All meadia

 

Tuesday, 9 December 2014

కరీంనగర్ ,కు బయలుదేరిన సీఎం కేసీ ఆర్

తెలంగాణ హైదరాబాద్;తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్,సిద్దిపేట పర్యటనకు బయలుదేరారు.లోయర్ మానేరు డ్యాం వద్ద దట్టంగా పొగమంచు అలముకోవడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతివ్వలేదు.దీంతో కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఆలస్యంగా బయలుదేరారు.

No comments:

Post a Comment