All meadia

 

Thursday, 11 December 2014

పింఛను రాలేదని గుండెపోటుతో వ్యక్తి మృతి

హైదరాబాద్;పింఛను రాలేదని మనస్తాపంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా మాణిక్యారంలొ జరిగింది.మాణిక్యారం గ్రామానికి చెందిన భూక్యా బాలు పింఛను రాలేదని తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో ఈ రోజు ఉదయం మృతి చెందాడు.

No comments:

Post a Comment