All meadia

 

Thursday, 25 December 2014

చంద్రబాబు,కేసీఆర్ లవి వూకదంపుడు ఉపన్యాసాలు

తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు,కేసీఆర్ లు వూకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడుపుతున్నారనీ,ఆచరణకు  సాధ్యం కానీ హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ విమర్శించారు.కొల్లేరును కొల్లగొట్టడంలో చేపల మాఫియాకు చంద్రబాబు ,జగన్మోహన్ రెడ్డిలు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వ.మెత్తారు.సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దూమ్ భవన్ లో గురువారం విలుకరుల సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషాతో కలిసి మాట్లాడారు.ఇరు రాష్ట్రాలు కలిసి సయోధ్యతో ఉమ్మడిగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలనేకం ఉన్నాయి.అయితే ఇద్దరు వ్యక్తిగత అహంభావాలతో వెళ్తున్నారు.

No comments:

Post a Comment