All meadia

 

Wednesday, 31 December 2014

నూతన సంవత్సర వేడుకల్లో 35,మంది మృతి

తెలంగాణ వెబ్,న్యూస్;నూతన సంవత్సర వేడుకలు చైనాలో పెను విషాదం మిగిల్చాయి.షాంఘైలోని వాటర్ ఫ్రంట్ వద్ద  ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందగా,42 మందికి  పైగా గాయాలయ్యాయి.

No comments:

Post a Comment