telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Thursday, 11 December 2014
మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్ధులకు అస్వస్థత
హైదరాబాద్;
అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లిపడిన ఆహారం తిని 8 మంది అస్వస్థతకు గురయ్యారు.మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోలన చేపట్టారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment