All meadia

 

Thursday, 25 December 2014

రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప స్వాముల మృతి

తెలంగాణ వెబ్,న్యూస్;కడప జిల్లా దువ్వూరు సమీపంలో చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి(బైపాస్) పై ఉన్న వంతెన రక్షణ గోడను క్వాలిన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందగా ,మరో ముగ్గురు గాయపడ్డారు.మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులోని రాంనగర్ కు చెందిన బాలనారాయణ,దేవయ్య,రాజేందర్ రెడ్డి,శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు.నిరంజన్,పాండు,భగవంతుడు తీవ్రంగా గాయపడ్డారు.

No comments:

Post a Comment