All meadia

 

Tuesday, 16 December 2014

మహిళలకు అవకాశం ఇస్తే బాగుండేది; డీకే అరుణ

హైదరాబాద్;ఆలస్యంగానైనా మహబూబ్నగర్ జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడం సంతోషకరమని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు.ఆమంత్రులు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పై దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు.మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.అర్హులందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మంగళవారం ఆమె సీఎల్పీలో విలేకరులతో మాట్టాడారు.

No comments:

Post a Comment