జనాభా రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతోంది.పరిశ్రమలు,వాహనాలతో కాలుష్యం మరింత ఎక్కువవుతోంది.పెరుగుతు్న కాలుష్య ప్రభావం మనమీద ఎంతగానో ఉంటోంది.రకరకాల రోగాలు ప్రబలుతున్నాయి.మనలో పెరుగుతున్న దురలవాట్ల ప్రభావం కూడా దీనికి తోడవుతుంది.
ధూమపానం చేసే వాళ్ళ ముు్కు గొంతులలో దురద, ఇన్ ఫెక్షన్స్,ఆస్త్మాలాంటి వ్యాధులు రావచ్చు.
No comments:
Post a Comment