హైదరాబాద్;ప్రతి న్యాయవాదికి పామాజిక బాధ్యత ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.విశాఖలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్టాడుతూ....దేశంలో నాణ్యమైన న్యాయ వొద్యకు డిమాండ్ ఉందన్నారు.
No comments:
Post a Comment