All meadia

 

Tuesday, 9 December 2014

పెళ్లి బృందం వ్యాను బోల్తా ;15 మందికి గాయాలు

తెలంగాణ హైదరాబాద్;కరీంనగర్ జిల్లా కోరుట్ల శివారులో పెళ్లి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి  పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లి బృందం వ్యాను రుద్రాంగి నుంచి మందమర్రి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

No comments:

Post a Comment