తెలంగాణ వెబ్,న్యూస్;ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా ధామ్ పూర్ వద్ద ట్రక్కు వ్యాను డీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొరాబాద్ కు చెందిన వీరు వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తూండగా ఈ ప్రమాదం చోటుచేసుకుని దామ్ సూర్ పోలిసు అధికారి హరేంద్ర యాదవ్ వెల్లడించారు. వ్యాన్ డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కున్న డీకొట్టినట్లు చెప్పారు. గాయపడిన వారి పనిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment