All meadia

 

Monday, 29 December 2014

తెలంగాణ లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి; డీజీపీ

తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు.హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది 68 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారని  తెలిపారు.
















No comments:

Post a Comment