తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా జనవరి మూడోవారంలో వేతన సవరణను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.ఉద్యోగులు 99.9 శాతం సంతృప్తిపడే రీతిలో జీతాల పెంపు ఉంటుందని వారి కరతాళధ్వనుల మధ్య ఆయన ప్రకటించారు.తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) సంఘం రూపొందించిన 2015 దైనందిని,కాలమానిని మంగళవారం రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.
No comments:
Post a Comment