All meadia

 

Monday, 29 December 2014

కేసీ ఆర్ భూమ్మీద నడిచి సమస్యలు తెలుసుకోవాలి

తెలంగాణ వెబ్,న్యూస్;సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేలు మాని భూమ్మీద తిరిగుతూ ప్రజల రైతుల సమస్య భాజపా సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.పట్టణంలో ప్రభుత్వ అతిథిగృహంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు.మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మూసివేయడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పత్తి కొనుగోలుకు ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలు సైతం సరిగ్గా పనిచేయకపోవడంతో  అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇవేవీ పట్టించుకోకుండా కేసీఆర్ఏరియల్ సర్వేలతో కాలం గడుపుతున్నారన్నారు.

No comments:

Post a Comment