All meadia

 

Wednesday, 17 December 2014

పట్టుదలతో పనిచేస్తే మూడేళ్లలో అద్భుతాలు

హైదరాబాద్;హైదరాబాద్ పరిధిలోని కాస్త భూమి అమ్మితేనే ఏకంగా పాతిక వేల కోట్లు సమకూరుతాయ్..నిధులకేం ఇబ్బందిలేదు..ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపునకు తక్షణం రూ.50 కోట్లు ఇస్తున్నాం.మెదక్ ను మూడు జిల్లాలుగా చేద్దాం..అంతా పట్టుదలతో పనిచేస్తే అద్భుతాలు సాధ్యమే.వచ్చే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్లు మొక్కలు నాటాలి.అంతా ఎక్కడికక్కడ ఉద్యమంలా పనిచూస్తే రాష్ట్రం హరితవనం అవుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

No comments:

Post a Comment