హైదరాబాద్;మిషన్ కాకతీయ పై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్,నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.రంగారెడ్డి జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ....సమైక్య రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఎన్ఈలు లేరన్నారు.పట్టణ ప్రాంతాల్లో నీటిపారుదల అలుగులు కబ్జాకు గురయ్యారని పేర్కొన్నారు.చెరువు నిండా నీరుంటే అనేక గ్రామాల ప్రజలు బతుకుతారన్నారు.
No comments:
Post a Comment