హైదరాబాద్;ఆంధ్రప్రదేశ్ ఆ సెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబునాయుడు రుణమాఫీ పై సభలో ప్రకటన చేయనున్నారు.సీఆర్ డీఏ,వ్యాట్,విద్య చట్టసవరణ బిల్లుల పై చర్చ జరగనుంది.మండలిలో సీఆర్ డీఏ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టింది కరువు,హుద్ హుద్ సాయంపై మండలిలో ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.శాసనసభ సమావేశాలు సాయంత్రం కూడా సాగనున్నాయి.
No comments:
Post a Comment