All meadia

 

Thursday, 11 December 2014

ప్రతి రైతు ఆత్మ గౌవరంతో బతకాలి; చంద్రబాబు

హైదరాబాద్;ప్రతి రైతు ఆత్మగౌవరంతో బతకాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.చిత్తూరులో ఏర్పాటు చేసిన రైతుసాధికార సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... ఎన్టీఆర్ మయాంలోనే మొట్ట మొదటి సారిగా రైతులకు న్యాయం జరిగిందన్నారు. కాంగ్రేస్ పాలనలో రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదన్నారు.ఇచ్చిన మాట తప్పే మనస్తత్వం తనది కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.చాలా మంది రుణమాఫీ సాధ్యం కాదన్నారు.

No comments:

Post a Comment