All meadia

 

Monday, 15 December 2014

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

హైదరాబాద్;ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్త మంత్రులను సీఎం పరిచయం చేశారు.ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నిరంజన్ రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.

No comments:

Post a Comment