All meadia

 

Wednesday, 31 December 2014

లక్ష్యం నెరవేర్చని ‘సర్దుబాటు’

తెలంగాణ వెబ్,న్యూస్;విజయనగరం పట్టణంలోని శాంతినగర్ ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు.తాజాగా చేపట్టిన సర్ధుబాటులో అధనంగా ఉపాధ్యాయుడిని ఇస్తారని ఆశించారు.అయితే నిరాశే మిగిలింది.ఇలా జిల్లా వ్యాప్తంగా పలు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి.

No comments:

Post a Comment