తెలంగాణ వెబ్ న్యూస్;జిల్లాలోని ప్రభత్వ ఎయిడెడ్ డిగ్రీ కలాశాల ప్రిన్సిపల్స్ తో గురువారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ శ్తెలజరామయ్య ర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె కళాశాలలో పాలనాపరమైన అంశాలు,ప్రవేశాలు,ఉత్తీర్ణత ఫలితాలు,సిలబన్ తదితర అంశాలు సమీక్షించడంతో పాటు యూజీసీ,జేకేసీ,మనటీవీ,వాల్యూ ఎడ్యుకేషన్,ఒప్పంద అధ్యాపకులు వేతనాలు,ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలు సేకరించారు.
No comments:
Post a Comment