All meadia

 

Thursday, 11 December 2014

తెలంగాణ సర్కారుకు డబ్బే డబ్పు

తెలంగాణ వెబ్,న్యూస్;హైదరాబాద్ నగరం శివార్లలో నాలుగు తుకడాలు అమ్మినా కూడా రూ.20 వేల కోట్లు వస్తాయి.ఈ మాటలు అన్నది సాధారణ వ్యక్తి కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్రావు...కొద్ది రోజుల కిందట నగరంలో జరిగిన ఓ సభలో ాయన మాటలన్నారు.ఇప్పుడు నగరంలో పట్టణ భూగరిష్ట పరిమిత చట్టం ( యూఎల్ సీ) కింద ఉన్న భూములను విక్రయిస్తే ఇంత మొత్తం వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ మహానగరంలో ఈ చట్టం కింద ఉన్న భూములను సర్వే నివేదికను బుధవారం తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. 

No comments:

Post a Comment