తెలంగాణ వెబ్,న్యూస్;నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని బుధవారం అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆబ్కారీ శాఖ కమిషనర్ అహ్మద్ నదీం తెలిపారు.మంగళవారం ఆయన 'ఈనాడు'తో మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు. కొత్త ఏడాది మద్యం ప్రియుల సౌకర్యార్థం దుకాణాలకు 12 గంటల వరకు,బార్లు ఒంటిగంట వరకు అమ్మకాలు సాగించేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
No comments:
Post a Comment