హైదరాబాద్;తెదేపాలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ,తెదేపా శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.మంగళవారం సచివాలయంలోమీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు.
No comments:
Post a Comment