తెలంగాణ వెబ్,న్యూస్;విజయనగరం పట్టణంలోని శాంతినగర్ ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు.తాజాగా చేపట్టిన సర్ధుబాటులో అధనంగా ఉపాధ్యాయుడిని ఇస్తారని ఆశించారు.అయితే నిరాశే మిగిలింది.ఇలా జిల్లా వ్యాప్తంగా పలు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి.
No comments:
Post a Comment