణికల్ గ్రామంలో పర్యటించి, అక్కడి పంచాయితీ సర్పంచ్, వార్ఢు మెంబర్లు, గ్రామా కమీటీలతో పాటు ఇతర సిబ్బంది మరియు గ్రామస్ధులతో వివిధ అంశాలమీద సంభాషించారు. కేరళలోని గ్రామ పంచాయితీలు అధికారాలను ఉపయోగించుకుని వాటి భాద్యతలను చాల సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నాయన్నారు. కేరళ పంచాయితీ వ్యవస్ధను యధాథంగా

Ghmc press note

.

ఎసెంట్ కాలేదు

తెలంగాణ వెబ్,న్యూస్;ఉమ్మడి ఎంసెట్ నిర్వహణ పై ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖల మంత్రులు ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నారు.మంగళవారం నిర్వహించిన విద్యామంత్రుల సదస్సుకు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు,తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్,పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని గంటా శ్రీనివాసరావు కలిసి ఎంసెట్ అంశంపై చర్చించారు.

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...16 మంది మృతి

తెలంగాణ వెబ్,న్యూస్;అనంతపురం జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.పెనుకొండ-మడకశిర మార్గంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు లోయలో పడింది.ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు మృతి చెందారు.40 మందికి గాయాలయ్యాయి.బస్సు మడకశిర నుంచి పెనుకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మృతుల్లో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. ప్రమాద సమయంలోబస్సులో  50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం .అధికారులు,పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను హిందూపురం,బెంగళూరు లోని ఆస్పత్రులకు తరలించారు.

ఇంటిపన్ను చెల్లింపు దారులకు ప్రోత్సాహకం

తెలంగాణ వెబ్,న్యూస్;సకాంలో ఇంటి పన్నులు చెల్లించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు కొత్త పేట సర్పంచి జగదీశ్వర్ మంగళవారం తెలిపారు.ప్రస్తుతం పన్ను వసూళ్ల కార్యక్రమం కొనసాగుతుందన్నారు.ఈ సంక్రాంతి వరకు పన్నులు చెల్లించిన వారిలో ముగ్గురిని డ్రా పద్ధతిలో ఎంపిక చేసి తన సొంత డబ్బుతో బహుమతులు ఇస్తానని వివరించారు.పండగ రోజు పంచాయతీ కార్యాలయం వద్ద డ్రా తీస్తామన్నారు. నిర్ణీత గడువులోపు పన్నులు చెల్లించి ప్రోత్సాహకం గెలుపొందాలని సర్పంచి ప్రజలకు విజ్న్ ప్తి చేశారు.

పిల్లలను తప్పకుండా బడికి పంపాలి

తెలంగాణ వెబ్,న్యూస్;వికలాంగులని తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యంతో బడికి పంపకుండా ఇంటి దగ్గర ఉంచుకోరాదని మండల విద్యాధికారి మనోహర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో సర్వశిక్షఅభియాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.కార్యక్రమంలో ఐఈడీ ఉపాధ్యాయులు కృష్ణయ్య,ఫిజియోథెరపి నర్సింహులు,సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 6 January 2015

పట్టపగలు దొంగలు ఓ గృహిణిని బంధించి దోపిడీకి విఫలయత్నం చేశారు. దొంగలు ఇంట్లోకి చొరబడిన సమయంలో ఆమె భర్త రావడంతో కిటికీలో నుంచి బాల్కనీలోకి వెళ్లి రెండో అంతస్థు నుంచి కిందికి దూకారు. ఓ దొంగ పారిపోగా, కాళ్లు విరిగిపోవడంతో నడవలేక మరో దొంగ పట్టుబడ్డాడు. స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం హైదరాబాదులో జరిగింది. సోమాజిగూడ, రాజ్‌భవన్‌రోడ్‌లోని మార్వెల్‌ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌ 302 ఫ్లాట్‌లో సజ్జన్‌ రాజ్‌ జైన్‌, అనితాదేవి దంపతులు నివాసముంటున్నారు. జైన్‌ స్థానికంగా ఆటో ఫైనాన్స్‌ సంస్థను నడుపుతున్నారు. మంగళవారం ఆయన ఫైనాన్స్‌ కార్యాలయానికి వెళ్లగా అనితాదేవి ఒక్కటే ఇంట్లో ఉంది. ఒంటి గంట ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి తలుపు తట్టడంతో పాటు బెల్‌ నొక్కారు. అనితాదేవి తలుపు తీయగానే, సార్‌ పంపించారు...డబ్బులు ఇంట్లో ఇవ్వమని చెప్పారని నమ్మబలికారు. దీంతో ఆమె వారిని లోపలికి రమ్మని చెప్పింది. భర్తతో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆగంతుకులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. తమతో తెచ్చుకున్న స్ర్పేను ఆమె ముఖంపైన చల్లారు. కాళ్లు,చేతులు కట్టేశారు. ఓ ఆగంతకుడు ఆమె అరవకుండా చేతిని

.

