తెలంగాణ వెబ్,న్యూస్;ఆల్ ఇండియా సైనికస్కూల్ ప్రవేశ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కోరుకొండ సైనిక స్కూల్ ప్రిన్సిపాల్,గ్రూప్ కెప్టెన్ పి.రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015-16 సంవత్సరానికి సైనిక పాఠశాలల్లో ఆరు,తిమ్మిది తరగతుల్లో ప్రవేశానికి వచ్చే నెల 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
No comments:
Post a Comment