పీజేఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్...
పీజేఆర్ లాంటి నాయకుడి మల్లీ తెలంగాణలో పుట్టాలి: పొన్నాల
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: పీజేఆర్ లాంటి నాయకుడు మల్లీ జన్మంటూ పుడితే తెలంగాణలోనే పుట్టాలని తెలంగాణ టి పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ సందర్బంగా పీజేఆర్ 7వ వర్ధంతి వేడుకలను జరుపుకోవడాన్ని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నివాళులు ఘనంగా నివాళులు అర్పించారు. ఖైరతాబాద్ లో పీజేఆర్ విగ్రహానికి పీజేఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పీజేఆర్ కుమారుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి, కూతురు పి.విజయారెడ్డి, బీజేపీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలు పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అన్నధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో ర్యాలీగా అభిమానులు తరలివచ్చారు.
పీజేఆర్ లాంటి నాయకుడి మల్లీ తెలంగాణలో పుట్టాలి: పొన్నాల
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: పీజేఆర్ లాంటి నాయకుడు మల్లీ జన్మంటూ పుడితే తెలంగాణలోనే పుట్టాలని తెలంగాణ టి పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ సందర్బంగా పీజేఆర్ 7వ వర్ధంతి వేడుకలను జరుపుకోవడాన్ని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నివాళులు ఘనంగా నివాళులు అర్పించారు. ఖైరతాబాద్ లో పీజేఆర్ విగ్రహానికి పీజేఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పీజేఆర్ కుమారుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి, కూతురు పి.విజయారెడ్డి, బీజేపీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలు పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అన్నధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో ర్యాలీగా అభిమానులు తరలివచ్చారు.
No comments:
Post a Comment