All meadia

 

Wednesday, 17 December 2014

పాక్‌లో చిన్నారుల మృతికి మౌనం పాటించిన భారత విద్యార్థులు


 తెలంగాణ వెబ్ న్యూస్,   హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 : పాకిస్తాన్‌లో సైనిక స్కూల్‌పై విద్యార్థుల దాడికి నిరసనగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా విద్యార్థులు సంతాపం ప్రకటించారు. వివిధ పాఠశాలల్లో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.

No comments:

Post a Comment