Cm PRESS note

Mission kakatiya

TEAM INDIA PLAYERS FOR WORLD CUP 2015 1.Mahendra singh Dhoni 2.Virat Kohli 3.Ajinkya Rahane 4.Suresh Raina 5.Ravichandran Ashwin 6.Ambati Rayudu 7.Shikar Dhawan 8.Stuwart Binny 9.Ishanth Sharma 10.Ravindra Jadeja 11.Axar patel 12.Rohith sharma 13.Umesh yadav 14.Mohd Shami 15.Bhuwaneshwar Kumar.

.

MGNREGS ఏలాంటి పరిమితులు విధించవద్దు- పంచాయితీరాజ్ మంత్రి కె.తారక రామా రావు · దేశ చరిత్రలో మెదటి సారి పేదలకి, బలహీన వర్గాలకి నిజమైన voice and choice · 95 శాతం గ్రామీణ కుటుంబాలు MGNREGS పై ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధార పడ్డాయి · పథకాన్ని పరిమితం చేస్తే వీపరీత దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయని అవేదన · MGNREGS మరింత వినూత్న పద్దత్తుల్లో సరికోత్త ప్రయోగాలతో అమలు చేయాలి MGNREGS పధకాన్ని కేంద్రం కుదిస్తుందన్న వార్తలు తమకు అందోళనకలిగిస్తున్నాయని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. దక్షిణాది రాష్ర్టాల గ్రామీణాబివృద్ధి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రులతో కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృధ్ది శాఖ కేరళలోని కోవలంలో జాతీయా ఉపాదిహమీ పధకం పై నిర్వహించిన సదస్సులో తెలంగాణ పంచాయితీరాజ్ మంత్రి కె.తారక రామా రావు పాల్లోన్నారు. దేశ చరిత్రలో మెదటి సారి పేదలకి, బలహీన వర్గాలకి నిజమైన voice and choice కల్పించిందన్నారు. 95 శాతం గ్రామీణ కుటుంబాలు MGNREGS పై ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధార పడ్డాయని తెలిపారు. ఇలాంటి పథకాన్ని పరిమితం చేస్తే వీపరీత దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయని అవేదన వ్యక

.

Asus ZenFone 2 With 4GB RAM, ZenFone Zoom With Optical Zoom Launched at CES



Asus, as expected, on Monday launched the ZenFone 2 at CES 2015 alongside the ZenFone Zoom - a smartphone with 3x optical zoom.

The Taiwanese handset maker revealed that the new Asus ZenFone 2 will be available in Q2 2015 (March) in several colour variants - Ceramic White, Glacier Gray, Glamour Red, Osmium Black, and Sheer Gold. It will be available at a starting price of $199 (Rs. 12,600 approximately).



The Asus ZenFone Zoom, on the other hand, will be available in Q2 2015 in Glacier White and Meteorite Black colours, and has been priced at $399 (Rs. 25,300 approximately) before taxes.



The Asus ZenFone 2 is the "industry's first smartphone" packing 4GB of RAM. It is powered by a 64-bit Intel Atom Z3580 quad-core processor running at 2.3GHz. Notably, the smartphone will be available in two RAM variants - one with 2GB of LPDDR3 RAM, and another with 4GB of LPDDR3 RAM. Both versions will support expandable storage via microSD card (up to 64GB). It will be available in three inbuilt storage models - 16GB/32GB/64GB.

It runs company's brand new Asus ZenUI based on Google's Android 5.0 Lollipop. The ZenFone 2 features a large 5.5-inch full-HD (1080x1920 pixels) IPS display offering a pixel density of 403ppi. The display is protected by Corning Gorilla Glass 3.

The smartphone sports a 13-megapixel rear camera with f/2.0-aperture, autofocus lens with dual-color Real Tone flash. There is a 5-megapixel front camera also onboard the ZenFone 2 with 85-degree wide-angle lens. Asus's Zen UI packs few camera improvement tools such as low light mode, backlight (HDR) mode, enhanced beautification mode, manual mode, and zero shutter lag.

The Asus ZenFone 2 supports dual Micro-SIMs (GSM+GSM) and comes with 4G LTE (Cat. 4) connectivity support apart from 3G, GPRS/ EDGE, GPS/ A-GPS, Bluetooth, Glonass, Wi-Fi, USB OTG, and NFC.

It is backed by a 3000mAh battery and the company claims with fast-charging technology, the ZenFone 2 can recharge up to 60 percent in just 39 minutes. It includes sensors such as accelerometer, proximity, ambient-light, gyroscopic, and digital compass.



The Asus ZenFone Zoom, on the other hand, is said to be designed with the photographer in mind and supports 3x optical zoom.

asus_zenfone_zoom.jpg

Running on the latest Asus ZenUI based on Android 5.0 Lollipop, it comes with almost similar specifications as the ZenFone 2 except that the ZenFone Zoom sports a 13-megapixel rear camera with f/2.7 to 4.8-aperture, 10-element lenses with 3X optical zoom, OIS (optical image stabilisation), laser auto-focus and dual-color Real Tone flash.

The company touts that with a thickness of just 11.95mm, the ZenFone Zoom is the "world's thinnest 3X optical smartphone offering up to 12X zoom-in effect." The Asus ZenFone Zoom includes 128GB of inbuilt storage.