All meadia

 

Sunday, 21 December 2014

పది రోజులే గడువు

హైదరాబాద్,2005 సంవత్సరం కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు (ఎక్సేంజ్) ఇక పది రోజుల సమయం మాత్రమే ఉంది.రూ.500,రూ.1000 కరెన్సీ నోట్లు సహాఇతర నోట్లను మార్చుకునేందుకు జనవరి1,2015ను తుది గడువుగా భారత రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ) విధించింది.రిజర్వు బ్యాంకు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి 2005 కంటే ముందున్న నోట్లలో రూ.52,855 కోట్ల విలువైన 144.66 కోట్లకరెన్సీ నోట్లను ఇప్పటికే మార్పిడి చేసింది.నకిలీ కరెన్సీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, 2005 తరువాత తయారైన కరెన్సీ నోట్లు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కేంద్రీయ బ్యాంకు తెలిపింది.

No comments:

Post a Comment