All meadia

 

Saturday, 27 December 2014

పీజేఆర్ కు నివాళ్ళులర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ వెబ్,న్యూస్;పీజీఆర్ వర్థంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు.ఖైరతాబాద్ లోని పీజేఆర్ నివాసానికి వచ్చిన కేసీఆర్ ,తెరాస  నేతలు పీజేఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళులర్పించారు.

No comments:

Post a Comment