తెలంగాణ వెబ్,న్యూస్;భిన్న సంస్కృతులకు నిలయం మన భారతదేశమని,సాంస్కృతిక ప్రదర్శనలతోనే నాటి నాగరికత విశేషాలను తెలుసుకోవచ్చని కలెక్టర్ ప్రియదర్శిని,ఏజేసీ రాజారాం అన్నారు. ఆక్టేవ్-2014 పేరిట సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ కళాభవన్ లో నిర్వహించిన ఈశాన్య రాష్ట్రాల జానపద కళారూపాల సంబరాలు అంబరాన్నంటాయి.కేంద్ర సాంస్కృతిక శాఖ,దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం,తంజావూరు,తెలంగాణ రాష్ట్ర భాషా,జిల్లాసాంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా కళాకారులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొని ప్రదర్శనలిచ్చారు.
No comments:
Post a Comment