All meadia

 

Thursday, 11 December 2014

మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్ధులకు అస్వస్థత

హైదరాబాద్;అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లిపడిన ఆహారం తిని 8 మంది అస్వస్థతకు గురయ్యారు.మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోలన చేపట్టారు.

No comments:

Post a Comment