తెలంగాణ వెబ్,న్యూస్;ఝార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా రఘుబర్ దాస్ ఎన్నికయ్యారు.ఈ రోజు ఉదయం రాంచీలో భాజపా ఎమ్మెల్యేలు సమావేశమై రఘుబర్ దాసును శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఝార్ఖండ్ తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా రఘుబర్ దాస్ చరిత్ర సృష్టించారు.రఘుబర్ దాస్ గతంలో ఝార్ఖండ్ ఉప ముఖ్యంమత్రిగా కూడా పనిచేశారు.
No comments:
Post a Comment