తెలంగాణ వెబ్,న్యూస్;యూసుఫ్ గూడలోని జవహర్నగర్ లో ఓఇంటి ఆవరణలో పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో కీర్తి వాణి (7), నరసమ్మ(13),యోగి (5) అనే చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.చికిత్స పొందుతూ కీర్తివాణి మృతి చెందింది.నరసమ్మ,యోగి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం రేకుల షెడ్డులాంటి ఒక ఇంట్లో రెండు,మూడు కుటుంబాలు అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment