తెలంగాణ వెబ్,న్యూస్;సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు సోమవారం ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు,మంత్రి కేటీఆర్,ఆయన భార్య శ్తెలిమ, కేసీఆర్ కుమారై,ఎంపీ కవితలు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను తమ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు.పట్టు వస్త్రాలతో సత్కరించారు.
No comments:
Post a Comment