తెలంగాణ వెబ్,న్యూస్;రాష్ట్రంలో విద్యుత్తు సమస్యకు పరిష్కారంతో పాటు భారీగా పెట్టుబడుల సమీకరణ,ఉపాధి కల్పన లక్ష్యంతో నల్గొండ జిల్లాలో ఎన్టీపీసీ, తెలంగాణ జెన్ కోల ద్వారా 7600 మెగావాట్ల థర్మల్ విద్కుత్కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్ నిర్ణయించారు.
No comments:
Post a Comment