తెలంగాణ వెబ్,న్యూస్;జిల్లాలోని ప్రభుత్వ భౌతిక రసాయన శాస్త్రం బోధిస్తున్న స్కూల్ ఆసిస్టెంట్ ఉపాధ్యాయులకు శని ఆదివారాల్లో రెండు రోజుల పాటు పాఠ్యాంశాలపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ఫిజికల్ సైన్స్ ఫోరం నాయుకులు తెలిపారు.పురపాలిక పరిధిలోని చటాన్ పల్లిలోని వివేకానంద ఇంజినీరింగ్ కళాశాలలో ఈ తరగతులు ఉంటాయని తెలిపారు. శిక్షణకు వచ్చే ఉపాధ్యాయులను బస్టాండు నుంచి కళాశాలకు చేరవేసేందుకు వామనంతోపాటు భోజన సదుపాయాన్ని కల్పించినట్లు వివరించారు.
No comments:
Post a Comment