All meadia

 

Wednesday, 17 December 2014

రాజధానిలో స్త్వెన్ ఘంటికలు

హైదరాబాద్;రాజధానిలో మళ్లీ స్త్వెన్ ప్లూ జడలు విప్పుతోంది.ఒకే రోజు మొత్తం ముగ్గురు ఈ వ్యాధితో మృతి చెందడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉప్పల్ కు చెందిన శ్రీనివాస్(35),జీడిమెట్ల సమీప సూరారం కాలనీ వాసి కవిత (25) కన్ను మూశారు.వ్యాధి ముదిరినందునే వీరు మృత్యువాత పడ్డారని గాందీ ఆసుపత్రికి చెందిన నోడల్ అధికారి డా.నరసింహులు తెలిపారు.

No comments:

Post a Comment