All meadia

 

Saturday, 20 December 2014

కేంద్రంతో ఎలాంటి విభేదాలు లేవు

హైదరాబాద్;సిద్థాంత పరంగా తమకు కేంద్రంతో ఎలాంటి విభుదాలు లేవని ....తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినప్పుడే తాము ఘర్షణ పడాల్సి వచ్చిందని తెరాస ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు.ప్రణాళికా సంఘం విషయంలో ప్రధాన మంత్రి మోదీ....సీఎం కేసీఆర్ సూచనలు,సలహీలకు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు.పార్లమెంట్ లో తెలంగాణ ఎంపీల ఉపన్యాసాలు,వైఖరితో కేంద్ర ప్రభుత్వం లోనూ మార్పు వచ్చిందన్నారు.విభజన చట్టంలో మార్పులకు తాము సానుకూలమేనన్నారు.


































No comments:

Post a Comment