All meadia

 

Monday, 29 December 2014

ఆసక్తితో చదివితే జీవితాంతం గుర్తుంటాయి

తెలంగాణ వెబ్,న్యూస్;ఆసక్తితో చదివిన విషయాలు జీవితాంతం గుర్తుంటాయని తెలుగు పండితుడు,వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాధాకృష్ణ విద్యార్థులకు సూచించారు.మండల పరిధిలోని జడ్పీహెచ్ఎస్ రాయికల్  లో వ్యక్తిత్వ వికాసం,పాఠ్యాంశాలను గుర్తించుకునే విధానాలపై విద్యార్థులకు ఆవగాహన  సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠ్యాంశాలపై  పట్టుసాధించేందుకు తీసుకొవాల్సిన చర్యలు,పరీక్షలంటే భయాన్ని  తొలగించే విధానాలను, ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలను జప్తికి ఉంచుకునే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

No comments:

Post a Comment