తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ పై భాజపా సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కేసీఆర్ పాలన గాడి తప్పిందని ...ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ఒకవైపు రైతులకు,మరోవైపు ప్రజలకు శాపంగా మారుతున్నాయన్నారు.గాలిలో తిరుగుతూ....గాలి మాటలతో ప్రజలను వూహల్లో విహరింపచేస్తున్నారనిమండిపడ్డారు.
No comments:
Post a Comment